Breaking News

Lifestyle

వేలిముద్రలు, ఐరిస్‌ యంత్రాలతో కరోనా సోకే ప్రమాదంవుంది జాగ్రత్త… 

నేటి పత్రిక ప్రజావార్త : ఆధార్‌ సేవా కేంద్రాలు కొవిడ్‌ వ్యాప్తికి కారణమవుతున్నాయి. వేలిముద్రలు, ఐరిస్‌ను పరిశీలించే స్కానర్లు ఇందుకు దోహదపడుతున్నాయి. మీసేవా, బ్యాంకుల్లోని ఆధార్‌ కేంద్రాలు నడిపించే సిబ్బంది నిత్యం ఏదో ఓ ప్రాంతంలో కొవిడ్‌కు గురవుతుండటమే ఇందుకు నిదర్శనం. వినియోగదారులు సైతం ప్రభావితమవుతున్నారు. రక్షణ చర్యల విషయంలో ఉన్నతాధికారుల నిర్లక్ష్యం వల్ల పరిస్థితి తీవ్రరూపం దాల్చుతోంది. వేలి ముద్రల సమస్యతో ఆధార్‌ కేంద్రాలను ఆశ్రయిస్తున్న వృద్ధులు, కొత్తగా ఆధార్‌కార్డు తీసుకునే చిన్నారులు మహమ్మారి బారిన పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది.

Read More »

“సమ్మర్ లో ఈ ‘బియ్యం’ తినండి” 

నేటి పత్రిక ప్రజావార్త : వేసవి కాలంలో సగ్గు జావ తాగితే చాలా మంచిది. ఎందుకంటే సగ్గు బియ్యంలో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. దాంతో అలసిన శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. అంతేకాకుండా ఇది జీర్ణక్రియకు మేలు చేస్తుంది. సగ్గు బియ్యంలోని పొటాషియం రక్త ప్రసరణను సాఫీగా చేసి గుండె మీద ఎక్కువ ఒత్తిడి పడకుండా సాయపడుతుంది. దీంతో రక్తపోటు అదుపులో ఉంటుంది. సగ్గు బియ్యంలోని క్యాల్షియం వల్ల ఎముకలకు బలం పెరుగుతుంది.

Read More »

శ్రీ పాండురంగస్వామి(విఠల్ రుఖ్మిని) ఆలయం

నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ పాండురంగస్వామి(విఠల్ రుఖ్మిని) ఆలయం, పండరీపురం, మహారాష్ట్ర. భారతదేశంలోని పుణ్యక్షేత్రాలలో దేని విశిష్టత దానిది. వీటిలో కొన్ని శైవక్షేత్రాలు, మరికొన్ని వైష్ణవ క్షేత్రాలు. మన రాష్ట్రంలో ప్రసిద్ది చెందిన తిరుమలగా మహారాష్ట్రలోని పండరిపురం వైష్ణవ క్షేత్రం. భీమా నదీ తీరాన వెలసిన ఈ పుణ్యక్షేత్రం షోలాపూర్ జిల్లాలో ఉంది. ఇక్కడ శ్రీ మహావిష్ణువు ‘విఠోబా’ పేరుతో వెలసియున్నాడు. విఠోబా లేక వితోబా అనే పేరు పురాణాలలో కూడా ఉంది. మన దేశంలో ఉన్న శ్రీ పాండురంగస్వామి క్షేత్రాల్లో ప్రముఖమైనదిగా …

Read More »

శ్రీ తుల్జాపూర్ భవానీ ఆలయం….

నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ తుల్జాపూర్ భవానీ ఆలయం, ఉస్మానాబాద్, మహారాష్ట్ర. తుల్జా భవానీ ఆలయం మహారాష్ట్రలో ముఖ్యమైనది మరియు అత్యంత గౌరవనీయమైన దేవత. ఇది మహారాష్ట్రలోని తుల్జాపూర్ జిల్లా ఉస్మానాబాద్ వద్ద ఉంది. ఇది మహారాష్ట్ర మరియు ఇతర రాష్ట్రాల్లోని అనేక కుటుంబాలలో కుటుంబ దేవత (కులదేవత). ‘తుర్జా’ అని కూడా పిలువబడే తుల్జాభావని మహారాష్ట్రకు చెందిన దేవత మరియు భారతదేశానికి యాభై ఒక్క శక్తిపీఠాలలో ఒకటి. యాత్రికులు మహారాష్ట్ర మరియు ఇతర రాష్ట్రాల నుండి తుల్జాపూర్ వస్తారు. తుల్జా భవానీ …

Read More »

కలబంద చెట్టు వలన అనేక ఉపయోగాలు… 

నేటి పత్రిక ప్రజావార్త : ముళ్ళు ఉన్న చెట్లు, పాలు గారే చెట్టు ఇళ్ళలో ఉండకూడదు అనే మాట మనం వింటూనే ఉంటాం. అయితే ఇక్కడ అదృష్ట విషయాల్లో శాస్త్రానికి అతీతంగా ఉండే కొన్ని యోగాలు కొన్ని చెట్ల వలన మనకు కలిసి వస్తుంది ‌ . అలాంటి వాటిలో ఈ కలబంద చెట్టు ఒకటి ! మెర్కిజమ్ చిట్కాలలో ఇది ఒకటి . వ్యాపార అభివృద్ధికి ఉపయోగపడుతుంది అంటారు. ఈ కలబంద మొక్క షాపు ముందు కడితే ఆకర్షణ పెరుగుతుంది అంటారు. దీనిని …

