Breaking News

All News

చిన్నారుల చేతిలో మొబైల్ కాదు… పుస్తకం ఉండాలి

– విజ్ఞానానికి విత్తనం చిన్నారుల గ్రంథ పఠనం – మార్కుల కోసం పాఠ్య‌పుస్త‌కాలు చదివినా స‌మ‌గ్రాభివృద్ధికి విలువైన గ్రంథాలు చదవాలి – పిల్లల్ని గ్రంథాలయాలకు చేరువ చేసే ప్రయత్నాలు వేగవంతం కావాలి – ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త: చిన్నారుల చేతిలో మొబైల్ కాదు.. పుస్త‌కం ఉండాల‌ని, విజ్ఞానానికి విత్త‌నం గ్రంథ ప‌ఠ‌న‌మ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు. వారానికి ఒక రోజు విద్యాసంస్థలన్నింటిలోనూ ఒక ప్ర‌త్యేక సెషన్ ఏర్పాటు చేసి విద్యార్థులకు పుస్త‌క ప‌ఠ‌నాన్ని …

Read More »

భూ యాజ‌మాన్యంలో స‌రికొత్త ముంద‌డుగు

– ఆధునిక సాంకేతిక‌త, రాజ‌ముద్ర‌తో ప‌ట్టాదారు పాసు పుస్త‌కాలు – భూ వివాదాల‌కు చెక్ పెట్టేందుకు ప్ర‌భుత్వం కృషి – భూ స‌మ‌స్య‌ల స‌త్వ‌ర పరిష్కారానికి రెవెన్యూ క్లినిక్‌లు – జిల్లా ప్ర‌త్యేక అధికారి, సీసీఎల్ఏ జి.జ‌య‌ల‌క్ష్మి విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త: భూ యాజమాన్య వ్యవస్థను మరింత పారదర్శకంగా, రైతుల శ్రేయ‌స్సు ల‌క్ష్యంగా రాష్ట్ర ప్ర‌భుత్వం తీర్చిదిద్దుతోంద‌ని.. ఆధునిక సాంకేతిక‌త స‌హాయంతో భూ యాజ‌మాన్య హ‌క్కు ప‌త్రం, ప‌ట్టాదారు పుస్త‌కాల‌ను రాజముద్ర‌తో అందిస్తోంద‌ని ఎన్‌టీఆర్ జిల్లా ప్ర‌త్యేక అధికారి, చీఫ్ క‌మిష‌న‌ర్ ఆఫ్ …

Read More »

రైతులు, ప్రజల హక్కులకు భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం.

-భూహక్కులు పరిరక్షణకు రాజముద్రతో పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ.. -ఆర్డీవో కె. మాధురి. విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త: రైతులు ప్రజల హక్కులకు భరోసా కల్పిస్తూ భూ హక్కుల పరిరక్షణకు రాజముద్రతో పట్టాదారులకు పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తున్నట్లు తిరువూరు ఆర్డీవో కె. మాధురి అన్నారు. తిరువూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని తిరువూరు మండలం లక్ష్మీపూరం గ్రామంలో మంగళవారం ఆర్డీవో కె. మాధురి గ్రామ సభ నిర్వహంచి మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా రైతులకు కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. ఈ …

Read More »

గుంటూరు నగరంలో గార్బేజ్ ట్రాన్సఫర్ (జిటిఎస్)ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త: గుంటూరు నగరంలో గార్బేజ్ ట్రాన్సఫర్ (జిటిఎస్)ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఇంజినీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు. మంగళవారం ఏటుకూరు రోడ్ లోని జిటిఎస్ నిర్మాణ ప్రాంతం, ఎంఆర్ఎఫ్ సెంటర్, పొన్నూరు రోడ్ లోని వీధి కుక్కల కుటుంబ నియంత్రణ కేంద్రం, బుడంపాడు చెరువులను అధికారులతో కలిసి పరిశీలించి, తీసుకోవాల్సిన చర్యలపై తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో సేకరించే వ్యర్ధాలను సమర్దవంతంగా నిర్వహించడానికి జిటిఎస్ లు …

Read More »

రేపు క్యాన్సర్ డే ఉచితంగా ఏటా రూ.600 కోట్లకు పైగానే బాధితులకు క్యాన్సర్ వైద్య సేవలు

-ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు ద్వారా చికిత్స పొందే వారి సంఖ్య ఏటా పెరుగుదల -క్యాన్సర్ కేసులతో రూపొందించిన అట్లాస్’ ఆధారంగా ముందస్తు చర్యలు -బోధనాసుపత్రుల్లో ‘పెయిన్ అండ్ పాలియేటివ్ కేర్’ సేవలపై వైద్యులకు శిక్షణ -ప్రతి జిల్లా కేంద్రం లో, అందుబాటులోకి డే కేర్ కీమోథెరపీ సెంటర్లు -ప్రివెంటివ్ ఆంకాలజీ విభాగాల ఏర్పాటు -అందరి భాగస్వామ్యంతోనే క్యాన్సర్ కట్టడి.. -ముందుకు రావాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ పిలుపు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త: రాష్ట్రంలో క్యాన్సర్ కేసుల నియంత్రణ, వైద్య …

