-అమ్మవారి భక్తులకు ఏర్పాటులలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోండి -విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులకు ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పారిశుధ్య నిర్వహణలో ఎటువంటి లోపం లేకుండా డ్రోన్ల సహాయంతో పర్యవేక్షిస్తూ పారిశుధ్య నిర్వహణ పక్కగా జరగాలని, దసరా మహోత్సవాలకి వచ్చిన అమ్మవారి భక్తులకు ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ అధికారుల ఆదేశించారు. గురువారం ఉదయం సీతమ్మ వారి పాదాలు, వినాయకుడి గుడి, రథం సెంటర్, అమ్మవారి గుడి పైకి కమిషనర్ ధ్యానచంద్ర వెళ్లి …
Read More »Daily Archives: October 3, 2024
వర్షాకాలం తురువాత ఇసుక సరఫరా కోసం ప్రత్యేక కార్యాచరణ
-అబ్కారీ, గనులు, భూగర్భ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా -అక్టోబరు 15 నుండి 70 లక్షల మెట్రిక్ టన్నుల సామర్ధ్యంతో వినియోగంలోకి 108 రీచ్ లు -అతి త్వరలో రాష్ట్ర పర్యావరణ మదింపు కమిటీ నియామయం -త్వరితగతిన జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ కేసుల పరిష్కారం కోసం ప్రయత్నం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వర్షాకాలం తర్వాత ఇసుక సరఫరా కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నట్లు రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ఛీప్ కమీషనర్, అబ్కారీ, గనులు, భూగర్భ …
Read More »స్వచ్ఛంద సంస్థల సేవలు అభినందనీయం
-ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వరద బాధితులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రౌండ్ టేబుల్ ఇండియా వారు అందిస్తున్న సేవలు అభినందనీయమని పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజన చౌదరి) అన్నారు. ఊర్మిళ నగర్ లోని హెచ్ ఓ ఫంక్షన్ హాల్ లో రౌండ్ టేబుల్ ఇండియా, ఎస్బిఐ కార్డ్స్ వారి సంయుక్త ఆధ్వర్యంలో గురువారం నిత్యవసర సరుకుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి పశ్చిమ శాసనసభ్యులు సుజనా హాజరై బాధితులకు నిత్యవసరాలను పంపిణీ చేశారు. …
Read More »వైభవంగా దసరా ఉత్సవాలు
-దుర్గమ్మ సేవలో ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు విజయవాడ ఇంద్రకీలాద్రి పై గురువారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజన చౌదరి) శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవిగా దర్శనమిచ్చిన అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీరాం సత్యనారాయణ, ఆలయ ఈవో, కె ఎస్ రామారావు సుజనాకు స్వాగతం పలికారు. వేద పండితులు, ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మ వారి చిత్రపటాన్ని బహుకరించారు. దర్శనం అనంతరం …
Read More »బీసీల బాగే బాబు లక్ష్యం
-రాష్ట్ర బీసీ శాఖ మంత్రి సవిత -సీడ్ పథకంతో సంచార జాతుల అభివృద్ధికి పెద్దపీట -బీసీ విద్యార్థుల విద్యకు ప్రాధాన్యమిస్తున్నామన్న మంత్రి -బీసీ హాస్టళ్లు, గురుకులాల్లో సీసీ కెమెరాలు -100 బీసీ హాస్టళ్లలో రిసోర్సు సెంటర్ల ఏర్పాట్లు చేయనున్నామని వెల్లడి -విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక మోనటరింగ్ చేస్తామన్న మంత్రి -డ్యాష్ బోర్డులో విద్యార్థుల హెల్త్, ప్రొగ్రెస్ రిపోర్టులు, -బీసీల సంక్షేమానికి నిధులు కొరతరానివ్వబోం : మంత్రి సవిత విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బీసీల బాగే సీఎం చంద్రబాబు లక్ష్యమని రాష్ట్ర బీసీ, …
Read More »
Prajavartha Online Telugu News