Breaking News

Daily Archives: September 14, 2024

ఈనెల 25 నగరంలో శ్రీ వారాహి మహారధ యాత్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ ఆదివారాహి శక్తి టెంపుల్‌ ట్రస్ట్‌ తిరుచానూరు, తిరుపతి జిల్లా, ఆంధ్రప్రదేశ్‌, త్రిశక్తి వారాహి పీఠం, పల్లకొండ, వేలూరు జిల్లా, తమిళనాడు సంయుక్తంగా శ్రీ వారాహి మహారధ యాత్ర చేయనున్నారు. శనివారం గాంధీనగర్‌లోని ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో శ్రీ ఆదివారాహి శక్తి టెంపుల్‌ ట్రస్ట్‌ అధ్యక్షులు శ్రీ మహారుద్రస్వామి మాట్లాడుతూ వారాహి అమ్మవారు కోరిన కోర్కెలు తీర్చే కరుణామయి అమ్మవారని అమ్మవారి విశిష్టతను తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ అన్ని రంగాలలో అభివృద్ధి సాధించాలని సంకల్పంతో ఈ యాత్రను …

Read More »

బుడ మేరు కట్ట మళ్ళీ తెగిందన్నది పూర్తిగా అవాస్తవం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడకు వరద పేరిట జరుగుతున్నది తప్పుడు ప్రచారం నేపథ్యంలో జిల్లా కలెక్టర్ డా. జి. సృజన హుటాహుటిన సింగ్ నగర్ రాజరాజేశ్వరి పేటలో పర్యటించారు. మళ్ళీ బుడ మేరు వరద కేవలం పుకారు మాత్రమే నని సోషల్ మీడియా ప్రచారాలతో కంగారుకు లోను కావద్దని పజలకు విజ్ఞప్తి చేసారు. తప్పుడు ప్రచారం పై పోలీసులకు పిర్యాదు చేసి ప్రచారం చేసిన ఆకతాయుల కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. న్యూ ఆర్.ఆర్.పేట, జక్కంపూడి ఇరిగేషన్ శాఖ మున్సిపల్ ఉన్నతాధికారులతో మాట్లాడామని …

Read More »

27,000లకు లంబోధరుడి లడ్డూని కైవసం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వినాయక చవితి వేడుకల్లో ముఖ్యమైన ఘట్టం నేడు టీడీపీ కేంద్రకార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో చోటుచేసుకుంది. వినాయకుడి చల్లని చూపులు పడి.. ఆయన కరచరములలో ఉండి ఎంతో మహిమాన్వితమైన లడ్డూను పొందేందుకు.. టీడీపీ నాయకులు, కార్యాలయ సిబ్బంది పోటీ పడ్డారు. నిర్వహించిన వేలం పాటలో పోటాపోటీగా వేలం పాడుతూ.. విఘ్నేశ్వరుడి లడ్డూను కైవసం చేసుకోవాలని తీవ్రంగా యత్నించారు. రసవత్తరంగా సాగిన వేలంపాటలో కేంద్రకార్యాలయంలో పనిచేస్తోన్న ప్రోగ్రాం కమిటీ రూ. 27,000లకు లంబోధరుడి లడ్డూని కైవసం …

Read More »

వి.కె.రాయపురం దగ్గర గండిపడకుండా చేపట్టిన చర్యలు ఐదు గ్రామాలకు రక్షణ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏలేరు వరద నుంచి ఐదు గ్రామాల ప్రజలకు రక్షణ కల్పించేలా చేపట్టిన జాగ్రత్త చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయి. ఏలేరు వరద ముంపు హెచ్చరికలు మొదలైన సమయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధికార యంత్రాంగానికి స్పష్టమైన సూచనలు ఇచ్చారు. ఎక్కడయినా గట్లు బలహీనంగా ఉంటే రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. ఈ క్రమంలో సామర్లకోట మండలం వి.కె.రాయపురం దగ్గర ఏలేరు కాలవ గట్టుకి గండిపడే ప్రమాదాన్ని అధికారులు గుర్తించారు. పంచాయతీరాజ్ డైరెక్టర్ శ్రీ కృష్ణతేజ …

Read More »

ఇంటర్నేషనల్ షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడికి మంత్రి నారా లోకేష్ ఆర్థిక సహాయం

-అస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో పాల్గొనేందుకు ఫ్రైడ్ ఆఫ్ మంగళగిరి పేరుతో రూ. 3 లక్షల అందజేత -మంత్రి నారా లోకేష్‌కు కృతజ్ఞతలు తెలిపిన కేళావత్ చరణ్ నాయక్ మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ మరోసారి తన దాతృత్యాన్ని చాటుకున్నారు. మంగళగిరి నియోజకవర్గానికి చెందిన ఇంటర్నేషనల్ షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కేళావత్ చరణ్ నాయక్ అస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో జరగనున్న ఇంటర్నేషనల్ ర్యాంకింగ్ షటిల్ బ్యాండ్మింటన్ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు మంత్రి నారా లోకేష్ రూ.3 లక్షలు …