Read More »

క‌ల్తీ నెయ్యిలో రూ.250 కోట్ల మేర అవినీతి జ‌రిగింది

-ప్ర‌పంచంలోని కోట్లాది మంది భ‌క్తుల మ‌నోభావాల్ని దెబ్బ‌తీశారు -క‌ల్తీని వైసిపి నేత‌లు స‌మ‌ర్ధిస్తున్నారా? -సిఎఫ్‌టిఆర్ ఐ రిపోర్టును తుంగ‌లో తొక్కారు -అవినీతికి పాల్ప‌డి ఆల‌య ప‌విత్ర‌ను భ్ర‌ష్టుప‌ట్టించారు -స‌ప్లిమెంట‌రీ చార్జ్‌షీట్ లోని అంశాల‌బ‌ట్టి ముందుకెళ్తాం -వైసిపి వ్య‌వ‌హార‌శైలిపై విరుచుకుప‌డిన వైద్యారోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్‌ అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త: వైసిపి పాల‌న‌లో తిరుమ‌ల నెయ్యి క‌ల్తీ వ్య‌వ‌హారంలో రూ.250 కోట్ల మేర అవినీతి జ‌రిగింద‌ని వైద్యారోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ ఆరోపించారు. క‌ల్తీకి పాల్ప‌డ‌డం ద్వారా ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న …

Read More »

విద్యార్తుల కంటి పరీక్షల్లో పొరుగు రాష్ట్రాలకు స్ఫూర్తిగా ఏపీ

-వార్షిక లక్ష్యాన్ని పెంచిన కేంద్రం -రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి -తెనాలిలో కంటి అద్దాల పంపిణీని ప్రారంభించిన మంత్రులు సత్యకుమార్, నాదెండ్ల మనోహర్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త: విద్యార్థులకు కంటి పరీక్షల నిర్వహణలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం పొరుగు రాష్ట్రాల వారికి ఆదర్శంగా ఉందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచిత కళ్లజోళ్ల పంపిణీ ప్రారంభ రాష్ట్ర కార్యక్రమం మంగళవారం …

Read More »

బీసీ హాస్టళ్ల మరమ్మతులకు రూ.20 కోట్లు

– రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత – ఉత్తర్వులు జారీచేసిన కూటమి ప్రభుత్వం – ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.105 కోట్లు మంజూరు – ఈ నిధులతో బీసీ హాస్టళ్లు, గురుకులాల అభివృద్ధి – బీసీ బిడ్డలకు ఆరోగ్య, ఆహార భద్రతతో కూడిన విద్యే లక్ష్యం – నేడు సీఎం చంద్రబాబుతో బీసీ సంక్షేమ శాఖపై సమీక్ష : మంత్రి సవిత అమరావతి , నేటి పత్రిక ప్రజావార్త: రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల విద్యార్థులకు ఆరోగ్య, ఆహార భద్రతతో కూడిన విద్య …

Read More »

యల్.బి.ఆర్.సి.ఈ లో అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త: కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై భారత్ (MY Bharat) కార్యక్రమం భాగంగా లక్కీరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాల యన్.యస్.యస్. యూనిట్ ఆధ్వర్యంలో అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం (Inter-State Youth Exchange Program) (03-02-2026 నుండి 07-02-2026) ఐదు రోజుల పాటు జరుగనుంది. మొదటి రోజు కార్యక్రమంలో భాగంగా స్టేట్ యన్.యస్.యస్ ఆఫీసర్ డా.యమ్.సుధాకర్ మాట్లాడుతూ దేశంలోని వివిధ రాష్ట్రాల యువత మధ్య సాంస్కృతిక అవగాహన, జాతీయ సమగ్రతను మరియు …

Read More »

ఫిబ్రవరి 3న ‘డెలాయిట్’ నిపుణులతో కేంద్ర బడ్జెట్ 2026-27పై వర్చువల్ విశ్లేషణ సదస్సు: ఏపీ ఛాంబర్స్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ (ఏపీ ఛాంబర్స్) ఆధ్వర్యంలో, ప్రముఖ ఆడిట్ మరియు కన్సల్టింగ్ సంస్థ ‘డెలాయిట్’ (Deloitte) నిపుణుల సహకారంతో రేపు (మంగళవారం), అనగా ఫిబ్రవరి 3, 2026 సాయంత్రం 5:00 గంటలకు కేంద్ర బడ్జెట్ 2026-27పై వర్చువల్ విశ్లేషణ సదస్సు నిర్వహించబడుతుంది. కేంద్ర బడ్జెట్ మరియు పరిశ్రమలు, ఎంఎస్ఎమ్ఈ (MSME)లు, అంకుర సంస్థలు (Start-ups), వృత్తి నిపుణులు మరియు విస్తృత ఆర్థిక వ్యవస్థపై చూపించే ప్రభావం గురించి సమగ్రమైన విశ్లేషణను అందించడమే …

Read More »