విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి, తన నియోజకవర్గ పరిధిలోని నూతన దంపతుల కోసం సుజనా పెళ్లి కానుక అందజేస్తున్నారు. ఆహ్వాన పత్రికను ఆయనకు పంపిన వారికి వధువుకు చీర, వరుడు కి ప్యాంటు-షర్ట్ స్వీట్ బాక్స్ తో పాటు పసుపు కుంకుమలు కానుకగా అందిస్తున్నారు. 46 వ డివిజన్ ,భీమన వారి పేటకు చెందిన షేక్ నజియా, నాగూర్ భాష(లేటు )దంపతుల కుమార్తె షేక్ సాదియా షేక్ రఫీ ల వివాహం శనివారం వాల్మీకి కళ్యాణ మండపంలో …
Read More »All News
మెరుగైన వైద్యం కోసం రూ 11 లక్షల ఎల్ ఓ సీ అందజేత..
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే సుజనా చౌదరి సౌజన్యంతో ముఖ్యమంత్రి సహాయనిది నుండి మంజూరైన ఎల్ ఓ సీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) ను శనివారం ఎన్డీఏ కార్యాలయంలో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ దాడి అప్పారావు,48 వ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు దేవిన హరిప్రసాద్ తో కలిసి అందజేశారు. 44 వ డివిజన్, రామ రాజ్య నగర్ కు చెందిన సంభాని గంగమ్మ (54) హృద్రోగం తో బాధపడుతూ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స …
Read More »కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టాలని వినతి…
-ఎమ్మెల్యే సుజనా చౌదరి కు వినతి పత్రం అందజేసిన సామాజిక కార్యకర్త ఆకుల శ్రీనివాసకుమార్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 35 వ డివిజన్, పెజ్జోనిపేట లో నిరుపయోగంగా ఉన్న సుమారు 5000 గజాల స్థలంలో ప్రజలకు ఉపయోగకరమైన కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టాలని ప్రముఖ సామాజిక వేత్త ఆకుల శ్రీనివాసకుమార్ ఎమ్మెల్యే సుజనా చౌదరి కు వినతి పత్రం అందజేశారు. నియోజకవర్గ పర్యటనలో భాగంగా పెజ్జోనిపేటలో ఆకుల శ్రీనివాసకుమార్ శనివారం ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. 2007 వ సంవత్సరం వరకు తమిళ …
Read More »పశ్చిమ లోని అవుట్ ఫాల్ డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తాం..
-ఎమ్మెల్యే సుజన చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ లోని జెండా చెట్టు, గాంధీ హిల్ అవుట్ ఫాల్ డ్రైనేజీ, నైజాం గెట్ అవుట్ ఫాల్ డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు. నియోజకవర్గ పర్యటనలో భాగంగా శనివారం వన్ టౌన్ జెండా చెట్టు, గాంధీ హిల్ అవుట్ ఫాల్ డ్రైనేజీ సమస్యలను ఎన్డీఏ కూటమి మాజీ కార్పొరేటర్లతో కలిసి ఎమ్మెల్యే సుజనా చౌదరి పరిశీలించారు. పశ్చిమ లోని అవుట్ ఫాల్ డ్రైనేజీ సమస్యలకు పరిష్కారం …
Read More »ఘనవ్యర్దాల నిర్వహణ పై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఘనవ్యర్దాల నిర్వహణ పై నూతనంగా జారీ చేయబడిన మార్గదర్శకాల మేరకు అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తున్నామని నగర కమిషనర్ కే.మయూర్ అశోక్ తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా 5వ తారీఖు నుండి 12వ తారీఖు వరకు “ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు – 2026 పై అవగాహన” అనే ప్రధాన అంశంతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. దీనికి సంబంధించి 2026 ఘన …
Read More »నగరపాలక సంస్థ పరిధిలో బిల్డర్ల సమస్యల పరిష్కారానికి చర్యలు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో బిల్డర్ల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని, ప్రతి 3 నెలలకు ఒకసారి బిల్డర్లు, అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేస్తామని నగర కమిషనర్ కే.మయూర్ అశోక్ తెలిపారు. శనివారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో నరేడ్కో ప్రతినిధులు, అధికారులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తొలుత బిల్డర్లు సర్వే దరఖాస్తులు ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ విధానంలో ఇవ్వాలని, రెవెన్యూ సిబ్బంది ఫైల్స్ పరిష్కారం వేగంగా చేయాలని, భవన …
Read More »డ్రైనేజీ సమస్యలు లేని సర్వాంగ సుందర నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని, నగరాన్ని డ్రైనేజీ సమస్యలు లేని సర్వాంగ సుందర నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’ కార్యక్రమంలో భాగంగా రెండో వారం డ్రైన్ల శుభ్రం విజయవంతంగా జరిగిందని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గత వారం రోజుల్లో నగరంలోని అన్ని డివిజన్లలో ఉన్న చిన్న మరియు మీడియం డ్రైన్లను పూర్తిగా …
Read More »ఆరోగ్యకర సమాజం నిర్మించడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆరోగ్యకర సమాజం నిర్మించడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఒక ప్రకటనలో ప్రజలకు పిలుపునిచ్చారు. ఆరోగ్యమే మహాభాగ్యం అని ఆరోగ్యంగా ఉంటే అంతకు మించిన సంపదలేదని మన చేతుల్లో మన ఆరోగ్యం ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రాణం ఉన్నంతవరకు ప్రాణాయామాలు చేద్దామని, అవయవాలు ఉన్నంతవరకు ఆసనాలు వేద్దామని కలెక్టర్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈనెల 7 వ తేదీ నుండి 21వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా పలు …
Read More »యోగాను జీవనశైలిగా మార్చుకుంటే ఆరోగ్యమే మహాభాగ్యం: జిల్లా కలెక్టర్ డీకే బాలాజి
-యోగా శిక్షణ తరగతులను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : యోగాను ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమంగా కాకుండా వ్యక్తిగత ఆరోగ్యం, కుటుంబ శ్రేయస్సు కోసం జీవనశైలిలో భాగంగా చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి పిలుపునిచ్చారు. యోగా సాధన ద్వారా ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా మానసిక చురుకుదనం, నాణ్యమైన నిద్ర, ఉత్పాదకత పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు. యోగాంధ్ర–2026 కార్యక్రమంలో భాగంగా శనివారం నగరంలోని జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్లో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో మాస్టర్ ట్రైనర్లకు నిర్వహిస్తున్న యోగా శిక్షణా …
Read More »2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారీ ప్రక్రియకు శ్రీకారం
-మహిళలు, చిన్నారులతో కలసి స్వయంగా విత్తన బంతులు తయారు చేసిన పవన్ కళ్యాణ్ -డ్రోన్ల ద్వారా సీడ్ బాల్స్ వెదజల్లే ప్రక్రియను వీక్షించిన ఉప ముఖ్యమంత్రి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ జిల్లా, మూలపాడులో శుక్రవారం ఉదయం బటర్ ఫ్లై పార్క్ లో నిర్వహించిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారీ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు, …
Read More »
Prajavartha Online Telugu News