Breaking News

Andhra Pradesh

స‌ర్‌కు స‌హ‌క‌రించండి..

– రాజ‌కీయ పార్టీల ప్ర‌తినిధుల‌తో క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ – ఆరోగ్య‌క‌ర ఓట‌ర్ల జాబితా రూప‌క‌ల్ప‌న ప్ర‌తిఒక్క‌రి బాధ్య‌త‌ – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భార‌త ఎన్నిక‌ల క‌మిష‌న్ (ఈసీఐ) మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా జిల్లాలో ఓట‌ర్ల జాబితా ప్ర‌త్యేక స‌మ‌గ్ర స‌వ‌ర‌ణ (స‌ర్‌)కు ప‌టిష్ట కార్యాచ‌ర‌ణ‌తో ముందుకెళ్తున్నామ‌ని.. ఈ ప్ర‌క్రియ విజ‌య‌వంతానికి రాజ‌కీయ పార్టీల ప్ర‌తినిధులు స‌హ‌క‌రించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ విజ్ఞ‌ప్తి చేశారు. బుధ‌వారం క‌లెక్ట‌రేట్ శ్రీ ఏవీఎస్ రెడ్డి హాల్‌లో క‌లెక్ట‌ర్ …

Read More »

ప్రభుత్వ ప్రాధాన్య ప్రాజెక్టులను త్వరితిగతిన పూర్తి చేయాలి

-పురపాలక సంఘాల్లో క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహించాలి -ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి ఆన్ లైన్ లో బిల్లులు కనిపించాలి -రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ ప్రాధాన్య ప్రాజెక్టుల అమలులో అధికారులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ, కేటాయించిన పనులను సకాలంలో పూర్తి చేయాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి అత్యంత ప్రాధాన్యతనిస్తున్న అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై అధికారుల నిరంతర పర్యవేక్షణ అవసరమని ఆయన …

Read More »

చిన్నారుల స‌మ‌గ్ర వికాసానికి న‌వ చేత‌న‌

– 0-6 ఏళ్ల చిన్నారుల‌కు ప్ర‌త్యేక స్క్రీనింగ్‌ – ఎదుగుద‌ల ఆలస్యాలను ప్రారంభ దశలోనే గుర్తించేందుకు చర్యలు – ఏఐ ఆధారిత స్క్రీనింగ్‌తో కార్య‌క‌లాపాలు – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : చిన్నారులకు ఆరోగ్య‌క‌ర‌మైన మంచి భ‌విష్య‌త్తును అందించాల‌నే ల‌క్ష్యంతో వారి స‌మ‌గ్ర వికాసానికి న‌వ చేత‌న కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్ట‌డం జ‌రుగుతోంద‌ని.. ఈ కార్య‌క్ర‌మం విజ‌య‌వంతానికి స‌మ‌న్వ‌య శాఖ‌ల అధికారులు స‌మ‌ష్టిగా కృషిచేయాల‌ని క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు. బుధ‌వారం క‌లెక్ట‌రేట్ శ్రీ పింగ‌ళి వెంక‌య్య స‌మావేశ …

Read More »

స‌రైన స‌న్న‌ద్ధ‌త‌తో స‌ర్‌కు సిద్ధం!

– ఈ నెల 5 నుంచి ఓట‌ర్ల జాబితా స‌మ‌గ్ర స‌వ‌ర‌ణకు స‌న్న‌ద్ధ‌త కార్య‌క‌లాపాలు – అధికారులు, సిబ్బంది శిక్ష‌ణ‌పై ప్ర‌త్యేక దృష్టి – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ ప‌రిఢ‌విల్లేందుకు దోష ర‌హిత ఓట‌ర్ల జాబితా కీల‌క‌మ‌ని.. అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించడంతో పాటు ఓటర్ల జాబితాను పారదర్శకంగా రూపొందించాల్సిన బాధ్యత అంద‌రిపై ఉంద‌ని, ఈ నెల 5 నుంచి 14వ తేదీ వ‌ర‌కు ప్ర‌త్యేక స‌మ‌గ్ర స‌వ‌ర‌ణ (స‌ర్‌)కు …

Read More »

ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు.  బుధవారం ఉదయం విఎంసి ప్రధానకార్యలం ముందు ఉన్న నర్సరీ వద్ద ఎస్‌ఎన్‌జీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మజ్జిగ పంపిణీ మరియు మొక్కల నాటే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, వేసవి కాలంలో ప్రజల ఆరోగ్య సంరక్షణకు దోహదపడే మజ్జిగ పంపిణీ వంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని …

