-తిరుపతి ఆర్ డి ఓ, చంద్రగిరి నియోజకవర్గ ఎలక్టోరల్ రిజిష్ట్రేషన్ అధికారి, రామ్మోహన్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని 2026 ఓటరు జాబితా లోని ఓటర్లు 2002 జాబితాతో మ్యాపింగ్ చేసుకోవాలని తిరుపతి ఆర్డిఓ, చంద్రగిరి నియోజకవర్గ ఎలక్టోరల్ రిజిష్ట్రేషన్ అధికారి రామ్మోహన్ పేర్కొన్నారు. మంగళవారం తిరుపతి రూరల్ మండలం దామినేడు గ్రామంలో నిర్వహిస్తున్న ఓటరు జాబితా మ్యాపింగ్ ప్రక్రియను చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గ ఎలక్టోరల్ రిజిష్ట్రేషన్ అధికారి పరిశీలించారు. ఈ సందర్భంగా చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గ …
Read More »Andhra Pradesh
రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షా సమావేశం
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ సచివాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నుంచి రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలపైన సమీక్షా సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేసిన ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (CCLA) మరియు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (స్పెషల్ సీఎస్) జి. జయలక్ష్మి . ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయం నుండి 22 ఏ, భూపరిపాలనకు రిసర్వే,పట్టాదారు పాస్ బుక్, మాన్యువల్ రెవెన్యూ రికార్డుల డిజిటలైజేషన్,పారెస్ట్ ల్యాండ్వి, గృహ వసతి లకు సంబందించిన తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు లతో …
Read More »నిడదవోలు నియోజకవర్గానికి సమృద్ధిగా సాగునీరు.. ప్రతి ఎకరాకూ నీరందించడమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కందుల దుర్గేష్
-నిడదవోలు మండలం విజ్జేశ్వరంలో పెండ్యాల పంప్ స్కీమ్ ద్వారా సాగునీటిని విడుదల చేసిన మంత్రి కందుల దుర్గేష్..కాలువకు మోటార్ స్విచ్ ఆన్ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి దుర్గేష్ -నిడదవోలు రైతులకు ఇక సాగునీటి ఢోకా లేదు..13 గ్రామాల పరిధిలోని 7,000 ఎకరాల ఆయకట్టుకు లబ్ధి: మంత్రి కందుల దుర్గేష్ -ఎర్రకాలువ ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం.. రైతులను ముంపు బారిన పడకుండా కాపాడుతాం: మంత్రి కందుల దుర్గేష్ -కూటమి ప్రభుత్వంలో రైతన్నకు సంపూర్ణ భరోసా – ‘అన్నదాత సుఖీభవ’తో రూ.20 వేల …
Read More »జాతీయ ఆహార భద్రత చట్టం–2013 అమలును జిల్లా స్థాయి కమిటీలు నిరంతరం పర్యవేక్షించాలి
– జిల్లా జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ – ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు, సోము వీర్రాజు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ ఆహార భద్రత చట్టం–2013 ప్రకారం అమలవుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలును జిల్లా స్థాయి విజిలెన్స్ కమిటీ సభ్యులు క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ సూచించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లా పౌర సరఫరాల అధికారి సమన్వయకర్త గా వి. పార్వతీ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా …
Read More »గోదావరి పుష్కరాలు –2027కు వినూత్న పర్యాటక ప్రణాళికలు రూపొందించాలి
-టూర్ అండ్ ట్రావెల్స్, టూరిజం ప్రతినిధులతో కలెక్టర్ కీర్తి చేకూరి సమీక్ష రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గోదావరి పుష్కరాలు – 2027 సందర్భంగా జిల్లాకు వచ్చే యాత్రికులు, పర్యాటకులకు మెరుగైన అనుభూతిని అందించేందుకు సమగ్ర పర్యాటక ప్రణాళికలను రూపొందించాలని కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. మంగళవారం బొమ్మూరు కలెక్టరేట్లో టూర్ అండ్ ట్రావెల్స్, టూరిజం, క్యాబ్ అసోసియేషన్ ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ పుష్కరాల నేపథ్యంలో పర్యాటక అభివృద్ధి అవకాశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, …
