Breaking News

బుడ మేరు కట్ట మళ్ళీ తెగిందన్నది పూర్తిగా అవాస్తవం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడకు వరద పేరిట జరుగుతున్నది తప్పుడు ప్రచారం నేపథ్యంలో జిల్లా కలెక్టర్ డా. జి. సృజన హుటాహుటిన సింగ్ నగర్ రాజరాజేశ్వరి పేటలో పర్యటించారు. మళ్ళీ బుడ మేరు వరద కేవలం పుకారు మాత్రమే నని సోషల్ మీడియా ప్రచారాలతో కంగారుకు లోను కావద్దని పజలకు విజ్ఞప్తి చేసారు. తప్పుడు ప్రచారం పై పోలీసులకు పిర్యాదు చేసి ప్రచారం చేసిన ఆకతాయుల కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. న్యూ ఆర్.ఆర్.పేట, జక్కంపూడి ఇరిగేషన్ శాఖ మున్సిపల్ ఉన్నతాధికారులతో మాట్లాడామని బుడ మేరు కట్ట మళ్ళీ తెగిందన్నది పూర్తిగా అవాస్తవం బుడమేరు ముంపు ప్రమాదం ఏమి లేదని కలెక్టర్ సృజన తెలిపారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *