Breaking News

Andhra Pradesh

ఈ-ఫైళ్ల క్లియరెన్స్‌లో నెల్లూరు జిల్లా కలెక్టర్‌కు రాష్ట్రంలో ప్రథమ స్థానం

-సగటున 5 గంటల 29 నిమిషాల్లోనే ఫైళ్ల పరిష్కారం – 100 శాతం డిస్పోజల్‌ -రెండో రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లాను ప్రత్యేకంగా అభినందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు -కలెక్టర్ వినూత్నంగా చేపట్టిన “పల్లె వీక్షణ”కు సీఎం ప్రశంసలు నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ పరిపాలనలో వేగం, పారదర్శకత, సమర్థతకు ప్రాధాన్యతనిస్తూ ఈ-ఫైళ్లను సత్వరమే పరిష్కరించడంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుతున్న జిల్లా …

Read More »

దస్త్రాల పరిష్కారంలో జాప్యం వద్దు… వేగం పెంచాలి

-మంత్రులు, కార్యదర్శులు, కలెక్టర్లు వెంటనే పరిష్కృతం చేయాలి -ఇక ఆన్‌లైన్‌లోనే అన్ని దస్త్రాల నిర్వహణ… నెలరోజుల్లో భౌతిక ఫైళ్లకు ముగింపు -స్వర్ణ గ్రామ, వార్డు సిబ్బంది జాబ్‌ఛార్ట్ సిద్ధం చేయండి -8వ జిల్లా కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు -సమావేశానికి గైర్హాజరైన అధికారులపై సీఎం ఆగ్రహం…వివరణ తీసుకోవాలని సీఎస్‌కు ఆదేశం -రెండ్రోజుల్లోపు ఫైళ్లు క్లియర్ చేసినవారికి అభినందనలు… గంటల్లో పూర్తి చేసిన వారికి సీఎం ప్రత్యేక ప్రశంసలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వంలో పాలన వేగంగా సాగాలంటే దస్త్రాల పరిష్కరించడంలో జాప్యం …

Read More »

ఏఐ ఆధారిత పీజీఆర్ ఎస్‌

-ఇప్ప‌టికే చాట్‌బోట్ ద్వార 23,100 అర్జీల న‌మోదు -పీజీఆర్ ఎస్ అర్జీల ప‌రిష్కారంలో ఆద‌ర్శంగా 4 జిల్లాలు -ఆర్టీజీ కార్య‌ద‌ర్శి భాస్క‌ర్ కాటంనేని వెల్ల‌డి అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌జా ఫిర్యాదుల ప‌రిష్కార వేదిక (పీజీఆర్ ఎస్‌) కొత్త‌గా అందుబాటులోకి తెచ్చామ‌ని తెలిపారు. దీనివ‌ల్ల గ్రీవెన్స్ ప‌రిష్కారం మ‌రింత సుల‌భ‌త‌ర‌మ‌వుతుంద‌ని దీన్ని క‌లెక్ట‌ర్లు స‌ద్వినియోగం చేసుకోవాల‌న్నారు. ఆయా జిల్లాల్లు, మండ‌లాల్లో గ్రీవెన్స్ ప‌రిస్థితి ఎలా ఉంది, ఎక్క‌డెక్క‌డ ఎన్ని అప‌రిష్కృత అర్జీలు ఎక్కువ ఉన్నాయ‌నే విశ్లేష‌ణ ఏఐ ఆధారిక పీజీఆర్ ఎస్‌లో …

Read More »

అవేర్ ని అంద‌రూ ఉప‌యోగించుకోవాలి

-గ్రామ‌స్థాయి అధికారులు కూడా వినియోగించుకోవాలి -అప్పుడే క‌లెక్ట‌ర్లు స‌త్ఫ‌లితాలు సాధించ‌గ‌లుగుతారు -ఇప్ప‌టికీ జిల్లాల్లో కొన్నిచోట్ల ఫిజిక‌ల్ ఫైళ్ల న‌డుస్తున్నాయి -నెల‌లోపు అంతా ఈ-ఫైళ్లే నిర్వ‌హించాలి -క‌లెక్ట‌ర్ల‌కు వివ‌రించిన‌ ఆర్టీజీ శాఖ కార్య‌ద‌ర్శి భాస్క‌ర్ కాటంనేని అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్‌)లోని అవేర్ యాప్‌, వెబ్‌సైటును జిల్లాల్లో ప్ర‌తి ఒక్క అధికారి ఉప‌యోగించుకునేలా జిల్లా క‌లెక్ట‌ర్లు ప్ర‌త్యేక దృష్టి సారించాల‌ని ఐటీ, ఆర్టీజీ శాఖ కార్య‌ద‌ర్శి భాస్క‌ర్ కాటంనేని వివ‌రించారు. స‌చివాల‌యంలో జ‌రుగుతున్న 8వ జిల్లా క‌లెక్ట‌ర్ల …

Read More »

