Breaking News

Daily Archives: September 12, 2024

పోషన్ ప్లస్ కార్యక్రమాన్ని అక్టోబర్ 1 నుంచి అమలు

-బాలికలకు అదనపు పోషక ఆహారం గా మునగాకు పొడి అందజేయాలి -కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కౌమార దశ లోని ఆడపిల్లల్లో రక్తహీనత తలెత్తకుండా నివారించే క్రమంలో కార్యకలాపాల్లో భాగస్వామ్యం  పోషన్ ప్లస్ 2.2 వెర్షన్ ను అక్టోబర్ ఒకటవ తేదీ నుంచి మునగాకు పొడి పంపిణీ చేయడాన్ని కొనసాగించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. గురువారం సాయంత్రం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో పోషన్ ప్లస్ కార్యక్రమం పై సమన్వయ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష …

Read More »

సాధారణ తనిఖీల్లో భాగంగా తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ పి ప్రశాంతి

-ప్రజా సమస్యల, అర్జీల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఆదేశించారు -గురువారం సాయంత్రం తాళ్లపూడి మండలం తహసిల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు తాళ్లపూడి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి కార్యాలయ రికార్డులను పరిశీలించారు. కార్యాలయ పరిథిలో మ్యూటేషన్ కు చెందిన రెండు దరఖాస్తులు పెండింగుకు సంబంధించిన వివరాలు పరిశీలించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకా లను అనుసరించి సకాలంలో పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం ప్రతి సోమవారం …

Read More »

సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛతా హి సేవా – 2024

-వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కలెక్టర్ల కు దిశా నిర్దేశనం -క్షేత్ర స్థాయిలో అవగాహాన, అమలు కార్యక్రమాలు -కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం,  నేటి పత్రిక ప్రజావార్త : స్వభావ స్వచ్ఛత – సంస్కార స్వచ్ఛత సాధన కొరకు స్వచ్ఛతా హి సేవా – 2024 కార్యక్రమం లో భాగంగా సెప్టెంబరు 17 నుంచి అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు వరకూ  మూడు కీలక అంశాలతో ప్రజల్లోకి తీసుకుని వెళ్లడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. గురువారం …

Read More »

కొవ్వూరు ఐసిడిఎస్ పరిధిలో 12 ఆయా పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం

-సిడిపివో ఎమ్. మమ్మీ కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకము కొవ్వూరు నందు 12 అంగన్వాడి కేంద్రములలో ఖాళీగా ఉన్న 12 అంగన్వాడీ సహాయకురాలు పోస్టులకు దరఖాస్తులు కోరబడుచున్నవని కొవ్వూరు శిశు అభివృద్ధి పధక అధికారిణి డి . మమ్మీ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొనడం జరిగింది. ఏ అంగన్వాడీ కేంద్రమునకు, సహయకురాలు పోస్టు నకు ధరఖాస్తు చేయుచున్నది దరఖాస్తులో స్పష్టముగా ఉండవలెను. ఉద్యోగ వివరము : అంగన్వాడి హెల్పరు (ఆయా), ఖాళీగా ఉన్న అంగన్వాడి కేంద్రము, …

Read More »

ప్రజా,ప్రభుత్వ , ప్రైవేట్ రంగ భాగస్వామ్య (పి.పి.పి.పి) సహకారoతో పర్యాటక రంగ అబివృద్ధికి కృషి చేయాలి

-జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లాను పర్యాటక రంగo అభివృద్ధి చెందడానికి అనేక అవకాశాలు కలవని, ఆ దిశగా పర్యాటక ప్రదేశాలలో మౌలిక సదుపాయాల ఏర్పాటు చేయడం వలన పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందుతుందని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. గురువారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నందు జిల్లా కలెక్టర్ చైర్మన్ హోదాలో పర్యా టక శాఖ రీజినల్ డైరెక్టర్ రమణ ప్రసాద్, జిల్లా పర్యా …

Read More »

SIHMCT & AN, తిరుపతి స్కిల్ కాలేజీ విద్యార్ధులకు తిరుపతి కలెక్టర్ చే సర్టిఫికెట్స్ ప్రధానం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని గ్రామీణ యువతీ, యువకులకు శిక్షణ మరియు ఉద్యోగ ఉపాధి కల్పన నిమిత్తం “సీడప్ (SEEDAP)” మరియు “ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యభివృద్ధి సంస్థ(APSSDC)” వారి ఆధ్వర్యంలో *“దీనదయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన (DDUGKY)” ద్వారా తిరుపతిలోని “స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మ్యానేజ్మెంట్ క్యాటరింగ్ టెక్నాలజీ మరియు అప్లైడ్ న్యూట్రిషన్ (SIHMCT & AN)” నందు “స్కిల్ కాలేజ్” స్థాపించబడింది. SIHMCT & AN, తిరుపతి నందు డెమి చెఫ్ ది …

Read More »

స్వచ్ఛతా హి సేవ కార్యక్రమo పై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలి

-రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ -సెప్టెంబర్14వ తేదీ నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు స్వచ్ఛతా హి సేవ కార్యక్రమాలు నిర్వహించాలి: జిల్లా కలెక్టర్ డా.ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ ఒకటవ తేదీ వరకు జరిగే స్వచ్ఛతా హి సేవ కార్యక్రమo పై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలి అని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా తిరుపతి …

Read More »

స్వచ్ఛతాహి సేవ కార్యక్రమం నిర్వహించుటకు అన్ని చర్యలు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఈనెల 17 నుండి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛతాహి సేవ కార్యక్రమం నిర్వహించుటకు అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అమరావతి సచివాలయం నుండి జిల్లా కలెక్టర్లతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి రాష్ట్రంలో సంభవించిన వరదలు, స్వచ్ఛతాహి సేవ కార్యక్రమం నిర్వహణ తదితర అంశాలపై సమీక్షించారు. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ కలెక్టరేట్ నుండి సిఎస్ వీడియో …

Read More »

సెక్రటరీలతో పాటు బైకు మీద ప్రయాణించి, పారిశుద్ధ్య నిర్వహణపై ఆకస్మిక తనఖి

-వ్యర్థాలను సత్వరమే తీసేయాలి -కమిషనర్ అధికారులకు ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సెక్రటరీలతో పాటు బైకు మీద ప్రయాణించి, పారిశుద్ధ్య నిర్వహణపై ఆకస్మిక తనఖి నిర్వహించిన విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. పారిశుద్ధ్య నిర్వాహణలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని వ్యర్ధాలను తరగతిని తీసేయాలని వరద ప్రభావిత ప్రాంతాలలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను ఆదేశించారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర గురువారం ఉదయం తన పర్యటనలో భాగంగా వరద ప్రభావిత ప్రాంతాలైన గుణదల, సింగనగర్, శాంతినగర్,సన్రైజ్ కాలని, పాత …

Read More »

పారిశుద్ధ్య నిర్వాహణలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోండి

-వ్యర్థాలను సత్వరమే తీసేయాలి -కమిషనర్ అధికారులకు ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పారిశుద్ధ్య నిర్వాహణలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని వ్యర్ధాలను తరగతిని తీసేయాలని వరద ప్రభావిత ప్రాంతాలలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను ఆదేశించారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర గురువారం తన పర్యటనలో భాగంగా వరద ప్రభావిత ప్రాంతాలైన గుణదల, సింగనగర్, శాంతినగర్,సన్రైజ్ కాలని, పాత రాజరాజేశ్వరి పేట, కొత్త రాజరాజేశ్వరి పేట, పైపులు రోడ్డు, ప్రకాష్ నగర్, రాజీవ్ నగర్, రామరప్పాడు, కండ్రిక, వాంబే కాలనీ, ఉడా …

Read More »