గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలో చేపట్టిన వార్డుల పునర్విభజన ప్రక్రియలో భాగంగా ఈ నెల 11వ తేదీకి రాజకీయ పార్టీలు, ప్రజల నుంచి 39 అభ్యంతరాలు, వినతులు, సూచనలు అందాయని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఈఆర్ఓ, నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ నుంచి 25, జనసేన పార్టీ నుంచి 9, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి 2, భారతీయ జనతా పార్టీ …
Read More »Andhra Pradesh
ఘనంగా లోక్ కళ్యాణ్ మేళా
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : వీధి వ్యాపారులకు ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించే ఉద్దేశంతో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ హాల్ నందు పీఎం స్వానిధి లోక్ కళ్యాణ్ మేళా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వీధి వ్యాపారులు పీఎం స్వానిధి పథకం ద్వారా పొందే రుణాలు, పధకాలు వాటి ప్రయోజనాలు, డిజిటల్ లావాదేవీలు. క్రెడిట్ కార్డు , ఆయుష్మాన్ భారత్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి స్టేట్ మిషన్ మేనేజర్ (SMM) …
Read More »చిట్టి చేతులతో జిఎంసి సాధించిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్
-గ్రీన్ గణేష్ కార్యక్రమంతో నవ గుంటూరుకి నూతన అధ్యాయం -నవ గుంటూరులో భాగంగా గ్రీన్ గణేష్ కార్యక్రమంలో శుక్రవారం 55 పాఠశాలల నుండి 25 వేల మంది విద్యార్ధులు ఏక కాలంలో మట్టి గణేష్ ప్రతిమల తయారీ -సాంప్రదాయంలోనే పర్యావరణ పరిరక్షణకు మార్గం చూపిన జిఎంసి గ్రీన్ గణేష్ కార్యక్రమం -సగర్వంగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ నమోదు సర్టిఫికేట్ అందించిన ఆ సంస్థ జాయింట్ సెక్రెటరీ ఎలియాజ్ -ప్రత్యేక ఆకర్షణగా ఎన్టీఆర్ స్టేడియం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సైకత వినాయక ప్రతిమ, వేదికపై …
Read More »పారిశుధ్య వాహనాలన్నింటికీ జిపిఎస్ ని వెంటనే ఏర్పాటు చేయాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పారిశుధ్య వాహనాలన్నింటికీ జిపిఎస్ ని వెంటనే ఏర్పాటు చేయాలని, అన్ని వాహనాలు రన్నింగ్ లో ఉండేలా చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ప్రజారోగ్య, ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కమిషనర్ కెవిపి కాలనీలోని జిఎంసి వెహికిల్ షెడ్, బొంతపాడులో తుది అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్న లేఅవుట్ ను పరిశీలించి, అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, వెహికల్ షెడ్లో నిరుపయోగంగా పడి ఉన్న …
Read More »మున్సిపల్ ఎన్నికల్లో విజయమే లక్ష్యం : డా. పసుపులేటి హరిప్రసాద్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో తిరుపతి–చిత్తూరు కోఆర్డినేటర్, ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు ఆధ్వర్యంలో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వెంకటగిరి, శ్రీకాళహస్తి, తిరుపతి ప్రాంతాలకు సంబంధించిన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఎన్నికల సన్నాహకాలపై చర్చించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరాణి శ్రీనివాసులు, ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్, కోఆర్డినేటర్లు కిరణ్ …
