– కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు -రాజకీయాలు కాదు.. భవిష్యత్ ముఖ్యం -మరో ఇరవై ఏళ్ళు 7% వృద్ధి రేటుతో దేశం -కీలక రంగాల్లో ఏపీకి అధిక కేటాయింపులు శుభసూచకం -విశ్వ బంధువుగా భారత్.. అంతర్జాతీయ వేదికపై హుందాతనాన్ని చూపుతున్న మోదీ -విమాన విడి భాగాలపై పన్ను సడలింపుతో తయారీ రంగంలో విప్లవాత్మక అభివృద్ధి రాజమండ్రి, నేటి పత్రిక ప్రజావార్త : రాజకీయాలు, రాష్ట్రాల ఎన్నికలు దృష్టిలో లేకుండా.. 140 కోట్ల మంది భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తాజా బడ్జెట్ ను ఆర్థిక శాఖామంత్రి …
Read More »Andhra Pradesh
ఘనంగా గౌతమ్ స్కూల్ 38వ వార్షికోత్సవ కార్యక్రమం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పాండ్రంకి గౌతమ్ విద్యాసంస్థల దుర్గాపురం బ్రాంచ్ ఆధ్వర్యంలో నిర్వహించిన గౌతమ్ స్కూల్ 38వ వార్షికోత్సవ (అన్యువల్ డే) కార్యక్రమం ఘనంగా జరిగింది. శనివారం 33వ డివిజన్ BRTS రోడ్డు, ఘంటసాల సంగీత కళాశాల ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ… విద్య ద్వారానే విద్యార్థుల భవిష్యత్తు ప్రకాశవంతంగా మారుతుందని తెలిపారు. విద్యార్థుల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం …
Read More »జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి రూ 30 లక్షలతో అత్యాధునిక అంబులెన్స్ అందజేత…
ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి శనివారం ఏలూరు యంపి సౌజన్యంతో (యంపి నిధులు) సుమారు రూ 30 లక్షలతో అత్యాధునిక అంబులెన్స్ను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మరియు జిల్లా ఇంచార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ జిల్లా ప్రధాన ఆసుపత్రి అధికారులకు లాంఛనంగా అందజేశారు. ఇంచార్జ్ మంత్రితో పాటు జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి, ఎమ్మెల్యేలు బడేటి రాధాకృష్ణయ్య (చంటి), చింతమనేని ప్రభాకర్, పత్సమట్ల ధర్మరాజు, ఏపి వడ్డి కార్పొరేషన్ చైర్ పర్సన్ ఘంటసాల వెంకటలక్ష్మి, ఏపియస్ఆర్టీసీ విజయవాడ-2 …
Read More »భారతదేశ ఆర్కిటెక్చర్ ప్రపంచానికి ఆదర్శం
-ప్రతి నిర్మాణంలో మన సంస్కృతి, సంప్రదాయం స్పష్టంగా కనిపిస్తాయి -అత్యుత్తమ సహజ శిలలకు కేరాఫ్ అడ్రెస్స్ మన దేశం -మన సంస్కృతిని కాపాడుకుంటూ నూతన ఒరవడికి ప్రాధాన్యమివ్వాలి -జైపూర్ ఆర్కిటెక్చర్ ఫెస్టివల్ 2026 ముగింపు సభలో మంత్రి కొల్లు రవీంద్ర జైపూర్, నేటి పత్రిక ప్రజావార్త : ఆర్కిటెక్చర్ అంటే కేవలం కట్టడాలు మాత్రమే కాదనీ, అది ఒక నాగరికత, సంస్కృతికి ప్రతిబింభమని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. జైపూర్ ఆర్కిటెక్చర్ ఫెస్టివల్ 2026 ముగింపు …
Read More »తిరుమల తిరుపతి దేవస్థానం లకు కల్తీ అయింది అనేది వాస్తవం…
-ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల తిరుపతి దేవస్థానం లకు కల్తీ అయింది అనేది వాస్తవమని NDBB తన నివేదికలో స్పష్టంగా వెల్లడించిందని ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను అన్నారు. శనివారం విజయవాడలో ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అక్కల గాంధీ, పార్టీ రాష్ట్ర నాయకులు గంజి చిరంజీవి తో కలిసి …
Read More »గుంటుపల్లి లో రూరల్ ఇంక్యూబేషన్ స్కిల్oగ్ అండ్ ఎంటర్ప్రేన్యూర్ సెంటర్ ఎన్టీఆర్ వికాస జాబ్ మేళా నిర్వాహణ విజయవంతం..