ఎంఎస్ఎంఈలు, స్టార్టప్‌లకు కూటమి ప్రభుత్వం పూర్తి సహకారం: మంత్రి కందుల దుర్గేష్

-విశాఖపట్నంలో ఎంఎస్ఎంఈల బిజినెస్ ఎక్స్ పో -2026 ప్రారంభించిన పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ -విశాఖలోని గాదిరాజు ప్యాలెస్‌లో ఘనంగా ప్రారంభమైన ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ బిజినెస్ ఎక్స్‌పో.. 13 వరకు నిర్వహణ -పాల్గొన్న భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు -ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, MSMEలు, స్టార్టప్‌లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పూర్తి సహకారం.. వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో రాణించే వారికి సదవకాశం :మంత్రి దుర్గేష్ -ఇంటికో పారిశ్రామికవేత్తను తయారు చేయడమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కందుల దుర్గేష్ విశాఖపట్నం, నేటి పత్రిక …

Read More »

అల్పపీడన ప్రభావంతో ఏపీలో వర్షాలు: కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటుకు హోంమంత్రి అనిత ఆదేశం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా – ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల వద్ద అల్పపీడనం కేంద్రీకృతమవ్వడంతో ప్రభుత్వం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. రానున్న మూడు రోజుల పాటు ఉత్తరాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు, దక్షిణ కోస్తాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తీరం వెంబడి గంటకు 50 నుండి 70 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లరాదని హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి …

Read More »

ఎల్ నినోపై ముందస్తు కార్యాచరణ

-తాగునీటి అవసరాలకే ప్ర‌థ‌మ ప్రాధాన్య‌త‌ -ఇంధ‌నశాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎల్ నినో ప్రభావంతో విద్యుత్‌ డిమాండ్‌, నీటి అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రకాశం జిల్లాలో ప్ర‌జ‌ల‌కు ఇబ్బంది లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌, వివిధ శాఖల అధికారులతో మంత్రి గొట్టిపాటి, శుక్ర‌వారం టెలీ కాన్ఫ‌రెన్స్ లో మాట్లాడి స‌మీక్ష నిర్వ‌హించారు. ఎల్ నినో పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు సమన్వయంతో పనిచేయాలని ఆయ‌న‌ సూచించారు. సాగర్‌ కాలువకు …

Read More »

గణేష్ మండపాలకు ఈ ఏడాది కూడా 9 రోజులు ఉచిత విద్యుత్

-మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశాలతో కొనసాగుతున్న ప్రత్యేక వెసులుబాటు అద్దంకి, నేటి పత్రిక ప్రజావార్త : గణేష్ ఉత్సవాల సందర్భంగా గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా రాష్ట్రంలోని అధీకృత గణేష్ మండపాలకు 9 రోజుల పాటు ఉచిత తాత్కాలిక విద్యుత్ సరఫరా అందించనున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రకటించారు. సెప్టెంబర్ 14 నుంచి 22 వరకు ఈ ఉచిత విద్యుత్ సదుపాయం అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 3 కిలోవాట్లు.. పట్టణాల్లో 5 కిలోవాట్లు గ్రామీణ ప్రాంతాల్లో …

Read More »

రాష్ట్రంలో 3,736 మద్యం దుకాణాలే.. ఏడాది పాటు కొనసాగింపు

-మద్యం విక్రయాలపై ఇక డిజిటల్‌ నిఘా.. ప్రతి దుకాణంలో నాలుగు సీసీ కెమెరాలు -లైసెన్సుల రెన్యువల్‌కు 38 శాతం రిటైల్‌ ఎక్సైజ్‌ పన్ను.. కొత్త పాలసీ జారీ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో 2026-27 సంవత్సరానికి కొత్త ఎక్సైజ్‌ షాప్స్‌ పాలసీని ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న 3,736 మద్యం దుకాణాల సంఖ్యను యథాతథంగా కొనసాగిస్తూ 2026 అక్టోబర్‌ 1 నుంచి 2027 సెప్టెంబర్‌ 30 వరకు ఏడాది పాటు కొత్త పాలసీ అమలు చేయనుంది. మొత్తం 3,736 దుకాణాల్లో 3,396 …

Read More »

నేటితో ముగిసిన ఇంటింటికీ తెలుగుదేశం-2026 కార్యక్రమం

-ఇంటింటికీ టీడీపీ-2026 గ్రాండ్ సక్సెస్.. -47 రోజుల్లో 1.10 కోట్ల ఇళ్ల సందర్శంచిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు -ఇంటింటికీ తెలుగుదేశం -2026 కార్యక్రమం కార్యకర్తల శ్రమకు చరిత్రాత్మక విజయం -రాష్ట్రంలోని 81.11 శాతం ఇళ్లను నేరుగా చేరుకున్న టీడీపీ శ్రేణులు -మైటీడీపీ యాప్‌తో ప్రతి సందర్శనను టెక్నాలజీతో ట్రాక్ చేసిన నారా లోకేష్ -కార్యకర్తలకు అభినందనలు తెలియజేసిన రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు -ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా నిలిచిన ‘ఇంటింటికీ టీడీపీ – 2026’ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి …

Read More »