Read More »మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశానికి హాజరైన డా. పసుపులేటి హరిప్రసాద్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో తిరుపతి–చిత్తూరు కోఆర్డినేటర్, ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు ఆధ్వర్యంలో రాబోయే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పార్టీ సన్నాహక సమావేశం నిర్వహించారు. తిరుపతి పార్లమెంట్ పరిధిలోని గూడూరు, సర్వేపల్లి, సూళ్లూరుపేట, నాయుడుపేట ప్రాంతాలకు సంబందించిన సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ గారు, కోఆర్డినేటర్లు కిరణ్ రాయల్, …
Read More »స్వచ్ఛతాన్ పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి లోకేష్
-అక్టోబర్ 2న విజయవాడలో భారీస్థాయిలో నిర్వహణ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ ఆధ్వర్యంలో అక్టోబర్ 2న విజయవాడలో భారీ స్థాయిలో నిర్వహించే స్వచ్ఛతాన్ పోస్టర్ ని మానవ వనరుల అభివృద్ధి, విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ శాఖల మంత్రి నారా లోకేష్ బుధవారం రాత్రి గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి పరిధిలోని కరకట్ట పక్కన గల తమ నివాసంలో ఆవిష్కరించారు. స్వచ్ఛతా రన్లో పాల్గొనేవారు తమ పేర్లను రిజిస్టర్ చేసుకునేందుకు అమరావతిరన్నర్స్.కామ్(amaravatirunners.com) పోర్టల్ని కూడా మంత్రి లాంచ్ …
Read More »రివ్యూలు కాదు… రిజల్ట్స్ కావాలి
-ఆలోచనలతో పాటు… అమలూ ఉండాలి -వన్ స్టేట్-వన్ విజన్-వన్ టీమ్-వన్ మిషన్… అదే స్వర్ణాంధ్ర -కరవు ప్రాంతాలకు నీళ్లిస్తేనే నాకు సంతృప్తి -రియాక్టివ్ నుంచి ప్రో యాక్టివ్ దిశగా అధికారులు పనిచేయాలి -జిల్లాకు 25, నియోజకవర్గానికి 10-15 ప్రాధాన్యతాంశాలను గుర్తించాలి -మభ్యపెట్టే విధంగా కాదు… వాస్తవ నివేదికలు కావాలి -కలెక్టర్లు, అధికారులు, మంత్రుల మధ్య పోటీ ఉండాలి -8వ జిల్లా కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు -సాగునీటి రంగంలో విశేష కృషి చేసి వాటర్ మ్యాన్గా నిలిచిన సీఎం చంద్రబాబుకు కలెక్టర్ల కాన్ఫరెన్స్లో స్టాండింగ్ …
Read More »అర్బన్ డేటా బేస్ ఆర్టీజీఎస్ తో అనుసంధానం
-తాగునీటికి అత్యంత ప్రాధాన్యమిస్తున్నాం -కలెక్టర్ల గత సదస్పులో తీసుకున్న నిర్ణయాలను నిర్ణీత గడువులోపు పూర్తి చేస్తున్నాం -అన్ని జిల్లాల్లో భూముల లభ్యతపై ఒక సమ గ్ర వెబ్సైటు రూపొందిస్తున్నాం -ముఖ్యమంత్రికి తెలిపిన అధికారులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అర్బన్ డేటా బేస్ను ఆర్టీజీఎస్ తో అనుసంధానం చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు తెలిపారు. సచివాలయంలో గురువారం 8వ కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. ఈ సమావేశంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు …
Read More »సీసీఎల్ఏలో స్ట్రక్చర్డ్ ల్యాండ్ బ్యాంక్ పోర్టల్
-ఎస్సీలకు కలిగే ప్రయోజనాలను బుడగ జంగాలకూ వర్తింప చేయండి -ప్రణాళిక ప్రకారం కలెక్టర్లు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టాలి -కలెక్టర్ల సదస్సులో యాక్షన్ టేకెన్ రిపోర్టుపై సీఎం చంద్రబాబు ఆదేశాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులో ఉన్న భూములకు సంబంధించి స్ట్రక్చర్డ్ ల్యాండ్ బ్యాంక్ పోర్టల్ను తయారు చేయాలని రెవెన్యూ శాఖను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. 8వ జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్సులో యాక్షన్ టేకెన్ రిపోర్టులపై చర్చ సందర్భంగా వేర్వేరు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఏళ్ల తరబడి నిరుపయోగంగా ఉండిపోతున్న భూముల్ని …
Read More »
Prajavartha Online Telugu News