Breaking News

Daily Archives: July 15, 2024

జర్నలిస్టుల సమస్యలను మండలంలో వినిపిస్తా

– జనసేన ఎమ్మెల్సీ ప్రసాద్ – హరి ప్రసాదను సత్కరించిన ఐజేయు, ఏపీయూడబ్ల్యూజే నాయకులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను శాసనమండలిలో వినిపిస్తానని జనసేన ఎమ్మెల్సీ పి.హరి ప్రసాద్ హామీ ఇచ్చారు. జనసేన తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికైన పి.హరి ప్రసాద్ ను ఐజేయు, ఏపీడబ్ల్యూజే నాయకులు ఈరోజు సాయంత్రం జనసేన రాష్ట్ర పార్టీ కార్యాలయంలో కలిసి ఆయనకు చిరు సత్కారం చేసింది. ఈ సందర్భంగా వివిధ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని పి. ప్రసాద్కు అందజేశారు. వీటిపై స్పందించిన …

Read More »

విద్యార్థులకు మెరుగైన ఆరోగ్యం అందించాలని డాక్టర్లకు సూచించిన మంత్రి

-కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన నాయుడుపేట అంబేద్కర్ గురుకుల పాఠశాల విద్యార్థులను పరామర్శించిన మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి -ఘటనపై జిల్లా జాయింట్ కలెక్టర్ తో విచారణ జరిపి బాద్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం -రాష్ట్రంలో ఎక్కడా ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతాం -విద్యార్థుల పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు -రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : కలుషిత ఆహారం తిని …

Read More »

అండర్ ట్రయిల్ రివ్యూ కమిటీ మీటింగ్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం తూర్పు గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ శ్రీమతి. గంధం సునీత జిల్లా కోర్టు ఆవరణలో అండర్ ట్రయిల్ రివ్యూ కమిటీ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో విచారణలో ఉన్న ఖైదీల కేసుల దర్యాప్తు, చార్జ్ షీట్ ఫైల్ చేసే విషయంలో పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. బెయిలు/జామీనుల విషయంలో ఖైదీలు ఎదుర్కుంటున్న సమస్యలపై తీసుకోవాల్సిన చర్యలు గురించి చర్చించి, సంబంధిత అధికారులకు తగిన సిఫార్సులు చేశారు. …

Read More »

మంత్రి కందుల దుర్గేష్ చొరవతో నియోహక వర్గంలో రూ.10 కోట్ల 29 లక్షలతో 172 సిసి రోడ్ల నిర్మాణానికి ఆమోదం

నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో సంక్షేమం తో పాటు మౌలిక సదుపాయాల కల్పన కు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం లో భాగంగా నిడదవోలు నియోజక వర్గ పరిథిలో రూ.1028 లక్షల 53 వేల తో 172 సి సి రహదారుల నిర్మాణం చేపట్టనున్నట్లు రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఉపాధి హామీ పథకం లో భాగంగా పెరవలి ఉండ్రాజవరం నిడదవోలు మండల పరిధిలో 172 సీసీ రోడ్ల పనులు చేపట్టేందుకు జిల్లా …

Read More »

ఎయిర్‌ఫీల్డ్ పర్యావరణ నిర్వహణ కమిటీ సమావేశం

-క్షేత్ర స్థాయిలో అధికారులు పర్యటించి సిఫార్సులు చెయ్యాలి -ఫ్లయింగ్ జోన్ ఏరియాలో పక్షుల, కోతుల విహారం నియంత్రణా కోసం చర్యలు – వరద, వర్షపు నీరు దిగువ ప్రాంతానికి పారే విధంగా చర్యలు పై సమీక్ష -కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమండ్రీ విమానాశ్రయం యెుక్క విశిష్టత, పరిరక్షణ కోసం అత్యంత ప్రాధాన్యతా కల్పించాల్సిన బాధ్యత మనపై ఉందని జిల్లా కలెక్టరు పి. ప్రశాంతి స్పష్టం చేశారు. స్ధానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం సాయంత్రం కలెక్టర్ అధ్యక్షతన …

