రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS), రెవెన్యూ క్లినిక్స్లో ప్రజల నుండి అందిన అర్జీలను సకాలంలో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయ పరిపాలన అధికారిణి ఎం. సుజాత సంబంధిత అధికారులకు సూచించారు. సోమవారం ఉదయం ఆర్డీవో కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాల సందర్భంగా ప్రజల నుండి అందిన అర్జీలు, వినతులను పరిపాలన అధికారిణి ఎం. సుజాత స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయా అర్జీలను …
Read More »Andhra Pradesh
ప్రభుత్వ అర్జీలకు కాలపరిమితిలోగా తప్పనిసరి పరిష్కారం
-పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్లో ప్రజల నుంచి అర్జీల స్వీకరణ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి ప్రజా సమస్య అర్జీని కాలపరిమితిలోగా తప్పనిసరిగా పరిష్కరించాల్సిందేనని ఇంచార్జి జిల్లా కలెక్టర్ / జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్ మరియు రెవెన్యూ క్లినిక్ కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలను ఆమె స్వీకరించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజల నుంచి స్వీకరించిన ప్రతి అర్జీకి తప్పనిసరిగా అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర స్థాయి …
Read More »లడ్డు అంశాన్ని డైవర్ట్ చేయడానికి కుల రాజకీయాలు మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు సరికాదు…
-ఎంపీ సానా సతీష్ బాబు న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నాయకుడు అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఢిల్లీలో ఎంపీల బృందం సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో ఎంపీ సానా సతీష్ బాబు మీడియాతో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో జగన్ మోహన్ రెడ్డి సతీమణిపై తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు అనుచిత వ్యాఖ్యలు చేసిన వెంటనే తక్షణమే అరెస్ట్ చేయడం జరిగింది. అదే మా పార్టీ నిబద్ధతకు నిదర్శనం. మహిళల పట్ల ఎలాంటి అసభ్య …
Read More »క్రీడలకు కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యత హర్షదాయకం
-శాప్ చైర్మన్ రవి నాయుడు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు పార్లమెంటులో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ సమావేశంలో భాగంగా, ‘ఖేలో ఇండియా’ కార్యక్రమాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో ‘ఖేలో ఇండియా మిషన్’ (Khelo India Mission) ను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం అత్యంత హర్షదాయకమని శాప్ చైర్మన్ రవి నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాబోయే దశాబ్ద కాలంలో భారత క్రీడా రంగాన్ని సమూలంగా మార్చే దిశగా ఈ మిషన్ రూపుదిద్దుకోవడం ప్రశంసనీయమని అన్నారు. …
Read More »రాష్ట్ర పునర్నిర్మాణాన్ని జీర్ణించుకోలేకే వైసీపీలో ఫ్రస్టేషన్
-మేం అధికారంలోకి వచ్చాక పునరుద్ధరించిన శాంతిభద్రతల్ని కాపాడతాం -శాంతిభద్రతల్ని ఉల్లంఘించే అధికారం ఎవరికీ లేదు -తాజా పరిణామాలపై సీఎం చంద్రబాబు ట్వీట్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ‘నేరమయ రాజకీయాలు వైసీపీ సిద్ధాంతం. వారి హయాంలో జరిగిన చట్టవిరుద్ధ పాలనే దీనికి నిదర్శనం. 2024 తర్వాతే రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా అమలు అవుతోంది. ప్రజలకు సేవ చేయటం వారికి సాధికారిత కల్పించటం మా సిద్ధాంతం. వైసీపీ నిజ స్వరూపం బయటపడుతున్న కొద్దీ అసహనంతో దూషణలకు దిగుతున్నారు. వాళ్లు విధ్వంసం చేసిన వ్యవస్థలు …