Read More »

రాష్ట్రాన్ని ప్రమాద రహిత రాష్ట్రంగా చేసేందుకు గట్టి చర్యలు చేపడతాం

.-ఎన్డీఏ కూటమి ద్వారా రాష్ట్ర ప్రజలకు సమస్యల ను పరిష్కారం చేస్తాం -రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ధర్మవరం,  నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రమాదరహిత రాష్ట్రంగా మార్చేందుకు తప్పనిసరిగా గట్టి చర్యలు చేపడతామని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ప్రజలకు తాము ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తప్పక నెరవేరుస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. శనివారం ధర్మవరం పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో మంత్రివర్యులు పత్రిక సమావేశంలో పాల్గొన్నారు ఈ …

Read More »

విశాఖ కంటైనర్ టర్మినల్ లో స్వల్ప ప్రమాదం

-వెంటనే అప్రమత్తమైన విశాఖ టెర్మినల్ -త్వరితగతిన చర్యలు చేపట్టిన పోర్టు ఫైర్ సిబ్బంది.. తప్పిన అగ్ని ప్రమాదం -పొగలు వ్యాప్తి చెందిన కంటైనర్ లోని ఒక బాక్స్ లో ఉన్న లిథియం బ్యాటరీలు దగ్ధం -ఘటన జరిగిన వెంటనే ఆరా తీసిన రాష్ట్ర ప్రభుత్వం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖపట్నం బీచ్ రోడ్ లో ఉన్న వీసీటీపీఎల్ లో జరిగిన లిథియం బ్యాటరీ కంటైనర్ లోడ్ ఘటనలో ఎటువంటి ప్రమాదం చోటు చేసుకోలేదని విశాఖ కంటైనర్ టెర్మినల్ పేర్కొంది. శనివారం మధ్యాహ్నం …

Read More »

కువైట్ లో ఉపాధి కోసం వెళ్లి ఇబ్బందులు పడుతున్న తిరుపతి కవితను స్వదేశానికి సురక్షితంగా తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉపాధి కోసం కువైట్ వెళ్లి పనిప్రదేశంలో ఇబ్బందులు పడుతున్న అన్నమయ్య జిల్లా తంబేపల్లి మండలం నారాయణ రెడ్డి పల్లి గ్రామానికి చెందిన తిరుపతి కవిత అనే మహిళను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి సూచనల మేరకు స్పందించిన ప్రవాసాంధ్రుల సాధికారత, సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఏపీ ఎన్నార్టీ 24 గంటల హెల్ప్ లైన్ ద్వారా కువైట్ లో ఉన్న సామాజిక కార్యకర్త జిలకర మురళి షేక్ రసీదా …

Read More »

తొలి తెలుగు ఆది కవయిత్రి మొల్ల

-తెలుగుజాతి గర్వించే రచయిత్రి మొల్ల -మొల్లను ఆదర్శంగా తీసుకుని బాలికలు ఉన్నత చదువులు చదవాలి -నన్నయ్య ఆది కవి అయితే మొల్ల ఆది కవయిత్రి -తెలుగు సాహిత్య చరిత్రలో మొల్లకు ప్రత్యేక స్థానం -అచ్చ తెలుగు పదాలతో రామాయణం రచించిన మొదటి కవయిత్రి మొల్ల -ప్రతి ఒక్కరూ మాతృభాషకు ప్రాధాన్యత ఇవ్వాలి -చేతివృత్తులు, కులవృత్తులను కాపాడుకోవాలి -కొల్లు రవీంద్ర, రాష్ట్ర ఎక్సైజ్, గనులు, భూగర్భశాస్త్ర శాఖామాత్యులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహా కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ(మొల్ల) తొలి తెలుగు కవయిత్రి అని …

Read More »

ప్ర‌తి బాధితుని క‌ష్టాన్ని గ‌ట్టెక్కించాల‌నేదే ప్ర‌భుత్వ ల‌క్ష్యం

– పార‌ద‌ర్శ‌క‌మైన న‌ష్ట వివ‌రాల న‌మోదుకు రీవెరిఫికేష‌న్ – ఈ నెల 15వ తేదీన ప్ర‌భుత్వానికి నివేదిక అందిస్తాం – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇటీవ‌ల కురిసిన భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల వ‌ల్ల ముంపున‌కు గురై న‌ష్ట‌పోయిన బాధితుల‌కు పూర్తిస్థాయిలో న్యాయం చేసి.. వారిని క‌ష్టాల నుంచి గ‌ట్టెక్కించాల‌నే ప్ర‌భుత్వ ల‌క్ష్యానికి అనుగుణంగా న‌ష్టాల వివ‌రాల‌ను న‌మోదు చేయడం జ‌రిగింద‌ని.. అత్యంత పార‌ద‌ర్శ‌కంగా నివేదిక‌ల‌ను రూపొందించి ఈ నెల 15న రాష్ట్ర ప్ర‌భుత్వానికి స‌మ‌ర్పించేందుకు ప్ర‌త్యేక …

Read More »