-రెవెన్యూ, భూ సమస్యల పరిష్కారానికి చక్కటి వేదిక రెవిన్యూ సదస్సులు.. -గ్రామాల అభివృద్ధిలో రెవెన్యూ సదస్సులు కీలకపాత్ర పోషిస్థాయి : జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామ, మండల స్థాయిలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 6 నుండి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులకు సంబంధించి గురువారం తిరుపతి జిల్లాలో నిర్వహించిన గ్రామ రెవెన్యూ సదస్సులో …
Read More »Daily Archives: December 26, 2024
ఏపీఎంఐపి, ఉద్యాన వన శాఖలు నిర్దేశిత లక్ష్యాలను తప్పనిసరిగా సాధించాలి: జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉద్యానవన శాఖ, ఏపీఎంఐపి వారు రైతులకు ఉద్యాన పంటలపై అవగాహన కల్పించి వార్షిక లక్ష్యాల మేరకు పురోగతి ప్రణాళిక బద్ధంగా సాధించాలని, ఆ దిశగా అధికారుల పనితీరు ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. గురువారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరం నందు ఉద్యాన శాఖ అధికారులు, ఆంధ్ర ప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రోగ్రాం (APMIP) అధికారి, వారి సిబ్బంది పనితీరుపై సమీక్ష నిర్వహించి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ …
Read More »వికసిత్ భారత్ -2047 దిశగా జిల్లాలో పశుసంవర్ధక శాఖ అభివృద్ధికి కృషి చేయాలి
-జిల్లాలో పశుగణన ప్రక్రియ ను వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో పశు సంరక్షనే ద్యేయంగా పశు సంపద సమగ్ర సమాచారాన్ని తెలుసుకునేందుకు పశు గణన ప్రక్రియను చేపట్టడం జరిగిందని, కావున వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులును ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నందు పశుసంవర్ధక శాఖ అధికారులు , పశు వైద్యాధికారులు, ప్రాంతీయ పశు వైద్యశాలల సహాయ …
Read More »జిల్లాలో గుంతలు లేని రోడ్లు నిర్మాణ పనులను సంక్రాంతి నాటికి వేగవంతంగా పూర్తి చేయాలి
-రోడ్లు మరమ్మతుల పనుల్లో నాణ్యత పాటించాలి : జిల్లా కలెక్టర్ డా. ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : గుంతలు లేని రోడ్లే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన మిషన్ హోల్ ఫ్రీ (గుంతల రహిత ఆంధ్ర ప్రదేశ్) కార్యక్రమoపై ప్రత్యేక దృష్టి పెట్టిందని, ఆ దిశగా జిల్లావ్యాప్తంగా గుంతలు లేని రోడ్ల పనులను సంక్రాంతి నాటికి పూర్తిచేసేలా చూడాలని జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. గురువారం స్థానిక కలెక్టరేట్ ఛాంబర్ నందు జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా ఆర్ అండ్ …
Read More »గొలగాని చారిటబుల్ ట్రస్ట్ (జిసిటి) ద్వారా “తిరుమల తిరుపతి యాత్ర సేవ”
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రవాసాంధ్రుడు గొలగాని రవికృష్ణ ఆధ్వర్యంలోని గొలగాని చారిటబుల్ ట్రస్ట్ (జిసిటి) ద్వారా ప్రారంభించిన “తిరుమల తిరుపతి యాత్ర సేవ” పథకం ద్వారా ప్రతినెల పేద భక్తులకు తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం నిమిత్తం విజయవాడ నుంచి తిరుపతి వెళ్లి వచ్చుటకు ప్రయాణ ఖర్చులు అందజేస్తున్నారు. ఈ పథకం లో మొదటి సారిగా 18 మంది భక్తులకు రైల్వే ప్రయాణ టికెట్స్ రిజర్వేషన్ టికెట్స్ ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు విజయవాడ వన్ టౌన్ బ్రాహ్మణ వీధిలోని …
