Breaking News

ఎంపి కేశినేని శివ‌నాథ్ ఆధ్వ‌ర్యంలో కాండ్రేగుల రవీంద్ర రూ.5ల‌క్ష‌ల విరాళం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎంపి కేశినేని శివ‌నాథ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉత్తరాంధ్ర ఇన్చార్జి మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆధ్వ‌ర్యంలో వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో బాధితుల స‌హాయార్థం సీఎంరిలీఫ్ ఫండ్ కు 5లక్ష ల రూపాయల చెక్ ను పశ్చిమ నియోజకవర్గం టి.ఎన్.టి.యు.సి గౌరవ అధ్యక్షులు కాండ్రేగుల రవీంద్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అంద‌జేశారు. ఎన్టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో బుధ‌వారం ఈ చెక్ ను అంద‌జేయ‌టం జ‌రిగింది. ఆప‌ద‌లో వున్న బాధితుల‌ను ఆదుకునేందుకు త‌న దాతృత్వాన్ని ప్ర‌ద‌ర్శించిన కాండ్రేగుల రవీంద్ర ను లోకేష్ అభినందించారు. ఈ కార్య‌క్ర‌మంలో టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *