విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దార్శనికుడు ప్రజాకవి, సంఘ సంస్కర్త యోగివేమన జయంతి సందర్భంగా నగర పోలీస్ కమీషనర్ ఎస్. వి. రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. వారి కార్యాలయంలో యోగివేమన గారి చిత్రపటానికి పూలమాలవేసి వారు చేసిన సేవలను స్మరించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నగర పోలీస్ కమీషనర్ మాట్లాడుతూ….. తెలుగు సాహితీ, సామాజిక చరిత్రలో తనదైన ముద్ర వేసిన మహనీయుడు యోగి వేమన, సమాజంలోని మూఢాచారాలను నిర్మూలనకు కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త అని, ప్రతి ఒక్కరికి అర్థమయ్యే …
Read More »All News
తప్పిపోయిన పాపను వెతికి అప్పచెప్పిన పోలీస్ వారు…
సూళ్లూరుపేట, తిరుపతి జిల్లా, నేటి పత్రిక ప్రజావార్త : ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 ను సూళ్లూరుపేట పట్టణంలోని జూనియర్ కళాశాల ప్రాంగణంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో వీక్షించడానికి సందర్శకులు తండోప తండాలుగా విచ్చేసిన సందర్భంలో ఒక కుటుంబం లోని పాప తప్పిపోగా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పోలీస్ వారి హెల్ఫ్ లైన్ స్టాల్ నందు ఫిర్యాదు చేయగా పోలీస్ వారు వెంటనే స్పందించి అబ్బాయి జాడను తెలుసుకొని వారి కుటుంబీకులకు అప్పగించిన పోలీస్ శాఖ అధికారులు. సీసీ కెమెరాల ఏర్పాటుతో, పక్కా భద్రత …
Read More »ఫ్లెమింగో ఫెస్టివల్ -2025 బీవీ పాలెం బోటు షికారులో ఉత్సాహంగా ఉల్లాశంగా ఫ్లెమింగో పక్షులను సందర్శించి ప్రకృతిని ఆస్వాదిస్తున్న పలువురు విద్యార్థినీ విద్యార్థులు, పర్యాటకులు, ప్రజలు
-జిల్లా యంత్రాంగం ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేస్తున్న పలువురు విద్యార్థులు తల్లిదండ్రులు పర్యాటకులు -ప్రతి ఒక్కరూ ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 సందర్శన చేసి ఫ్లెమింగో, పెలికాన్ వంటి పలు అరుదైన పక్షులను వీక్షించి ప్రకృతిని ఆస్వాదించండి: ఎంఎల్ఏ నెలవల విజయ శ్రీ -ప్రకృతి ప్రేమికులు పర్యాటకులు విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు ప్రజలు అందరికీ ఫ్లెమింగో ఫెస్టివల్ ఆస్వాదించుటకు అన్ని ఏర్పాట్లు చేపట్టి ఘనంగా నిర్వహిస్తున్నాం: జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ -విద్యార్థినీ విద్యార్థులతో కలిసి బోటులో ప్రయాణించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ …
Read More »తెలుగు కవి, యోగి వేమన జీవితం అందరికీ స్ఫూర్తి దాయకం : జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు కవి, సంఘ సంస్కర్త యోగి వేమన జీవితం అందరికీ స్ఫూర్తి దాయకం, వేమన పద్యాలు అని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు.ఆదివారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరం నందు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధర్వంలో యోగి వేమన జయంతినీ పురస్కరించుకొని ఆయన చిత్ర పటానికి జిల్లా కలెక్టర్, డి ఆర్ ఓ నరసింహులు తో కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. …
Read More »ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని వెంటనే పరిష్కరించే దిశగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ఈ సోమవారం కూడా విజయవాడ నగరపాలక సంస్థ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్ కార్యాలయంలో కూడా నిర్వహిస్తున్నట్లు విజయవాడ నగరపాలక సంస్థ ఇంచార్జి కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ ఆదివారం నాడు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ కు సంబంధించిన సమస్యలన్నీ ప్రజలు తమ దగ్గరలోని కార్యాలయంలో సంప్రదించవచ్చని ఉదయం …