Read More »మహిళలకు అండగా… వృద్ధులకు భరోసాగా… ప్రతి వర్గానికీ ఆలంబనగా
-సంక్షేమంలో రికార్డులు సృష్టిస్తూ సాగిన రెండేళ్ల కూటమి పాలన -ఆర్థిక కష్టాలున్నా పండుగలా సంక్షేమం అమలు -గతానికంటే డబుల్, త్రిబుల్ సంక్షేమం అందిస్తోన్న ఎన్డీఏ -రెండేళ్ల పాలనపై సంక్షేమం థీమ్తో తిరుపతిలో బహిరంగ సభ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు అయింది. అనేక కష్టాలతో… విధ్వంసమైన వ్యవస్థల నడుమ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. జీతాలే సరిగా ఇవ్వలేని పరిస్థితుల్లో ఎన్డీఏ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టింది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టాలన్నా …
Read More »2027 నాటికి భూ రికార్డులు క్లీన్
-రికార్డుల పూర్తి ప్రక్షాళనకు 3 ఏళ్ల సమయం -కరెన్సీ నోట్ల తరహాలో పాస్ పుస్తకాలకు భద్రతా ఫీచర్లు -రాష్ట్రంలో రాజకీయం చేసే అర్హత గొడ్డలి పార్టీకి ఎక్కడిది..? -గొడ్డలి పట్టే చేతులకు నాగలి పట్టే చేతులు ఎలా గుర్తుంటాయి…? -మేం రాజముద్రతో పట్టాలిస్తున్నాం… వాళ్లు దొంగ పట్టాలు సృష్టిస్తున్నారు -ప్రజలకు, నిరుద్యోగులకు ఆ పార్టీ క్షమాపణలు చెప్పాలి -సిద్ధాంతంలో మీ భూమి- మీ హక్కు సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆచంట, నేటి పత్రిక ప్రజావార్త : 2027 నాటికి రాష్ట్రంలో భూ రికార్డులను ప్రక్షాళన …
Read More »అభిమాని కోరికను తీర్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎప్పటి నుంచో తనను చూడాలనుకుంటున్న ఓ అభిమాని కోరికను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీర్చారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం కామధేనువులంక గ్రామానికి చెందిన సత్యనారాయణ అనే వృద్ధుడు సీఎం చంద్రబాబుకు వీరాభిమాని. తమ నియోజకవర్గానికి చంద్రబాబు వస్తున్నారని, దూరం నుంచైనా ఆయన్ను చూడాలని మాట్లాడిన వీడియో వైరల్ అయ్యి సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లిన విషయం తెలిసిందే. సత్యనారాయణ గారూ సిద్ధాంతంలో కలుద్దాం అని సీఎం రిప్లై కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో సోమవారం …
Read More »కళ్ల ముందే గోదావరి కలుషితమవుతుంటే ఇన్ని రోజులూ ఏం చేశారు?
-అధికారులను ప్రశ్నించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ -పీసీబీ అందించిన ల్యాబ్ రిపోర్టుపై సమీక్ష సమావేశం -అనుమతించదగిన పరిమితుల కంటే గోదావరిలో ఎక్కువగా కాలుష్య కారకాలు గుర్తింపు -ఆంధ్ర పేపర్ మిల్లు, రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ కు నోటీసులు ఇవ్వాలని ఆదేశాలు -నిర్లక్ష్యం వహించిన రాజమండ్రి పీసీబీ అధికారులపై క్రమశిక్షణ చర్యలకు ఉప ముఖ్యమంత్రి ఆదేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పవిత్ర గోదావరి నదిని పారిశ్రామిక రసాయనాలు, నగర మురుగు నీరు ఎంత దారుణంగా కలుషితం చేస్తున్నాయో ఉప ముఖ్యమంత్రి పవన్ …
Read More »రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం – పారదర్శక పరిపాలనే మా లక్ష్యం
-సాంకేతిక సంస్కరణలతో దేశానికే ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లైస్ శాఖ -రాష్ట్ర ఆహార & పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో రైతు సంక్షేమాన్ని కేంద్ర బిందువుగా తీసుకుని, పారదర్శకత, సాంకేతికత, వేగవంతమైన సేవల సమన్వయంతో సివిల్ సప్లైస్ శాఖ గత రెండు సంవత్సరాల్లో చారిత్రాత్మక సంస్కరణలను అమలు చేసి దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర ఆహార & పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రైతు ఎక్కడా ఇబ్బందులు పడకుండా, …
Read More »
Prajavartha Online Telugu News