Read More »వికసిత భారతానికి ఊతమిచ్చేలా కేంద్ర బడ్జెట్
-డేటా సెంటర్లకు టాక్స్ హాలిడేతో మరింతగా ఐటీ రంగం వృద్ధి -రైతులు, మహిళలు, యువతలో ఆర్ధిక సాధికారితను పెంచేలా బడ్జెట్ కేటాయింపులు -హైస్పీడ్ రైల్ , రేర్ ఎర్త్ కారిడార్లతో ఏపీకి మరింత లబ్ది -కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ ను స్వాగతించిన ముఖ్యమంత్రి చంద్రబాబు -ప్రధాని మోదీకి, ఆర్ధిక మంత్రికి అభినందనలు తెలిపిన సీఎం కుప్పం, నేటి పత్రిక ప్రజావార్త : వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా కేంద్ర బడ్జెట్ రూపొందించారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశ భవిష్యత్ …
Read More »రాష్ట్రంలో 72 లక్షల మందికి వైద్య పరీక్షలు
-రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దటమే లక్ష్యం -సంజీవని ప్రాజెక్టు సహకారంపై త్వరలో రాష్ట్రానికి బిల్ గేట్స్ రాక -కుప్పంలోని తుమ్మిశిలో ప్రజల డిజిటల్ హెల్త్ రికార్డులు పరిశీలించిన సీఎం చంద్రబాబు కుప్పం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రవ్యాప్తంగా 72 లక్షల మందికి వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించి హెల్త్ ప్రొఫైల్స్ రూపొందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దటమే లక్ష్యంగా పనిచేస్తున్నామని సీఎం వెల్లడించారు. కుప్పం నియోజకర్గం శాంతిపురం మండలం తుమ్మిశి గ్రామంలోని …
Read More »ప్రజాప్రతినిధుల పనితీరును విశ్లేషిస్తున్నా
-పార్టీని బలోపేతం చేసిన వారిని నేను బలోపేతం చేస్తా -చక్కటి పనితీరుతోనే పదవులు దక్కుతాయి -కుప్పం నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో సీఎం చంద్రబాబు కుప్పం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల కోసం… పార్టీ బలోపేతం కోసం పనిచేసే వారికి ఎవ్వరి రికమెండేషన్లు అక్కర్లేదని… పదవులు వెతుక్కుంటూ వస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షుడు షణ్ముఖ రెడ్డికి అలాగే పదవి దక్కిందని సీఎం వెల్లడించారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా చివరి రోజైన ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పం నియోజకవర్గ …
Read More »ఎకానమీకి పరుగులు పెట్టించేలా కేంద్ర బడ్జెట్
-దీర్ఘ కాలిక లక్ష్యాల సాధనకు ఈ బడ్జెట్ దారి చూపుతుంది : ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశాన్ని స్థిరమైన, బలమైన ఆర్థిక శక్తిగా ముందుకు తీసుకెళ్లే దిశగా 2026–27 కేంద్ర బడ్జెట్ దేశానికి స్పష్టమైన దారి చూపిస్తుందని రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ఆర్థిక పురోగతి సాధించేలా 2026-27 కేంద్ర బడ్జెట్ని ప్రవేశపెట్టిన ప్రధాని నరేంద్ర మోడీ కి, అలానే 9 వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ కి ధన్యవాదాలు, …
Read More »వికసిత సంకల్పం… యువశక్తి ప్రేరేపితం
-ఆర్థిక వృద్ధి, భవిష్యత్ లక్ష్యాలను ఆవిష్కరించిన కేంద్ర బడ్జెట్ -ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఊతం ఇచ్చే బడ్జెట్ -ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కి ప్రత్యేక ధన్యవాదాలు -వరుసగా 9వ బడ్జెట్ ప్రవేశపెట్టి చరిత్ర సృష్టించిన నిర్మలా సీతారామన్ కి అభినందనలు -పవన్ కళ్యాణ్, ఉప ముఖ్యమంత్రి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో యువశక్తిని మేల్కొల్పాలి. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. మౌలిక ప్రగతికి బాటలు వేయడం ద్వారా 2047 నాటికి దేశాన్ని ప్రపంచ ఆర్థిక శక్తిగా నిలపాలన్న బలమైన సంకల్పం… ప్రధానమంత్రి …
Read More »
Prajavartha Online Telugu News