– జిల్లాలో 2,30,619 పెన్షన్లకు రూ. 98.19 కోట్లు విడుదల – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఒక రోజు ముందే ఈ నెల 31వ తేదీ మంగళవారం 100 శాతం పెన్షన్ల పంపిణీకి అధికారులు, సిబ్బంది కృషిచేయాలని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఆదేశించారు. సోమవారం కలెక్టర్ లక్ష్మీశ.. డీఆర్డీఏ పీడీ, ఆర్డీవోలు, మునిసిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలతో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీపై కలెక్టరేట్ నుంచి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పెన్షన్ల పంపిణీ …
Read More »Daily Archives: December 30, 2024
ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 70 అర్జీలు
– ప్రతి అర్జీపైనా ప్రత్యేకంగా దృష్టిపెట్టి పరిష్కరించాలి – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం స్థానిక కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో నిర్వహించారు. అర్జీలను స్వీకరించిన అనంతరం కలెక్టర్ డా. జి.లక్ష్మీశ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ కార్యక్రమంలో నమోదయ్యే అర్జీలను నాణ్యతతో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం ద్వారా అందిన అర్జీలకు నిర్దేశ గడువులోగా తగిన పరిష్కారాలు …
Read More »నూతన ఒరవడితో నిర్మాణాత్మక అభివృద్ధి
– స్వర్ణాంధ్ర @ 2047 ప్రణాళికల అమలుపై ప్రత్యేక దృష్టి – అన్ని రంగాల్లో 15 శాతం సగటు వృద్ధి సాధనకు చర్యలు – టూరిజం హబ్గా జిల్లాను తీర్చిదిద్దేందుకు కసరత్తు – కొత్త టూరిజం ప్యాకేజీ రూపకల్పనకు భాగస్వామ్య పక్షాలతో చర్చలు – పారిశ్రామిక వృద్ధికి, ఉపాధి సృష్టికి వీలుకల్పించే ఎంఎస్ఎంఈ అభివృద్ధికీ చర్యలు – సమష్టి భాగస్వామ్యంతో జిల్లాను అభివృద్ది పథంలో నడిపిద్దాం – ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కొత్త సంవత్సరంలో …
Read More »ఆటోనగర్ లోకి లారీల రాకపోకలు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు :ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)
-లారీ, మెకానిక్, ఐలా అసోసియేషన్స్, ట్రాఫిక్ పోలీస్ అధికారులతో సమావేశం -తాత్కాలిక రహదారుల ఏర్పాటుకి ఆదేశించిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆటోనగర్ లోకి లారీ రాకపోకల సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పిస్తామని, రెండు మూడు నెలల్లో పలు మార్గాల్లో లారీలు ప్రవేశించే విధంగా రహదారులు సిద్దం చేసేందుకు ఏర్పాట్లు మొదలైనట్లు ఎంపి కేశినేని శివనాథ్ చెప్పారు. ఆటోనగర్ నుంచి లారీలు వెళ్లే సమయంలో అటు లారీ ఓనర్స్, ఇటు ట్రాఫిక్ పోలీసుల అధికారులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు …
Read More »నగర ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం… పక్కా ప్రణాళికతో రహదారుల అభివృద్ధి పనులు : ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)
-శివనాథ్ (చిన్ని) ఆటోనగర్ లో వివిధ మార్గాల లారీలు ప్రవేశించేందుకు పలు రోడ్లు పరిశీలన -బల్లెం వారి వీధి, మహానాడు రోడ్, శక్తి కళ్యాణ మండపం రోడ్లు పరిశీలన -ఈ ఏరియాల్లో పర్యటించిన ఎంపి కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, కలెక్టర్ లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కొద్ది రోజుల్లో మహానాడు రోడ్డు నుంచి నిడమానూరు వరకు ఫ్లైఓవర్తో పాటు, తొలిదశలో గన్నవరం నుంచి మెట్రో కారిడార్ పనులు మొదలైతే విజయవాడలో ట్రాఫిక్ సమస్య మరింతగా పెరుగుతుంది. అలాగే ఆటోనగర్ …
Read More »నగర సమగ్రాభివృద్ధికి సమష్టి కృషి..
– విస్తృత ప్రజాప్రయోజన మౌలిక వసతుల పనులపై ప్రత్యేక దృష్టి – పక్కా ప్రణాళికతో రహదారుల అభివృద్ధి పనులు – పనుల సమయంలో ట్రాఫిక్ అంతరాయం లేకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో రహదారులు – సమన్వయ శాఖల భాగస్వామ్యంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు – ఆటోనగర్ కార్యకలాపాలు సజావుగా సాగేందుకు పగడ్బందీ ఏర్పాట్లు – ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రోజురోజుకు పెరుగుతున్న విజయవాడ నగర అవసరాలకు తగ్గట్లు …
Read More »
Prajavartha Online Telugu News