Breaking News

All News

మంత్రి గిరిరాజ్ సింగ్ కి అధికారులు ఘన స్వాగతం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు రోజుల పర్యటనలో భాగంగా తొలిరోజు శుక్రవారం ఉదయం కేంద్ర చేనేత జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ న్యూఢిల్లీ నుండి విమానంలో కృష్ణాజిల్లా గన్నవరంలోని విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఘన స్వాగతం పలికారు రాష్ట్ర చేనేత జౌళి శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఆర్పి శిసోడియా, చేనేత జౌళి శాఖ కమిషనర్ రేఖా రాణి, కృష్ణ జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, కేంద్ర సిల్క్ బోర్డ్ …

Read More »

టెక్స్ టైల్స్ హబ్ గా ఏపీ

-కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ -నార ఉత్పత్తుల తయారీకి ప్రోత్సాహం -2030 నాటికి 350 బిలియన్ డాలర్ల టెక్స్ టైల్స్ ఉత్పత్తుల ఎగుమతుల లక్ష్యం -బ్రాండింగ్ మాస్టర్ చంద్రబాబు -మోడి, చంద్రబాబు విజనరీ లీడర్లు : కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ -డబుల్ ఇంజన్ సర్కార్ తో ఏపీలో అభివృద్ధి పరుగులు : మంత్రి సవిత -గత ప్రభుత్వం రప్పా రప్పా తీసుకొస్తే… -కూటమి ప్రభుత్వం టెక్స్ టైల్స్, అపెరల్ పాలసీకి శ్రీకారం చుట్టింది -చేనేత, హస్త కళాకారులకు 365 రోజుల పాటు …

Read More »

రంపచోడవరం అడవుల్లో ఉచ్చులు, ట్రాప్‌లను నిర్వీర్యం చేసిన అటవీ సిబ్బందికి అభినందనలు

-వన్యప్రాణి సంరక్షణలో క్షేత్రస్థాయి అటవీ సిబ్బంది పని తీరు ప్రశంసనీయం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ‘హనుమాన్ ఫౌండేషన్ స్ఫూర్తితో వన్యప్రాణుల సంరక్షణకు అటవీ శాఖ క్షేత్రస్థాయి సిబ్బంది కృషి చేస్తున్నారు. ఇటీవల రంపచోడవరం అటవీ ప్రాంతంలో దుండగులు ఏర్పాటు చేసిన ఉచ్చులు, ట్రాప్‌లను పెద్ద ఎత్తున నిర్వీర్యం చేసి వన్యప్రాణుల ప్రాణాలకు పొంచి ఉన్న ముప్పును తొలగించారు’ అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్షేత్ర స్థాయి అటవీ సిబ్బందిని ప్రశంసించారు. మూడు రోజుల పాటు కఠినమైన పరిస్థితుల మధ్య …

Read More »

పోలవరం జిల్లా సమీప అడవుల్లో పులి సంచారంపై నిరంతర పర్యవేక్షణ

-హనుమాన్ బృందాలను అప్రమత్తం చేయాలని అధికారులకు ఆదేశం -క్షేత్ర స్థాయి పర్యవేక్షణకు అటవీ శాఖ ఉన్నతాధికారులు -అత్యాధునిక సాంకేతికత సహకారంతో పులి కదలికలపై నిఘా -అటవీ సరిహద్దు గ్రామాల్లో పులి సంచారంపై నిరంతర అప్రమత్తతకు ఆదేశం -పోలవరం జిల్లాలో పశువులపై పులి దాడి సంఘటనపై అటవీ శాఖ ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పోలవరం జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచారం పట్ల నిరంతరం అప్రమత్తంగా వ్యవహరించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, …

Read More »

0-6 ఏళ్ల చిన్నారుల ఆరోగ్య పరీక్షలకు ‘ఏఐ’ సాంకేతికత – రాష్ట్రవ్యాప్తంగా శిక్షణ కార్యక్రమాలు

-మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి ఏ. సూర్యకుమారి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని 0-6 సంవత్సరాల వయస్సు గల చిన్నారుల ఆరోగ్య, అభివృద్ధి స్థితిని అత్యంత ఖచ్చితత్వంతో, వేగవంతంగా గుర్తించేందుకు మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ వినూత్న చర్యలు చేపట్టిందని ఆ శాఖ కార్యదర్శి ఏ. సూర్య కుమారి తెలిపారు. చిన్నారులకు అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతతో ఆరోగ్య స్క్రీనింగ్ నిర్వహించేలా అంగన్‌వాడీ కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ …

Read More »

