గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నసంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా ఏకతాటి పైకి తీసుకు వచ్చె విధంగా కార్యాచరణ రూపొందించాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ అధికారుకు తెలిపారు. శుక్రవారం గుంటూరు నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్ లో గుంటూరు అర్బన్ లైవ్లీ హుడ్ ట్రాన్స్ఫర్మేషన్ మిషన్ (జియుఎల్టీఎం) ప్రతినిధులు, మెప్మా, డి.ఆర్.డి.ఎ, జిల్లా పరిశ్రమల కేంద్రం, లీడ్ బ్యాంకు అధికారులు, స్కిల్ డెవలప్మెంట్ ఏజెన్సి అధికారులు ప్రతినిధులతో ప్రత్యేక …
Read More »All News
గుంటూరు నగరంలో నాలుగు వారాల ప్రత్యేక కార్యాచరణ: ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’ ప్రారంభం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, ‘స్వర్ణాంధ్ర – స్వచ్చాంద్ర’ సాధనలో భాగంగా గుంటూరు నగరాన్నిపరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు “ఆపరేషన్ క్లీన్ స్వీప్” పేరుతొ నాలుగు వారాల ప్రత్యేక పారిశుధ్య కార్యాచరణను ఈ నెల 23వ తేదీ నుండి ప్రారంభించనున్నట్లు గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ఆపరేషన్ క్లీన్ స్వీప్ ప్రత్యేక కార్యాచరణలో భాగంగా మొదటి వారం రోజుల్లో నగరంలోని ‘రెడ్ స్పాట్లు’ (ఎక్కువగా చెత్త …
Read More »“ఆపరేషన్ క్లీన్ స్వీప్కు శ్రీకారం – నగర పరిశుభ్రతకు ప్రజల సహకారం అవసరం”
-“మంగళగిరి–తాడేపల్లిలో భారీ పారిశుద్ధ్య డ్రైవ్ – ప్రజలందరూ భాగస్వాములు కావాలి” -“స్వచ్ఛ మంగళగిరి లక్ష్యంగా ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’ ప్రారంభం” మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త : మంగళగిరి–తాడేపల్లి నగర పాలక సంస్థ పరిధిలో గౌరవ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు “ఆపరేషన్ క్లీన్ స్వీప్” పేరుతో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని 2026 మే 23వ తేదీ నుండి జూన్ 19వ తేదీ వరకు విస్తృత స్థాయిలో నిర్వహించనున్నట్లు కమిషనర్ ఎస్. అలీం బాషా తెలిపారు. నగర పరిశుభ్రత ప్రమాణాలను మెరుగుపరచడం, పారిశుద్ధ్య మౌలిక …
Read More »కొండ ప్రాంతంలో పైప్ లైన్ ద్వారా ఇంటికే వంట గ్యాస్
-ఎమ్మెల్యే సుజనా చొరవతో పశ్చిమ లో ప్రణాళికలు రూపొందిస్తున్న అధికారులు.. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో , పశ్చిమ నియోజకవర్గంలోని కొండ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు పైప్లైన్ ద్వారా వంట గ్యాస్ అందించేందుకు గెయిల్, మరియు భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ సంయుక్త ఆధ్వర్యంలో సంబంధిత అధికారులు దృష్టి సారించారు. ఎమ్మెల్యే ఆదేశాలతో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, భాగ్యనగర్ గ్యాస్ అధికారులు , సామాజికవేత్త ఆకుల శ్రీనివాసరావు, మున్సిపల్ కార్పొరేషన్ రిటైర్డ్ ఎస్ఈ ఉదయ్ కుమార్ లతో …
Read More »ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం
-ఎన్డీఏ కార్యాలయంలో మూడో రోజు ప్రజా దర్బార్ కు విశేష స్పందన -కూటమి నేతలతో కలిసి వినతులు స్వీకరించిన కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో పశ్చిమ ఎన్డీఏ కార్యాలయంలో గత మూడు రోజులుగా జరుగుతున్న ప్రజా దర్బార్ కు విశేష స్పందన లభిస్తోంది.. శుక్రవారం జరిగిన ప్రజాదర్బార్ లో ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, ఏపీ నగరాల కార్పొరేషన్ డైరెక్టర్ కరణం దివాకర్ బాబు, 37 వ డివిజన్ జనసేన …
