Breaking News

Daily Archives: December 3, 2024

కరాటేలో ప్రతిభ చూపిన విద్యార్థికి ఆర్థిక సాయం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో కరాటేలో ప్రతిభ కనపరిచిన తంగా తేజశ్రీ సాయికి కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ ఆర్థిక సాయం అందించారు. ఊర్మిళ నగర్ లోని మమతా దేవి విద్యానికేతన్ కు చెందిన తేజశ్రీ సాయి ఈ నెల పంజాబ్ లుధియానాలో జరగనున్న జాతీయస్థాయి కరాటే పోటీలకు ఎంపికయ్యారు. ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ 8వ తరగతి చదువుతున్న తంగా తేజశ్రీ సాయిను అభినందించారు. 13 ఏళ్ల వయసులోనే అండర్ -14 విభాగంలో జాతీయస్థాయిలో …

Read More »

దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి

–మండల విద్యాశాఖ అధికారి బి సోమశేఖర్ నాయక్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైకల్యాన్ని అధిగమించి ఆత్మవిశ్వాసంతో దివ్యాంగులు ముందుకు సాగుతూ జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని మండల విద్యాశాఖ అధికారి బి సోమశేఖర్ నాయక్ అన్నారు. కొత్తపేట లోని దలవాయి సుబ్బరామయ్య ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఉన్న భవిత సెంటర్ నందు మంగళవారం అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మండల విద్యాశాఖ అధికారి బి సోమశేఖర్ ముఖ్యఅతిథిగా హాజరై వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అనంతరం …

Read More »

JAS ఆపరేటింగ్ కోసం PACS ద్వారా దరఖాస్తులు గురించి ప్రశ్నించిన ఎంపీ బాలాశౌరి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు ఢిల్లీలో జరిగిన పార్లమెంటు శీతకాల సమావేశాలలో కేంద్ర సహకార మంత్రి ని ఎంపీ బలశౌరి ఈ విధంగా ప్రశ్నించారు. *PM-భారతీయ జనౌషధి కేంద్రాల నిర్వహణ కోసం వ్యవసాయ క్రెడిట్ సొసైటీలు (PACS) ప్రైమరీ ద్వారా దాదాపు 5,000 దరఖాస్తులు సమర్పించిన మాట వాస్తవమేనా? * ⁠అలా అయితే, దాని వివరాలు, రాష్ట్రాల వారీగా, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి; PM-జన్ ఔషధి స్టోర్స్ (PM-JAS) ప్రారంభించడానికి అనుమతి ఇవ్వబడిన సంఖ్య పైన ఉన్న JAS లకు …

Read More »

మీకోసంలో వచ్చే అర్జీలకు సంబంధించిన సమస్యలు కరెక్ట్ గా క్లాసిఫికేషన్ జరగాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసంలో వచ్చే అర్జీలకు సంబంధించిన సమస్యలు కరెక్ట్ గా క్లాసిఫికేషన్ జరగాలని, సరైన ఎండార్స్మెంట్ తో పరిష్కరించాలని, తద్వారా రీఓపెన్ కాకుండా చూడాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులకు సూచించారు. భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) జయలక్ష్మి మంగళవారం అమరావతి సచివాలయం నుండి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం లో వచ్చిన అర్జీల పరిష్కారం, నీటి తీరువా వసూళ్లు, భూముల …

Read More »