Breaking News

Daily Archives: December 4, 2024

ఉచిత శిక్షణ కు దరఖాస్తులు ఆహ్వానం..!

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ – ఆంద్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కానూరు లో “ఫెడరల్ స్కిల్ అకాడమీ” ట్రైనింగ్ సెంటర్ నందు ప్రస్తుత జాబ్ మార్కెట్లో మంచి ప్రాముఖ్యత కలిగినటువంటి “టాలీ (Tally)” కోర్సుపై సర్టిఫికెట్ తో కూడిన ఉచిత శిక్షణ తో పాటు ఖచ్చితమైన ఉద్యోగావకాశాలకు సంబంధించి అభ్యర్థుల నుండి ధరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి శ్రీనివాసరావు తెలియజేసారు. అనంతరం జిల్లా ఉపాధి కల్పన అధికారి డి.విక్టర్ బాబు మాట్లాడుతూ, ఈ శిక్షణలకు బి.కామ్, బీఎ, …

Read More »

ఆంధ్రప్రదేశ్‌లో కొలువుదీరిన నాబార్డ్ ప్రాంతీయ కార్యాలయం

– వ్యవసాయం మరియు గ్రామీణాభివృద్ధిలో నాబార్డ్ ముఖ్యభూమిక.. – స్వర్ణాంధ్ర-2047 లక్ష్యంతో వ్యవసాయ రంగానికి పెద్దపీట.. – రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్ వ్యవసాయం.. అమరావతిలో నాబార్డ్ కు ఐకానిక్ భవనం.. – కౌలు రైతుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చట్టం.. – గత ఐదేళ్లలో వ్యవసాయ రంగం పూర్తిగా నిర్వీర్యమైంది.. – రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశుసంవర్థక, పాడి పరిశ్రమాభివృద్ధి మరియు మత్స్య శాఖామాత్యులు కింజరాపు అచ్చెన్నాయుడు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామీణాభివృద్ధి లక్ష్యంగా రుణ ప్రణాళిక, పర్యవేక్షణ, అభివృద్ధి …

Read More »

సాంస్కృతిక వైభవాన్ని పునరుద్ధరించడమే మా ప్రభుత్వ లక్ష్యం.

– నాటక కళాకారులకు పింఛన్ ను పునరుద్ధరణకు కృషి చేస్తా. – పద్యనాటకం కేవలం తెలుగు వారి స్వంతం. – పర్యాటక, కళా రంగాన్ని పెంచి పోషించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. – కళా సాంస్కృతిక పునరుజ్జీవం కోసం అందరి సహకారం అవసరం – కళాకారులను ప్రోత్సహించడంలో భాగంగా రోడ్ మ్యాప్ ను రూపొందిస్తున్నాము. – వేడుకగా నాటక అకాడమీ ఛైర్మన్ గుమ్మడి ప్రమాణ స్వీకారం. – గానగంధర్వులు పద్మశ్రీ. ఘంటసాల 102వ జయంతి వేడుకలు – కందుల దుర్గేష్, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, …

Read More »

స‌మ‌ష్టి కృషితో కొండ‌ప‌ల్లి బొమ్మ క‌ళ‌కు పున‌ర్వైభ‌వం తెద్దాం..

– క‌ళా సుస్థిర‌త‌కు ప్ర‌భుత్వ ప‌రంగా పూర్తి మ‌ద్ద‌తు – తెల్ల పొణికి కొర‌త స‌మ‌స్య ప‌రిష్కారానికి జాయింట్ క‌మిటీ – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు నేల సంప్ర‌దాయ క‌ళా ఔన్న‌త్యానికి కొండ‌ప‌ల్లి బొమ్మ‌లు చిహ్న‌మ‌ని.. స‌మ‌ష్టి కృషితో కొండ‌ప‌ల్లి బొమ్మ క‌ళ‌కు పున‌ర్వైభ‌వం తెద్దామ‌ని, క‌ళా సుస్థిర‌త‌కు ప్ర‌భుత్వ ప‌రంగా పూర్తి మ‌ద్ద‌తు ఉంటుంద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ తెలిపారు. బుధ‌వారం క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ‌.. డీఆర్‌డీఏ, డ్వామా, అట‌వీ, రెవెన్యూ శాఖ‌ల …

Read More »