Read More »రెవెన్యూ సమస్యల రహిత గ్రామాలే లక్ష్యం
– గ్రామస్థాయిలోనే సమస్యల పరిష్కారానికి కృషి – ప్రణాళికతో ప్రత్యేక గ్రీవెన్స్, నాలుగు సందర్శనలు కార్యక్రమం – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న రెవెన్యూ సంబంధిత సమస్యలను గ్రామస్థాయిలోనే వేగంగా పరిష్కరించి, రెవెన్యూ సమస్యల రహిత గ్రామాల నిర్మాణం లక్ష్యంగా పనిచేస్తున్నామని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. శుక్రవారం కలెక్టర్ లక్ష్మీశ అధికారులతో కలిసి రెడ్డిగూడెంలో ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)తో పాటు ఒక నెల-ఒక గ్రామం-నాలుగు సందర్శనలు …
Read More »ఈవీఎం, వీవీప్యాట్ గోదాముకు పటిష్ట భద్రత
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈవీఎం, వీవీప్యాట్ గోదాముకు పటిష్ట భద్రత కల్పించడం జరిగిందని.. అయినప్పటికీ నిరంతర పర్యవేక్షణతో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా సాధారణ నెలవారీ తనిఖీల్లో భాగంగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి శుక్రవారం కలెక్టర్ లక్ష్మీశ గొల్లపూడిలోని ఈవీఎం, వీవీప్యాట్ల గోదామును పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరుతో పాటు అగ్నిమాపక విద్యుత్ పరికరాలను పరిశీలించి అనంతరం పర్యవేక్షణ …
Read More »గోవధ నిషేధం చట్టాల పటిష్ట అమలు..
– అధికారులు సమన్వయంతో పనిచేయండి – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో గోవధ నిషేధం, జంతు సంక్షేమ చట్టాలను పటిష్టంగా అమలుచేసేందుకు సమన్వయ శాఖల అధికారులు సమష్టిగా కృషిచేయాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. శుక్రవారం రెడ్డిగూడెంలో జరిగిన ప్రత్యేక గ్రీవెన్స్, ఒక నెల-ఒక గ్రామం-నాలుగు సందర్శనలు కార్యక్రమం సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ అధికారులతో కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పశుసంవర్థక శాఖ రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోవధ నిషేధ …
Read More »డా. బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాలలు/కళాశాలల్లో ఖాళీల భర్తీకి అడ్మిషన్ కౌన్సెలింగ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణ మరియు ఎన్టీఆర్ జిల్లాల్లోని డా. బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాలలు/కళాశాలల్లో 5వ తరగతి మరియు జూనియర్ ఇంటర్మీడియట్ మరియు ఐఐటిశ నీట్ ఫేజ్-I మరియు ఫేజ్-II కేటాయింపుల అనంతరం మిగిలిన ఖాళీల భర్తీకి అడ్మిషన్ కౌన్సెలింగ్ నిర్వహించబడనున్నది. ప్రవేశ పరీక్ష రాసి సీట్లు పొందని విద్యార్థినీ, విద్యార్థులు ( కేవలం మెరిట్ లిస్ట్ ప్రకారం అర్హులయిన మరియు మొబైల్ కు సమాచారం అందించిన వారు మాత్రమే ) కోసం 5వ తరగతి బాలికలకు ఎన్టీఆర్ జిల్లా …
Read More »దోమల వల్ల కలిగే వ్యాధుల నివారణ కొరకు ఫ్రైడే డ్రై డే
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దోమల వల్ల కలిగే వ్యాధుల నుండి నివారణ కొరకు ఫ్రైడే ఫ్రైడే నిర్వాహనతో ప్రజలకు అవగాహన కల్పించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం పాయకపురం పరిసర ప్రాంతాలలో ఫ్రైడే డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలు దోమల బారిన పడకుండా ఉండేందుకు విఎంసి సిబ్బంది అవగాహన కల్పించారు. అందులో భాగంగా అక్కడ నివసిస్తున్న ప్రజల వారి ఇళ్లలో ఉన్న నీటి నిల్వలను శుభ్రం చేస్తూ ప్రతి ఫ్రైడే డ్రై …
Read More »
Prajavartha Online Telugu News