Read More »

కోవిషీల్డ్ , కోవాక్సిన్ లలో ఏది ఉత్తమమైనది…

నేటి పత్రిక ప్రజావార్త : కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు దేశ వ్యాప్తంగా జనవరి 16, 2021న వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. ప్రస్తుతం మన దేశంలో కోవిషీల్డ్, కోవాక్సిన్ అనే రెండు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. మార్చి 4వ తేదీ వరకు దాదాపు 1.8 కోట్ల మంది ఫ్రంట్ లైన్ వర్కర్లు, హెల్త్ కేర్ వర్కర్లకు వ్యాక్సినేషన్ ఇచ్చారు. మార్చి 1నుంచి ప్రైవేట్ కేంద్రాల్లోనూ వ్యాక్సినేషన్ అందుబాటులోకి వచ్చింది. రాబోయే రోజుల్లో ఈ రెండు వ్యాక్సిన్లలో ఏది ఉత్తమమైనదన్న సందేహాలున్నపుడు ఈ విషయాలు గుర్తించి నిర్ణయం తీసుకోవచ్చు. …

Read More »

నిరంతరం సబ్బుతో కడగాలా!?

నేటి పత్రిక ప్రజావార్త : “చేతుల్ని నిరంతరం సబ్బుతో కడుక్కోండి” అంటూ ఫోన్లో వస్తున్న “కరోనా” అనౌన్స్మెంట్ ఫాలో అయ్యి, పొద్దుగాలా సబ్బుతో కడుగుతూ ఉంటే, చేతులకున్న చర్మం హాండ్ గ్లౌజ్ లా ఊడి వచ్చేయొచ్చు. అయినా కూడా కరోనా సోకవచ్చు. Hand washing కరోనా నుండి ప్రొటెక్షన్ ఇవ్వడం నిజమే గానీ, ఎక్కువసార్లు కడుక్కోవడం వల్ల కాదు. సరైన పద్ధతిలో కడగడం వల్ల.. “ఎన్నిసార్లు కడిగాం” అనేది అస్సలు ముఖ్యం కాదు. ఎప్పుడెప్పుడు కడగాలి ? ఎలా కడగాలి ? ఎంత సేపు …

Read More »

26+ డిగ్రీల వద్ద AC ఉంచండి…

నేటి పత్రిక ప్రజావార్త : AC యొక్క సరైన ఉపయోగం: వేడి వేసవి ప్రారంభమైనందున మరియు మేము ఎయిర్ కండిషనర్లను క్రమం తప్పకుండా ఉపయోగిస్తాము, సరైన పద్ధతిని అనుసరిద్దాం. చాలా మందికి 20-22 డిగ్రీల వద్ద తమ ఎసిలను నడిపే అలవాటు ఉంది మరియు వారు చల్లగా ఉన్నప్పుడు, వారు తమ శరీరాలను దుప్పట్లతో కప్పుతారు. ఇది రెట్టింపు నష్టానికి దారితీస్తుంది. ఎలా ??? మన మానవ శరీర ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్ అని మీకు తెలుసా? మానవ శరీరం 23 డిగ్రీల …

Read More »

సర్వరోగి నివారిణి వెల్లుల్లి…

నేటి పత్రిక ప్రజావార్త : * ప్రతిరోజూ ఉదయాన్నే ఒక వెల్లుల్లి ముక్కను తింటే సర్వరోగ నివారిణిలా పనిచేస్తుంది. * దీంట్లో A, B, C విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. *రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. *సూక్ష్మ జీవులను నశింపజేస్తుంది. *శరీరంలోని టిష్యూ కణాల్ని అభివృద్ధి చేయడంలో సహకరిస్తుంది. *వెల్లుల్లిని రాత్రి పడుకునే ముందు మెత్త (దిండు) కింద పెట్టుకుంటే నిద్ర బాగా పడుతుంది.

Read More »

సీడ్ బాల్స్…

నేటి పత్రిక ప్రజావార్త : మొక్కలు సృష్టించి, పెంచడంలో చాలా పద్ధతులు ఉన్నాయి. బయట నర్సరీ నుండి కొనుక్కుని వచ్చి మన ఇంట్లో, మన చుట్టూ పరిసరాలలో కొన్ని మొక్కలు నాటడం ఒక పద్దతి. విత్తనాలు కొనుక్కుని వచ్చి అవి చల్లాక వచ్చే మొక్కలు తీసి వేరే చోట పాతి ఆ మొక్కలు పెంచడం ఇంకో పద్దతి. మన ఇంట్లో రోజూ వాడే కూరగాయలు, పండ్లు ద్వారా వచ్చే విత్తనాలతో మొక్కలు సృష్టించడం మరో పద్దతి. ఈ పద్ధతులు కేవలం మన ఇంట్లో లేదా …

Read More »