-విజయవంతంగా ముగిసిన భవాని దీక్ష విరమణలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మి షా ఆదేశాల మేరకు భవాని దీక్షల విరమణ కొరకు విజయవాడ నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన ఏర్పాట్లను విఎంసి సిబ్బంది సక్రమంగా చేస్తూ పనులు నిర్విరామంగా నిర్వహిస్తూ భవాని దీక్ష విరమణలు విజయవంతం చేసినందుకు గురువారం నాడు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర వి ఎం సి సిబ్బందిని అభినందించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పోలీస్, ఎండోమెంట్స్, రెవెన్యూ, హెల్త్, ఫైర్, …
Read More »
Prajavartha Online Telugu News