Read More »

మీరేం చేస్తున్నారు.? ఐ సి డి ఎస్ సమీక్ష లో కలెక్టర్ ప్రశాంతి

-బాల్య వివాహాలు , స్త్రీ , శిశు సంరక్షణ , బాలిక విద్యా, గర్భిణీలు ఆరోగ్య పరిరక్షణ చేపట్టాలి -ఇప్పటి నుంచి స్త్రీ సంక్షేమం, భద్రత , భరోసా , బాలిక విద్యా పై దృష్టి కేంద్రీకరించాలి -ప్రతి రోజు బాలిక పాడావో పై క్షేత్ర స్థాయిలో ఏదో ఒక కార్యక్రమం చేపట్టాలి -కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం,  నేటి పత్రిక ప్రజావార్త : ఇప్పటి నుంచి స్త్రీ సంక్షేమం, భద్రత , భరోసా , బాలిక విద్యా పై దృష్టి కేంద్రీకరించాలని, వర్చువల్ …

Read More »

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో స్వీకరించిన అర్జీల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి…

-అర్జీదారులు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారం చూపాలి.. -ఈ ఆఫీసు నోడల్ అధికారులు వివరాలు అందచెయ్యాలి -జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కార వేదికలో స్వీకరించిన అర్జీలను అర్జీదారుడు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి అధికారులను ఆదేశించారు. సోమవారం స్ధానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీదారుల నుంచి జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి, ఇంచార్జ్ జాయింట్ కలెక్టర్ దినేష్ …

Read More »

జిల్లాను కుష్టు వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దుటకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి

-జిల్లాలో జూలై  18వ తేదీ నుండి  ఆగస్టు 2 వ తేదీ వరకు  లెప్రసి కేసు డిటెక్షన్ కాంపెయిన్ ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నాం. -జాతీయ కుష్టు నిర్మూలన కార్యక్రమ  పోస్టర్ ఆవిష్కరించిన.. -జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాను కుష్టు రహిత జిల్లాగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి పేర్కొన్నారు. సోమవారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జాతీయ కుష్టి వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా జిల్లాలో జూలై 18వ …

Read More »

నగరంలో ఇప్పటికే పనులు ప్రారంభించిన మేజర్ డ్రైన్ల నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తాం

-అంతర్గత రహదారులు, కల్వర్ట్స్, స్ట్రీట్ లైట్ పై నిరంతర పర్యవేక్షణ ఉండాలి. -ప్రజారోగ్య లక్ష్యంగా డ్రైనేజీ వ్యవస్థ ప్రక్షాళన, మురుగనీరుపారుదల, మెరుగైన శానిటేషన్ క్రమం తప్పకుండా నిర్వహించాలి -సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నగర ప్రజలు మురుగు నీటి వలన ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఇప్పటికే పనులు ప్రారంభించిన మేజర్ డ్రైలను యుద్ధ ప్రాతిపదికిన పూర్తిచేసేలా సంబంధిత కాంట్రాక్టర్లతో మాట్లాడి చర్యలు చేపట్టడం జరుగుతుందని సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) పేర్కొన్నారు సోమవారం నగరంలోని 37వ …

Read More »

పిడింగోయి గ్రామ పంచాయతి ఆకస్మికంగా తనిఖీ

-రికార్డుల నిర్వహణ, పన్నుల వసూళ్ల పై సమీక్ష -డ్రై డే నిర్వహణా పై రికార్డుల పరిశీలన -సీజనల్ వ్యాధులు నివారణ నేపధ్యంలో శానిటేషన్ , డ్రెయిన్ ల నిర్వహణా పై ప్రత్యేక దృష్టి సారించాలి -కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామ పంచాయతీల పరిధిలో పారిశుధ్యం నిర్వహణపై మరింత దృష్టి కేంద్రీకరించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. సోమవారం ఉదయం పిడింగోయి గ్రామ పంచాయతి ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి …

Read More »