Breaking News

Daily Archives: September 4, 2024

మూడో రోజు జిల్లా నుండి విజయవాడ కు పంపిన ఆహార పదార్ధాలు  కలెక్టర్ పి ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఉదారత చాటుతూ, స్వచ్ఛందంగా స్పందించి ముందుకు వచ్చిన వ్యక్తులకు, కాంట్రాక్టర్లకి ,  పారిశ్రామిక వేత్తలకు , విద్యా సంస్థలకు, స్వచ్ఛంధ సంస్థలకు ప్రతి ఒక్కరికి పేరు పేరునా కృతజ్ఞతలు వ్యక్తం చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి బుధవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. పారిశ్రామిక దాతలు సామాజిక బాధ్యతగా స్పందించిన పారిశ్రామివేత్తలు కంపెనీ ప్రతినిధులకు ఈ సందర్భంలో ప్రత్యేక కృతజ్ఞతలు వ్యక్తం చేస్తున్నామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపుకు స్పందించి జిల్లా యంత్రాంగం …

Read More »

అధికారులు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి బుధవారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ పి ప్రశాంతి జిల్లా, డివిజన్ మండల స్థాయి అధికారులతో జిల్లాలో విస్తారంగా కురుస్తున్న అధిక వర్షపాతం, గోదావరి నది చేరుతున్న వరదా నీరు నేపధ్యంలో ముందస్తు జాగ్రత్తలు పై ఆదేశాలు జారీ చేశారు. కలెక్టరేట్ నుంచి జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు, డి ఆర్వో జి నరసింహులు, కె ఆర్ ఆర్ సి ఎస్ డీ సి ఆర్ కృష్ణ …

Read More »

“సైమా బ్యూటీ ఎక్స్ పో “లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది… : భవాని

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో “సైమా బ్యూటీ ఎక్స్ పో” రెండు రోజులుగా జరుగుతుందని మేకప్ ఆర్టిస్ట్ గ్లోవిష్ బ్యూటీ సెలూన్ అండ్ అకాడమీ ఫౌండర్, డైరెక్టర్, వెలివల భవాని ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని అని ఆమె అన్నారు. రెండు రోజులుగా ఎక్స్ పో కార్యక్రమం జరిగిందని, హైదరాబాదు నుండి నేను వచ్చానని ఈ ఎక్స్ పోలో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉందని ఆమె అన్నారు. విజయవాడ నగరంలో లబ్బీపేట లోఎస్ ఎస్ కన్వెన్షన్ లో …

Read More »

పంట నష్టపోయిన ప్రతి రైతును ఆదుకునేలా ప్రతిపాదనలు పంపుతాం

-రాష్ట్ర ఉద్యాన సంచాలకులు. డా. కె.శ్రీనివాసులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అధిక వర్షాలు, వరదలకు దెబ్బతిన్న ఉద్యాన పంటలను బుధవారం రాష్ట్ర ఉద్యాన సంచాలకులు. డా. కె.శ్రీనివాసులు సందర్శించి బాధిత రైతులకు ధైర్యం చెప్పి పంట నష్టం అంచనాలు వేయటం జరుగుతోందని అన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరదలకు దెబ్బతిన్న ఇబ్రహింపట్నం మండలం కోటికలపూడి, కేతనకొండ, మూలపాడు గ్రామాల్లో పలు ఉద్యాన పంటలను పరిశీలించారు. ముఖ్యంగా గ్రామాలలో దెబ్బతిన్న కాలిఫ్లవర్, మిరప, ఆకుకూరలు, కరివేపాకు ,ఇతర కూరగాయ తోటలను,మూలపాడు గ్రామంలోని …

Read More »

ముగిసిన సైమా బ్యూటీ ఎక్స్ పో

-ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన అంతర్జాతీయ బ్యూటీ ఇన్ఫ్లుయెన్సర్ ఓజస్ రజిని విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలోని స్థానిక ఎస్ఎస్ కన్వెన్షన్ లో సైమా బ్యూటీ ఎక్స్ పో ముగింపు సంబరాలు బుధవారం ముగిసాయి.ఈ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సెలబ్రిటీ మేకప్ సినీ ఆర్టిస్ట్, అంతర్జాతీయ బ్యూటీ ఇన్ఫ్లుయెన్సర్ వోజాస్ రజిని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సైమా బ్యూటీ ఎక్స్ పో కార్యక్రమానికి విజయవాడ రావడం చాలా ఆనందంగా ఉందని ఆమె అన్నారు. ఎస్ బి ఎం …