Read More »పెదపాలపర్రు రెవిన్యూ సదస్సుకు ఆర్ పి సిసోడియా
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న రెవిన్యూ సదస్సులలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (రెవిన్యూ, భూపరిపాలన, సర్వే సెటిల్ మెంట్, స్టాంపులు రిజిస్ట్రేషన్లు, విపత్తుల నిర్వహణ) ఆర్ పి సిసోడియా శుక్రవారం ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం పెదపాలపర్రు రానున్నారు. గ్రామంలోని శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి దేవస్ధానం (శివాలయం) అవరణలో నిర్వహించే రెవిన్యూ సదస్సులో సిసోడియా ప్రజల నుండి వినతులు స్వీకరించనున్నారు. సిసోడియా రాకను పురస్కరించుకుని ఏలూరు ఆర్డిఓ అంబరీష్, ముదినేపల్లి …
Read More »ఘనంగా వంగవీటి మోహన రంగా వర్ధంతి వేడుకలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వంగవీటి మోహనరంగా వర్ధంతి వేడుకలు పశ్చిమ నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమినేతలు ఘనంగా నిర్వహించారు. 52వ డివిజన్ బిజెపి ఇన్చార్జ్ దొడ్ల రాజా ఆధ్వర్యంలో కొత్తపేట సుబ్రహ్మణ్యస్వామి ఆలయం వద్ద రంగా గారి వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ ముఖ్య అతిథులుగా పాల్గొని రంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ కులం ,మతం, …
Read More »ఈనెల 28వ తేదీన ఏక సభ్య కమిషన్ సమావేశం
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాలలోని ఉప- వర్గీకరణ పై విచారణ చేయడానికి రాజీవ్ రంజన్ మిశ్రా ఐఏఎస్ రిటైర్డ్ నేతృత్వంలో ఏక సభ్య కమిషన్ ఈనెల 28వ తేదీ శనివారం కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాలులో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సమావేశం నిర్వహించి షెడ్యూల్డ్ కులాలలోని ఉప కులాల వర్గీకరణకు సంబంధించిన అంశంపై ఉమ్మడి జిల్లా పరిధిలోని వివిధ షెడ్యూల్ కులాల ఉద్యోగ సంఘాలు, షెడ్యూల్డ్ …
Read More »ఈనెల 26 నుండి జనవరి 6వ తేదీ వరకు జిల్లాలో షెడ్యూల్డ్ కులాలకు సంబంధించి సోషల్ ఆడిట్ ఆఫ్ కాస్ట్ సర్వే నిర్వహిస్తారు
-26వ తేదీ నుండి 31 వరకు గ్రామ, వార్డు సచివాలయాల్లో అభ్యంతరాల స్వీకరణ -ఈ అవకాశమును వినియోగించుకోవాలని షెడ్యూల్ కులాలకు చెందిన వారికి విజ్ఞప్తి -జిల్లా కలెక్టర్ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 26వ తేదీ నుండి జనవరి 6వ తేదీ వరకు జిల్లాలోని అన్ని గ్రామ వార్డు సచివాలయాల్లో సోషల్ ఆడిట్ ఆఫ్ క్యాస్ట్ సర్వే ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్ నిర్వహించుటకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకోసం …
Read More »కూచిపూడి పతాక స్వర్ణోత్సవాలకు సర్వం సిద్ధం…
-నేటి (శుక్రవారం) నుండి మూడు రోజులపాటు కళాభిమానులకు కనువిందు… -పూర్తి ఏర్పాట్లతో అధికారులు సిద్ధం…. -జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రసిద్ధ నాట్య క్షేత్రమైన కూచిపూడిలో ఈ నెల 27 నుంచి 29 వరకు మూడు రోజుల పాటు నిర్వహించే కూచిపూడి నాట్య పతాక స్వర్ణోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేసి సిద్ధం చేశామని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పామర్రు నియోజకవర్గం మొవ్వ మండలం కూచిపూడి గ్రామంలో మూడు రోజులపాటు నిర్వహించే …
Read More »
Prajavartha Online Telugu News