Breaking News

Telangana

ఎన్నికలు స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా నిర్వహించుటకు, శాంతిభద్రతలు కాపాడుటకు అన్ని చర్యలు తీసుకోవాలి

-ఎన్నికల ప్రవర్తన నియమావళి కచ్చితంగా అమలు చేయాలి -పోలీస్, ఎక్సైజ్ అధికారులకు సూచించిన కలెక్టర్ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికలు స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా నిర్వహించుటకు శాంతిభద్రతలు కాపాడుటకు అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు పోలీస్, ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ మంగళవారం జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి, ఇతర పోలీసు అధికారులు, ఎక్సైజ్ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో భాగంగా పోలీసు, ఎక్సైజ్ శాఖల …

Read More »

ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌నా నియమావ‌ళి అమ‌లుపై ప్ర‌త్యేక దృష్టి

– జిల్లా కలెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఈసీఐ మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళి (ఎంసీసీ) అమ‌లుపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నట్లు క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు తెలిపారు. మంగ‌ళ‌వారం రాష్ట్ర స‌చివాల‌యం నుంచి రాష్ట్ర ప్ర‌ధాన ఎన్నిక‌ల అధికారి ముఖేష్ క‌మార్ మీనా.. అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్లు, జిల్లాల ఎన్నిక‌ల అధికారుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఈ వీసీకి క‌లెక్ట‌ర్ క్యాంపు కార్యాల‌యం నుంచి జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు.. జాయింట్ క‌లెక్ట‌ర్ డా. పి.సంప‌త్ కుమార్‌, విజ‌య‌వాడ న‌గ‌రపాల‌క …

Read More »

క్షేత్ర స్థాయిలో ఆకస్మిక తనిఖీలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రస్తుతం జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి (ఎంసీసీ) అమల్లో ఉన్న నేపథ్యంలో సాధారణ ఎన్నికలు -2024 పై జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీరావు.. పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా, జాయింట్ కలెక్టర్ డా.పి. సంపత్ కుమార్ తో కలిసి జిల్లా కలెక్టరేట్ లో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించిన అనంతరం క్షేత్ర స్థాయిలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. గూడవల్లి, కనకదుర్గా వారధి చెక్ పోస్టులను పరిశీలించారు. అక్కడి సిబ్బందితో మాట్లాడారు. సీజర్ మేనేజ్ మెంట్ పై …

Read More »

జిల్లా ఫారెస్ట్ సెటిల్మెంట్ అధికారిగా టి.ఇ.ఎం. రాజు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏలూరు జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా విధులు నిర్వర్తిస్తూ బదిలీలలో భాగంగా జిల్లా ఫారెస్ట్ సెటిల్మెంట్ అధికారిగా టి.ఇ.ఎం. రాజు మంగళవారం పదవీ బాధ్యతలు చేపట్టి నగరంలోని జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలంయలో కలెక్టర్ ఎస్. ఢిల్లీరావును మర్యాద పూర్వకంగా కలిశారు.

Read More »

రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రవర్తన నియమావళిని తూచా తప్పక పాటించాలి

-నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు సహకరించాలి -జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్. ఢిల్లీరావు -ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సాధారణ ఎన్నికలను నిష్పక్షపాతంగా, ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల ప్రవర్తన నియమావళిని తూచా తప్పక పాటించి సహకారం అందించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్.ఢిల్లీ రావు రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. స్థానిక కలెక్టరేట్లో మంగళవారం ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్, …

Read More »

బిజెపి పశ్చిమ నియోజకవర్గం సీటు గొల్లగాని రవికృష్ణ కి కేటాయించాలి…

-కె.వి.రామారావు నాయి బ్రాహ్మణుల రాష్ట్ర నాయకులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గాంధీనగర్ స్థానిక ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణుల సమైఖ్య మరియు బీసీ సమైక్య మరియు యాదవ సంఘం సమైఖ్య పశ్చిమ నియోజకవర్గ ప్రజా అభిప్రాయ సేకరణ మేరకు నాయి బ్రాహ్మణులు, బిసి అభ్యర్థి పశ్చిమ నియోజకవర్గం లో ఎవరైనాప్పటికీ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని దృఢ సంకల్పంతో ఉన్నట్లు కె. వి.రామారావు నాయి, నాయి బ్రాహ్మణ నాయకులు మరియు ఆంధ్రప్రదేశ్ బీసీ చైతన్య సమితి …

Read More »

చేనేతలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అన్ని ప్రధాన పార్టీలు చేనేతలకు తగిన సీట్లు కేటాయించి రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని విస్మరిస్తే ఓడిరచేందుకు సిద్ధంగా ఉన్నామని ఆల్‌ ఇండియా వీవర్స్‌ ఫెడరేషన్‌ ప్రతినిధులు స్పష్టం చేశారు. మంగళవారం గాంధీనగర్‌ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆల్‌ ఇండియా వీవర్స్‌ ఫెడరేషన్‌ జాతీయ అద్యక్షులు, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ బండారు ఆనందప్రసాద్‌ మాట్లాడుతూ ప్రపంచంలో ఏ యంత్రమూ లేని పరిస్థితుల్లో, ఏ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానమూ లేని రోజుల్లో మగ్గాన్ని …

Read More »

అన్ని రాజకీయ పార్టీలు సహకార వ్యవస్థ పరిరక్షణకు హామీ ఇవ్వండి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అన్ని రాజకీయ పార్టీలు 60 శాతం భారత ప్రజల ఆర్థిక రంగమైన సహకార వ్యవస్థను 10 శాతంగా వున్న పెట్టుబడిదారులకు ఆక్రమంగా అప్పగించడానికి కేంద్రం తెచ్చిన చట్టాలను సవరిస్తామని తమ ఎన్నికల ప్రణాళికలలో హామీ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లోని సహకార ధర్మపీఠం విజ్ఞప్తి చేసింది. మంగళవారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సహకార ధర్మపీఠం ధర్మకర్త సంభారపు భూమయ్య మాట్లాడుతూ దేశంలోని 90 శాతం గ్రామాల్లోని 98 శాతం గ్రామీణ కుటుంబాలకు చెందిన 29 …

Read More »

కోస్తాంధ్రకు వర్షసూచన…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మండుటెండల్లో వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. ఐఎండి సూచనల ప్రకారం జార్ఖండ్‌ నుండి ఒడిశా మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకు ద్రోణి కొనసాగుతుందని దీని ప్రభావంతో కోస్తాంధ్రలో ఈనెల 20వ తేదీన వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రోణంకి కూర్మనాథ్‌ తెలిపారు. బుధవారం అల్లూరిసీతారామరాజు, అంబేద్కర్‌ కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు అలాగే మిగిలినచోట్ల …

Read More »

ఏసీబీ వలలో అవినీతి అధికారి..

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉన్నతాధికారులు ఇచ్చిన వర్క్ ఆర్డర్ ను ప్రాసెస్ చేసేందుకు లంచం డిమాండ్ చేసిన ఏఈని అవినీతి శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో వెహికల్ డిపోలో ఏసీబీ అధికారులు దాడులు సోమవారం నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ బంగారు రాజు ఆధ్వర్యంలో దాడి చేసి, డిపో ఇన్ఛార్జ్ ఏఈ ఈశ్వర్ కుమార్ రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండె గా పట్టుకున్నారు. షేక్ సద్దాం హుస్సేన్ అనే కాంట్రాక్టర్ ఇచ్చిన …

Read More »