Read More »

వరద పీడిత ప్రాంతాలలో ఆహరం, నీరు పంపిణీ చేసిన ఆర్ పి సిసోడియా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వరద ముంపు ప్రాంతాలలో చేపడుతున్న సహాయ చర్యల కోసం తానే స్వయంగా రంగంలోకి దిగారు రెవిన్యూ శాఖ (విపత్తుల నిర్వహణ, భూపరిపాలన, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా. వర్ష తీవ్రత ప్రారంభమైన శనివారం మొదలు, విపత్తుల నిర్వహణ సంస్ధ నుండి పరిస్ధితిని సమీక్షించటం, లేకుంటే నేరుగా వరద పీడిత ప్రాంతాలలో రంగంలోకి దిగటమో చేస్తూ వచ్చారు. సహాయ చర్యల కోసం కేటాయించిన సిబ్బందితో పాటు, తన వ్యక్తిగత సిబ్బంది అండగా, …

Read More »

తెలుగు రాష్ట్రాలకు రూ.10 లక్షలు చొప్పున మాజీ సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ సహాయం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రెండు తెలుగు రాష్ట్రాలకు రూ.10 లక్షలు చొప్పున మాజీ సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ విరాళం అందచేశారు. ఢిల్లీ లో రెండు రాష్ట్రాల రెసిడెంట్‌ కమిషనర్లకు ఈ మేరకు బుధవారం చెక్కులు అందచేసారు.కష్ట కాలంలో మనకు చేతనైనంత సాయం చేయాలని ఈ సందర్భంగా జస్టిస్‌ ఎన్వీ రమణ పిలుపు నిచ్చారు. సమాజం కోసం అందరూ ముందుకొచ్చి ఆదుకోవాలన్నారు. ఇద్దరు సీఎంల నిర్విరామ కృషికి మద్దతుగా నిలవ వలసిన అవసరం ఉందని జస్టిస్‌ ఎన్వీ రమణ తెలిపారు. కష్టాల్లో …

Read More »

వరద బాధితులకు అండగా వైసీపీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వరద ముంపు ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తోంది. బాధితులకు లక్ష పాల ప్యాకెట్లు, 2 లక్షల వాటర్ బాటిళ్లను పంపిణీ చేస్తోంది. ఇందులో భాగంగా అజిత్ సింగ్ నగర్ లో బుధవారం వైసీపీ నగర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, 33 వ డివిజన్ కార్పొరేటర్ శర్వాణి మూర్తి సహా వైసీపీ నాయకులు ఇంటింటికీ వెళ్లి పాలప్యాకెట్లు, వాటర్ బాటిళ్లను పంపిణీ చేశారు.

Read More »

ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి .. జిల్లా కలెక్టర్

గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా పరిధిలోని బుడమేరు వరద ముంపు బారిన పడిన గ్రామాలలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. నందివాడ మండలంలోని అరిపిరాల, పోలసివారిపాలెం, రామాపురం, ఇలపర్రు గ్రామాలు బుడమేరు వరద ముంపు బారిన పడే అవకాశం ఉన్న నేపథ్యంలో బుధవారం సాయంత్రం కలెక్టర్ గుడివాడలోని మున్సిపల్ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో వివిధ శాఖల అధికారులతో సమావేశమై ఆయా గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రత్యేక అధికారులతో కూడిన బృందాలను …

Read More »

వరద బాధితుల సహాయార్ధం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : వరద బాధితుల సహాయార్ధం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీ ఐఏఎస్  అన్నారు. బుధవారం నరేడ్కో గుంటూరు జిల్లా బిల్డర్స్ అసోసియేషన్ ప్రతినిధులు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తో కలిసి జిల్లా కలెక్టర్ కి రూ.10 లక్షల విరాళం చెక్ ను, వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ చెలికాని సీతారామయ్య రూ.10 వేలు విరాళం అందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్  మాట్లాడుతూ ప్రస్తుతం వరదల వలన ఇబ్బంది పడుతున్న ప్రజలకు అండగా …

Read More »