“ఆపరేషన్ క్లీన్ స్వీప్”

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, ‘స్వర్ణాంధ్ర – స్వచ్చాంద్ర’ సాధనలో భాగంగా గుంటూరు నగరాన్నిపరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు “ఆపరేషన్ క్లీన్ స్వీప్” పేరుతో నాలుగు వారాల ప్రత్యేక పారిశుధ్య కార్యాచరణలో భాగంగా ఈనెల 30 నుండి జూన్ 4 వ తేదీ వరకు నగరంలోని అన్ని వార్డ్ ల్లో పారిశుధ్య కార్యక్రమాలు జరుగుతాయని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో “ఆపరేషన్ క్లీన్ …

Read More »

ఎస్ ఎన్ జి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ. మరియు మొక్కలు నాటే కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వేసవిని దృష్టిలో ఉంచుకొని, సామాజిక బాధ్యతగా ఎస్ ఎన్ జి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 65 రోజులుగా మజ్జిగ పంపిణీ చేస్తున్నారు. విఎంసి కార్పొరేషన్ వద్దనున్న ప్రకృతి వనంలో శుక్రవారం 66 వ రోజు నిర్వహించిన మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ ముఖ్యఅతిథిగా పాల్గొని మజ్జిగ పంపిణీ చేశారు. అనంతరం పర్యావరణ పరిరక్షణ కోసం ఎస్ ఎన్ జి ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. …

Read More »

49 మంది లబ్ధిదారులకు రూ. 42,58,176 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు

-గన్నవరం నియోజకవర్గంలో మహానాడు కార్యక్రమం ఘన విజయం – యార్లగడ్డ -మహానాడును విజయవంతం చేసిన కార్యకర్తలకు, కూటమి నేతలకు ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే -గన్నవరంలో నగల కోసం మహిళను హత్య చేసిన ఘటనపై ఎమ్మెల్యే యార్లగడ్డ తీవ్ర దిగ్భ్రాంతి -గతంలో అద్దెకు ఉన్న వారే ఈ దారుణానికి ఒడిగట్టడంపై ఎమ్మెల్యే ఆవేదన -నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీసు అధికారులకు సూచించిన ఎమ్మెల్యే యార్లగడ్డ -శాంతిభద్రతల విషయంలో ఎక్కడా రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన ఎమ్మెల్యే -గుర్తు తెలియని వ్యక్తులు తలుపు తడితే …

Read More »

రామవరప్పాడు అబ్దుల్ కలాం నగర్‌లో పి4 పథకం లో భాగంగా రూ. కోటి వ్యయంతో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన

-గన్నవరం నియోజకవర్గం కేసరపల్లిలో దేశంలోనే తొలి ఏఐ (AI) శిక్షణ కేంద్రం ఏర్పాటు: ఎమ్మెల్యే యార్లగడ్డ -హెచ్‌సీఎల్ (HCL) సంస్థ సహకారంతో యువతకు అంతర్జాతీయ స్థాయి ఉద్యోగ అవకాశాల కల్పనే లక్ష్యం : ఎమ్మెల్యే యార్లగడ్డ -లక్షల రూపాయల జీతాలతో కూడిన ఉద్యోగాలు పొందేలా యువతకు శిక్షణ -రామవరప్పాడు, ప్రసాదంపాడు ప్రాంతాల్లో కొత్త పీహెచ్‌సీ (PHC) కేంద్రాల ఏర్పాటుకు కృషి చేస్తా : యార్లగడ్డ గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో గన్నవరం నియోజకవర్గాన్ని మోడల్ నియోజవర్గం గా తీర్చిదిద్దేందుకు ఏపీ ప్రభుత్వ …

Read More »

పూర్తి చట్టబద్దత, పారదర్శకతతో నార్ల ఆడిటోరియం అభివృద్ధి

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సమాజం కోసం పరితపించిన నార్ల వెంకటేశ్వరరావు పేరుతో 26 ఏళ్ల క్రితం మొదలు పెట్టిన శ్రీ నార్ల వెంకటేశ్వరరావు ఆడిటోరియంను శ్రీ అన్నమయ్య సేవా సంస్థ ఆధ్యాత్మిక, కళావేదికగా తీర్చిదిద్దుతుందని ఆశిస్తున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం బృందావన్ గార్డెన్స్ లోని గుంటూరు నగరపాలక సంస్థ నార్ల ఆడిటోరియంను అభివృద్ధి చేసి పూర్తి చేయుట మరియు తదుపరి నిర్వహణ చేయు కార్యక్రమాన్ని నగర కమిషనర్ కె.మయూర్ …

Read More »