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC), ఎన్టీఆర్ వికాస, జిల్లా ఉపాధి కల్పన శాఖ, డి ఆర్ డి ఎ – సీడాప్ సంయుక్త ఆధ్వర్యంలో జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు శనివారం గుంటుపల్లిలో జాబ్ మేళా” నిర్వహించారు జిల్లా ఉపాధి కల్పన అధికారి సి. మధుభూషణ్ రావు, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్.శ్రీనివాసరావు సంయుక్తంగా తెలియజేసారు. ఈ జాబ్ మేళా లో మొత్తం 91 మంది నిరుద్యోగ యువత హాజరు కాగా వారిలో …
Read More »ఐబీఎం క్వాంటం ఇన్నోవేషన్ సెంటర్ ప్రారంభం
–క్వాంటం వ్యాలీతో నోబెల్ లక్ష్యానికి ఆంధ్రప్రదేశ్ చారిత్రాత్మక ముందడుగు -మాజీ మంత్రి, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురామ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతిలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి నాయకత్వంలో ఐబీఎం (IBM) క్వాంటం ఇన్నోవేషన్ సెంటర్ ప్రారంభం కావడం ఆంధ్రప్రదేశ్ సాంకేతిక చరిత్రలో మైలురాయిగా నిలిచిందని మాజీ మంత్రి, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురామ్ పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి క్వాంటం టెక్నాలజీలో అగ్రగామిగా ఉన్న ఐబీఎంతో భాగస్వామ్యం ద్వారా ఈ సెంటర్ స్థాపన, అమరావతిని …
Read More »రాష్ట్రవ్యాప్తంగా ‘సపోర్ట్ పర్సన్స్’ నియామకానికి ప్రభుత్వం నిర్ణయం…
–బాలల సంక్షేమ శాఖ సంచాలకులు ఎం. వేణుగోపాల్ రెడ్డి. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : లైంగిక వేధింపులకు గురైన బాలలకు అండగా నిలిచేందుకు, వారికి న్యాయపరమైన, మానసిక సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందన్నారు. పోక్సో (POCSO) చట్టం-2012, సెక్షన్ 39 ప్రకారం.. బాధితులకు కేసు విచారణకు ముందు, విచారణ సమయంలో మార్గదర్శకత్వం మరియు కౌన్సెలింగ్ ఇచ్చేందుకు “సపోర్ట్ పర్సన్స్” (Support Persons)ను నియమించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ బాలల సంక్షేమం, సంస్కరణల సేవలు మరియు వీధిబాలల సంక్షేమ శాఖ సంచాలకులు (FAC) …
Read More »సహకార స్ఫూర్తితో కొండపల్లి బొమ్మకు సరికొత్త శోభ
– కళాకారులు ఐక్యంగా అడుగులు వేసి కళను కాపాడుకుందాం – ఎక్స్పీరియన్స్ సెంటర్ కళా తేజస్సుకు సరైన వేదిక – గ్రామీణ కళాత్మక ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కృషి – ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కొండపల్లి బొమ్మల కళాకారుల జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దడంతో పాటు ఈ కళను తరతరాలకు వారసత్వ సంపదగా అందించేందుకు కృషిచేస్తున్నామని.. ఇదేవిధంగా కళాకారులు కూడా సహకార స్ఫూర్తితో ఐక్యంగా అడుగులు వేసి కళను మరింత విశ్వవ్యాప్తం చేయడంలో భాగస్వాములు కావాలని …
Read More »మహనీయుల స్ఫూర్తి పథంలో పయనించండి
– ఇష్టపడి చదువుతూ ఉన్నతస్థానాలకు ఎదగండి – లక్ష్య సాధనలో అడ్డంకులను ధైర్యంగా అధిగమించండి – ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని ఎందరో గొప్పవారయ్యారు – కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అబ్దుల్ కలాం వంటి మహనీయుల స్ఫూర్తి పథంలో నడుచుకుంటూ విద్యార్థులు ఇష్టపడి చదువుతూ ఉన్నత స్థానాలకు ఎదగాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. లక్ష్య సాధనలో ఎదురయ్యే అడ్డంకులను ధైర్యంగా అధిగమిస్తూ ముందుకు సాగాలని ఆయన విద్యార్థులకు సూచించారు. శనివారం …
Read More »
Prajavartha Online Telugu News