Read More »

విఎంసి కు సేవలందించి పదవి విరమణ అయిన ఉద్యోగులకు కమిషనర్ ధ్యానచంద్ర ఘన సన్మానం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థలో సుదీర్ఘకాలం పాటు వివిధ విభాగాల్లో విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన ఉద్యోగులను విఎంసి కమిషనర్ హెచ్.ఎం. ధ్యానచంద్ర బుధవారం ప్రధాన కార్యాలయం లో గల తమ ఛాంబర్‌లో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు శాలువాలు కప్పి, మొక్కలను అందజేసి వారి సేవలను అభినందించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగర అభివృద్ధి, ప్రజా సేవల మెరుగుదల మరియు పారిశుద్ధ్య, ఇంజినీరింగ్, నీటి సరఫరా తదితర విభాగాల …

Read More »

మచిలీపట్నం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ప్రపంచ క్లబ్ ఫుట్ దినోత్సవం నిర్వహణ

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : క్లబ్ ఫుట్ సమస్యతో బాధపడుతున్న చిన్నారులకు ఉచితంగా చికిత్సలు అందుబాటులో ఉన్నాయని, అటువంటి సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆర్థోపెడిక్ విభాగాధిపతి డాక్టర్ పి కిరణ్ కుమార్ కోరారు. ప్రపంచ క్లబ్ ఫుట్ దినోత్సవం సందర్భంగా బుధవారం మచిలీపట్నం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో క్లబ్ ఫుట్ కలిగిన పిల్లలు, వారి తల్లిదండ్రులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ పి కిరణ్ కుమార్ మాట్లాడుతూ జన్యుపరంగా పుట్టుకతో వచ్చే క్లబ్ ఫుట్ సమస్యపై ప్రజల్లో …

Read More »

ప్రతిష్టాత్మక ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ – 2027 అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ (PMRBP) – 2027 అవార్డుల కోసం అర్హత కలిగిన బాల బాలికల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖాధికారిణి ఎం.ఎన్ రాణి ఒక ప్రకటనలో తెలిపారు. ధైర్యసాహసాలు, సామాజిక సేవ, పర్యావరణ పరిరక్షణ, క్రీడలు, కళలు- సంస్కృతి, విజ్ఞానం- సాంకేతికత వంటి రంగాల్లో అసాధారణ ప్రతిభ కనబరిచిన 5 నుండి 18 సంవత్సరాల వయస్సు …

Read More »

జలధార – జలహారతి విజయగాథ

-ఎర్ర చెరువు పునరుద్ధరణతో పెదఅవుటపల్లి గ్రామానికి జలసిరులు మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ సంకల్పం, ప్రజల భాగస్వామ్యం కలిస్తే గ్రామాభివృద్ధి ఎలా సాధ్యమవుతుందో చూపిస్తూ ఆదర్శంగా పెదఅవుటపల్లి “ఎర్ర చెరువు” నేడు ఒక విజయగాథగా నిలిచింది. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పెదఅవుటపల్లి గ్రామ పరిధిలోని “ఎర్ర చెరువు” ఒకప్పుడు గ్రామ ప్రజలకు, రైతులకు జీవనాధారంగా నిలిచేది. భూగర్భ జలాల పెంపు, పశువుల దాహార్తి తీర్చడం, సాగునీటి అవసరాలకు ఈ చెరువు ప్రధాన వనరుగా ఉపయోగపడేది. అయితే కాలక్రమేణా చెరువులో పూడిక …

Read More »

ఈనెల 6న ఉయ్యూరులోని A.G & S.G సిద్ధార్థ కళాశాల నందు జాబ్ మేళా..

-నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి… -జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ,ఐఏఎస్ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు గాను ది.06.06.2026 శనివారం నాడు ఉదయం 09:00 గంటలకు ఉయ్యూరు లోని అడుసుమిల్లి గోపాలకృష్ణయ్య & సుగర్కేన్ గ్రోవర్స్(AG & SG) సిద్ధార్థ డిగ్రీ కళాశాల నందు “జాబ్ మేళా” నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ,ఐఏఎస్ తెలియజేశారు. ఈ జాబ్ మేళాలో ప్రిన్స్టన్ ఐటి సర్వీసెస్, బంధన్ బ్యాంక్, బజాజ్ …

Read More »