Read More »పేదలకు ఇళ్ల స్థలాలు, విద్యుత్ చార్జీల పెంపు తదితర ప్రజా సమస్యలపై ఉద్యమాలకు సిపిఐ సన్నద్ధం
-పేదలకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇళ్ల స్థలం ఇచ్చి, ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షలు మంజూరు చేయాలి. -ఆదానీతో జరిగిన అన్ని ఒప్పందాలు రద్దు చేయాలి. -పెంచిన విద్యుత్ చార్జీల భారాలు ప్రభుత్వమే భరించాలి. -సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ -సమావేశంలో మూడు తీర్మానాల ఆమోదం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇళ్ల స్థలాల సమస్యలపైన, విద్యుత్ చార్జీల పెంపునకు నిరసనగా చేపట్టబోయే ఉద్యమాల్లో పేద ప్రజలను భాగస్వాములను చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పార్టీ …
Read More »ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (PGRS) వికేంద్రీకరణ
-ఈ సోమవారం (20-1-2025) నుండి ప్రజాఫిర్యాదుల స్వీకరణ “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ” కార్యక్రమం మండల, డివిజనల్ మరియు మున్సిపల్ స్థాయిలో అమలు -జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి యస్. ఐఏఎస్ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (PGRS) ను ఈ సోమవారం నుండి మండల, డివిజనల్ మరియు మున్సిపల్ స్థాయిలో కూడా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి ఐఏఎస్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. “ప్రజా ఫిర్యాదుల …
Read More »ఎన్టీఆర్ స్పూర్తితో పేదరికం లేని సమాజ నిర్మాణం
-కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని కేంద్రం ఆదుకుంది -ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుంది -ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మైదుకూరు, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు జాతి ఉన్నంత వరకూ తెలుగువారి గుండెల్లో ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలుస్తారు. అనుక్షణం తెలుగువారి ఆత్మగౌరవం కోసం తపించిన వ్యక్తి ఎన్టీఆర్. ఎన్టీఆర్ అంటే తెలుగువారి ఆత్మగౌరవం, పేదవారి గుండెల్లో చెరగని జ్ఞాపకం, బడుగువర్గాల ధైర్యం అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్టీఆర్ స్పూర్తితో పేదరికం లేని సమాజాన్ని …
Read More »ప్రపంచ ఆర్థిక సదస్సులో ‘బ్రాండ్ ఎపి’కి ప్రమోషన్
-రేపు దావోస్ పర్యటనకు ముఖ్యమంత్రి చంద్రబాబు -WEF లో ప్రపంచ బిజినెస్ దిగ్గజాలతో సిఎం చంద్రబాబు సమావేశాలు -కొత్త పాలసీలు, రాష్ట్ర అనుకూలతలు వివరించి పెట్టుబడిదారులకు ఆహ్వానం -ఆదివారం రాత్రి 1.30 గంటకు ఢిల్లీ నుంచి జ్యూరిచ్ కు ముఖ్యమంత్రి బృందం -నాలుగు రోజుల పర్యటనలో WEF సెషన్స్ లో, చర్చా కార్యక్రమాల్లో పాల్గొననున్న సిఎం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : బ్రాండ్ ఎపి ప్రమోషన్ తో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు సాధించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్ లో జరిగే వరల్డ్ …
Read More »పరిసరాల పరిశుభ్రత మనఅందరి బాధ్యత..పరిశుభ్రతతోనే ఆరోగ్యం…
-పత్రి ఒక్కరిలో స్వచ్ఛత పై అవగాహన కలిగించాలి.. -స్వచ్ఛత-శుభ్రత పై ప్రజలు నైతిక బాధ్యత వహించాలి.. -మురుగు కాలువగట్లపై చెత్తను తొలగించిన రాష్ట్ర మంత్రి కొలుసు పార్ధసారధి.. -నూజివీడు పట్టణం లో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి పార్ధసారధి.. ఏలూరు/నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : పరిశుభ్రత అనేది మన జీవితంలో భాగం కావాలని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి పిలుపునిచ్చారు. శనివారం నూజివీడు పట్టణంలో నిర్వహించిన స్వచ్ఛఆంధ్ర-స్వచ్ఛదివాస్ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి …
Read More »