-జల్ జీవన్ మిషన్ కార్యక్రమ స్ఫూర్తిని విజయవంతంగా అమలు చేస్తాము -కేంద్ర జల శక్తి శాఖ మంత్రి సి.ఆర్.పాటిల్ తో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమావేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జల జీవన్ మిషన్ (జె.జె.ఎం.) యొక్క నిజమైన స్ఫూర్తిని సాధించాలంటే… బోరు బావులపై ఎక్కువగా ఆధారపడకుండా.. దీర్ఘకాలిక, నిలకడతో ఉన్న వనరుల నుంచి నీటిని సేకరించడం చాలా కీలకం. ఆ దిశగా ఆంధ్ర ప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ …
Read More »Telangana
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పర్యటక రంగానికి ఊతమివ్వండి
-రాష్ట్రంలో పర్యటక అభివృద్ధికి కేంద్ర సహకారం అత్యవసరం -జాతీయ పర్యటక విశ్వవిద్యాలయాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేయగలరు -ప్రసాద్ స్కీమ్ ద్వారా అరసవల్లి, మంగళగిరి క్షేత్రాలు అభివృద్ధికి సహకరించగలరు -ఢిల్లీలో కేంద్ర పర్యటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ని కలిసి రాష్ట్ర పర్యటక ప్రాజెక్టులపై చర్చించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రానికి మకుటాయమానంగా నిలిచే పర్యటక ప్రాజెక్టులకు కేంద్రం తగిన విధంగా సహకరించి, వాటి అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ …
Read More »Andhra Pradesh “Yuva Sangam” starts for Uttarpradesh
Vijayawada, Neti Patrika Prajvartha : Under Ek Bharat Shreshtha Bharat, “Yuva Sangam” from Andhra Pradesh wason boarded to Uttar Pradesh today. Yuva Sangamhas been formed with the representation of School of Architecture and Planning (SPA), Vijayawda.It consists of 42 members of students from various state, central universities and colleges across the state of Andhra Pradesh. This Sangam isscheduled for a …
Read More »ఏపీకి ప్రధాని నరేంద్ర మోదీ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధాని నరేంద్ర మోదీ ఏపీకి వస్తున్నారు. ఈ నెల 29న విశాఖలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, రోడ్ షో, బహిరంగ సభకు హాజరుకానున్నారు. సాయంత్రం 4.30 గంటలకు ఆంధ్రా వర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్ లో మోదీ సభ ఏర్పాటు చేశారు. ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్, ఇతర ప్రాజెక్టులకు ఈ సభ నుంచి మోదీ శంకుస్థాపన చేయనున్నారు.
Read More »మాతృభాషకు జీవంతోనే తెలుగు జాతి మనుగడ
-ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ -పోలవరపు కోటేశ్వరరావు సాహిత్య సర్వస్వం మూడో సంపుటి ఆవిష్కరణ -అధ్యక్షత వహించిన పద్మభూషణ్ ఆచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : ‘‘తెలుగు రాష్ట్రాలను ఇంగ్లిష్ అనే వ్యామోహం కమ్మేసింది’’ అని ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మినహా మరే రాష్ట్రంలోనూ మాతృభాషకు ప్రమాదం లేదని, ఈ విషయంలో ఒడిశా కూడా మనకన్నా మెరుగ్గానే ఉందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ, …
Read More »డి.ఆర్.డి.ఎల్ ను సందర్శించిన ఎంపి కేశినేని శివనాథ్
హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : స్టాండింగ్ కమిటీ ఆన్ డిఫెన్స్ స్టడీ టూర్ లో భాగంగా స్టాండింగ్ కమిటీ ఆన్ డిఫెన్స్ ఛైర్మన్ రాధ మోహన్ సింగ్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులతో కలిసి విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) హైదరాబాద్ లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లాబొరేటరీ (డి.ఆర్.డి.ఎల్) ను బుధవారం సందర్శించారు. అలాగే డి.ఆర్.డి.ఎల్ లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్టాండింగ్ కమిటీ ఆన్ డిఫెన్స్ ఛైర్మన్ రాధ మోహన్ సింగ్ తో కలిసి పాల్గొన్నారు. …
Read More »స్టాండింగ్ కమిటీ ఆన్ డిఫెన్స్ ఛైర్మన్ ను సన్మానించిన ఎంపి కేశినేని శివనాథ్
హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : స్టాండింగ్ కమిటీ ఆన్ డిఫెన్స్ టూర్ లో పాల్గొన్న విజయవాడ ఎంపి , స్టాండింగ్ కమిటీ ఆన్ డిఫెన్స్ సభ్యులు కేశినేని శివనాథ్ హైదరాబాద్ తాజ్ కృష్ణలో బుధవారం స్టాండింగ్ కమిటీ ఆన్ డిఫెన్స్ ఛైర్మన్ రాధ మోహన్ సింగ్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం ఎంపి కేశినేని శివనాథ్, రాధ మోహన్ సింగ్ కు వెంకటేశ్వరస్వామి ప్రతిమను బహుకరించి శాలువాతో సత్కరించారు.. కాసేపు వీరిద్దరూ ప్రస్తుత దేశ, రాష్ట్ర రాజకీయ అంశాలపై చర్చించుకున్నారు. నెల …
Read More »వారాహి అమ్మవారి దేవాలయం
నేటి పత్రిక ప్రజావార్త : ప్రధాన నగరం తిమ్ఫు నుండి దాదాపు 24 గంటల ప్రయాణంతో పారోలోని చుంఫు నైలో ఉన్న తేలియాడే విగ్రహ ఆలయం. ఈ ఆలయం కొండ పైభాగంలో ఉంది – వేద అభ్యాసానికి నిజమైన ఆలయం… వారాహి అమ్మవారి దేవాలయం, భూటాన్ మన హైందవంలో శక్తిని ఆరాధించేవారు, శైవులు (శివుడిని ఆరాధించేవారు), వైష్టవులు (విష్ణువును ఆరాధించేవారు) అందరు కూడా వారాహి అమ్మవారిని ఆరాధించేవారట. వారాహి దేవతను ఎక్కువగా వామమార్గ తాంత్రిక సాధన చేసే వారు ఆరాధిస్తారట.. అందుకే మన జనబాహుళ్యానికి …
Read More »రూరల్ డెవలప్ మెంట్ కోసం కృషి చేస్తాను : ఎంపి కేశినేని శివనాథ్
-ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్, రూరల్ టెక్నాలజీ పార్క్ సందర్శన హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ హైదరాబాద్ రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్శిటీలోని జాతీయ గ్రామీణాభివృద్ది, పంచాయతీ రాజ్ (ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్) సంస్థ ను , రూరల్ టెక్నాలజీ పార్క్ (RTP) ను శుక్రవారం సందర్శించారు. రూరల్ డెవలప్ మెంట్ నిమిత్తం సెంటర్ గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులు, వున్న పథకాలు, గ్రామీణా ప్రాంత ప్రజల జీవనోపాధి మెరుగుపర్చేందుకు, సిల్క్ డెవలప్ మెంట్ ద్వారా ఉపాధి కల్పించే అవకాశాలు తెలుసుకునేందుకు ఎంపి కేశినేని శివనాథ్ …
Read More »India Unveils Key Guidelines to Advance Indian Carbon Market at Hyderabad Workshop
-Laying the Foundation for a Robust Carbon Market -New Guidelines: Compliance and Verification Frameworks -Looking Ahead: Building a Sustainable Future Hyderabad, Neti patrika prajavartha : In a significant step toward combating climate change, India has introduced two critical guidelines by the Bureau of Energy Efficiency (BEE). These guidelines the Detailed Procedure for Compliance Mechanism and the Accreditation Procedure and Eligibility …
Read More »
Prajavartha Online Telugu News