-ఎం.పి. దగ్గుబాటి పురందేశ్వరి రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశ విలువలను భావితరాలకు తెలిసే విధంగా స్పెషల్ నేషనల్ ఇంటిగ్రేటెడ్ క్యాంపు ద్వారా నిర్వహిస్తున్న కార్యక్రమం మంచి కార్యక్రమం అని పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పేర్కొన్నారు. గురువారం రాజానగరం గైట్ కళాశాల ఆవరణలో ఎయిర్ కమోడోర్ వి ఎమ్ రెడ్డి అధ్వర్యంలో నిర్వహించిన స్పెషల్ నేషనల్ ఇంటిగ్రేటెడ్ క్యాంపు (NCC (AP&T) SNIC) కార్యక్రమానికి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ …
Read More »Daily Archives: October 3, 2024
మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా ఎం.డి.జాని పాషా
-రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మైనారిటీ ఉద్యోగుల సంక్షేమం చట్టపరమైన హక్కుల పరిరక్షణ కోసం ఉద్యోగుల తరపున రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిని నియమించిన మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫారూఖ్ షుబ్లీ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మైనారిటీల సంక్షేమం హక్కుల పరిరక్షణ కోసం చట్ట ప్రకారం పనిచేస్తున్న మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి మైనారిటీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగుల తరపున ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర అధ్యక్షుడు మొహమ్మద్.ఫారూఖ్ షుబ్లీ నిర్ణయం తీసుకున్నారు.అందులో భాగంగా ఉద్యోగులకు …
Read More »హుకుంపేట జెడ్పీ పాఠశాల స్కూలు అసిస్టెంట్ ఎమ్ వేంకటేశ్వర రావు విధులు నుంచి సస్పెండ్
-విద్యార్థినీ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన నేపధ్యంలో విచారణ -విచారణ నివేదిక ఆధారంగా సస్ప్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ -కలెక్టరు పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం రూరల్,జెడ్పీ హైస్కూల్, హుకుంపేట, స్కూల్ అసిస్టెంట్ (గణితం), ఎం. వెంకటేశ్వరరావు జడ్పీహెచ్ఎస్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించి మరో చిన్నారిని శిక్షించిన ఫిర్యాదుల నేపధ్యంలో ముగ్గురు అధికారులతో విచారణ చేపట్టడం జరిగిందనీ , విచారణ నివేదికను అనుసరించి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి సదరు ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు …
Read More »దసరా ఉత్సవాలలో ఎన్టీఆర్ జిల్లా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దసరా మహోత్సవాలను పురస్కరించుకొని ఎన్టీఆర్ జిల్లాకు చెందిన వివిధ కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు 726 మంది మొదటి రోజు వివిధ ప్రాంతాలలో క్యూలైన్లను నియంత్రణ, మంచినీటి సరఫరా, వికలాంగుల సేవలు, ట్రాఫిక్ నియంత్రణ, భోజనాలు వితరణలో సహాయం మరియు ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ లో సేవలు అందించినట్లు ఎన్టీఆర్ జిల్లా ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ కొల్లేటి రమేష్ ఒక ప్రకటనలో తెలియజేశారు. దసరా ఉత్సవాలలో మొదటి రోజు మూడు విడతలుగా డ్యూటీలు వేసినట్లు ఒక్కొక్క బ్యాచ్ కి …
Read More »ఇంద్రకీలాద్రిపై అమ్మవారి వేడుకల ఏర్పాట్లు అద్భుతం.. కామినేని శ్రీనివాస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దసరా నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లు అందరికీ సౌకర్యవంతంగా ఉన్నాయని కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. ఇంద్రకిలాద్రి అమ్మవారిని తొలిరోజు ఆయన దర్శించుకున్నారు. అనంతరం మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. అందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల సంభవించిన విపత్తు నుంచి కూటమి ప్రభుత్వం మేము ఉన్నామంటూ ప్రజలకు భరోసా ఇస్తూ అద్భుతంగా పనిచేసిందని కామినేని కొనియాడారు. మున్ముందు కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా దుర్గమ్మ అందరినీ కాపాడుతుందని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. దసరా …
Read More »సమిష్టి కృషితో ఉత్సవాలు విజయవంతం చేద్దాం…
-రెవెన్యూ, పోలీస్, దేవాదాయ శాఖల మధ్య సమన్వయమే కీలకం -దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి -సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సామాన్య భక్తుల సంతృప్తికర దర్శనం కోసం రాష్ట్ర ప్రభుత్వ దేవాదాయశాఖ సమగ్రమైన ఏర్పాట్లు చేసిందని శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం సన్నిధిలో దేవీ నవరాత్రుల ఉత్సవాలను గురువారం సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథితో కలిసి ప్రారంభించారు. …
Read More »వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించుకుందాం : మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు ప్రజా ప్రతినిధులందరూ కష్టపడి పనిచేయాలని పార్టీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పిలుపునిచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయాన్ని కాంక్షిస్తూ ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఎమ్మెల్సీ ఎండి రుహుల్లా, APSFL మాజీ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రజా సమస్యల …
Read More »15 శాతం గ్రోత్ రేట్ లక్ష్యంగా ప్రభుత్వం పనిచేయాలి
-గత అయిదేళ్లలో ప్రజల తలసరి ఆదాయంలో వృద్ధి రేట్ తగ్గింది -ప్రజల జీవన ప్రమాణాలు పెంచే కార్యక్రమాలపై ఆయా శాఖలు దృష్టిపెట్టాలి -జీఎస్డీపీపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వంలో వివిధ శాఖల్లో నూతన పాలసీలతో అన్ని రంగాలను గాడిన పెట్టి మళ్లీ ఆర్థిక వృద్ది సాధించాలని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. 15 శాతం గ్రోత్ రేట్ లక్ష్యంతో ప్రభుత్వం పనిచేయాలని అధికారులకు సూచించారు. వ్యవసాయ అనుబంధ రంగాలు, పారిశ్రామిక రంగం, సేవల రంగంలో …
Read More »జిల్లాకో ‘నార్కోటిక్ కంట్రోల్ సెల్’ ఏర్పాటు దిశగా అడుగులు : హోం మంత్రి వంగలపూడి అనిత
-డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ మా ప్రభుత్వ లక్ష్యం -‘స్టేట్ టాస్క్ ఫోర్స్’ విభాగం ద్వారా నిఘా వ్యవస్థను పెంచుతాం -టెక్నాలజీ ద్వారా గంజాయి సాగు, మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం -గంజాయి నివారణ, కట్టడి చర్యలపై సచివాలయం వేదికగా జరిగిన మంత్రివర్గ ఉపసంఘం భేటీలో హోం మంత్రి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యమని హోం మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. జిల్లాకు ఒక ‘నార్కోటిక్ కంట్రోల్ సెల్’ ఏర్పాటు చేయనున్నట్లు ఆమె పేర్కొన్నారు. గంజాయి నివారణ, కట్టడి …
Read More »సచివాలయ మహిళా ఉద్యోగులు క్యాన్సర్ స్క్రీనింగ్ బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలి
– స్విమ్స్ డైరెక్టర్ కమ్ వైస్ చాన్సలర్ డాక్టర్ ఆర్వీ కుమార్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సచివాలయ మహిళా ఉద్యోగులు క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని, వీరిని స్ఫూర్తిగా తీసుకుని ఇతర మహిళలు ముందుకు రావాలని శ్రీ వేంకటేశ్వర వైద్యవిజ్ఞాన సంస్థ (స్విమ్స్) డైరెక్టర్ కమ్ వైస్ చాన్సలర్ డాక్టర్ ఆర్వీ కుమార్ పిలుపునిచ్చారు. అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో మహిళా ఉద్యోగులకు గురువారం స్విమ్స్ శ్రీ బాలాజి ఇనిస్టిట్యూట్ ఆఫ్ అంకాలజి ఆధ్వర్యంలో పింక్ బస్ ద్వారా ఉచిత …
Read More »
Prajavartha Online Telugu News