అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాజముండ్రిలో ఏప్రిల్ 4 న జరగనున్న అమరావతి చిత్రకళ వీధి కార్యక్రమానికి తన మద్దతును ప్రకటిస్తూ, “అమరావతి” అంశంపై రూపొందిన చిత్రలేఖనానికి తన కుంచెతో రంగులు వేశారు . ఆయన పాల్గొనడం రాష్ట్రంలో కళను ప్రోత్సహించేందుకు, సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించేందుకు ప్రభుత్వానికి కలిగి ఉన్న ప్రాధాన్యతను ప్రతిబింబించింది. ఆయన మాట్లాడుతూ, ఎన్డిఏ ప్రభుత్వం హయాంలో కళాకారులు మరియు సాంస్కృతిక వారసత్వం పరిరక్షించబడతాయి, ప్రోత్సహించబడతాయి, అలాగే గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లబడతాయి అని స్పష్టం …
Read More »Daily Archives: April 2, 2025
వ్యవసాయ రంగంలో దిగుబడులు ఆదాయం పెంచే దిశగా కృత్రిమ మేధ, డీప్ టెక్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశ పెట్టనున్న రాష్ట్ర ప్రభుత్వం
-బుడితి రాజశేఖర్ ఐఏఎస్ (రిటైర్డ్) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వ్యవసాయ & సహకారం -ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు వ్యవసాయంలో స్థూల విలువ జోడింపు ( GVA) కు తగ్గ పంట ప్రణాళికలను రూపొందించే దిశగా వ్యవసాయ శాఖ -రైతులకు వ్యవసాయ శాఖ అందించే అన్ని రకాల సేవలను ఒకే గొడుగు కింద సమాచారాన్ని అందించే యాప్ ను రూపొందిస్తున్నాం -రైతులకు మరింత త్వరితముగా సులువుగా సేవలందించే దిశగా వ్యవసాయ శాఖను పూర్తి స్థాయిలో డిజిటలైజేషన్ ప్రక్రియ చేపడుతున్నాం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త …
Read More »విజయవాడకు ప్రత్యేక గుర్తింపు తేవడంలో భాగస్వాములుకండి
– బ్రాండ్ ఇమేజ్ టైటిల్ పోటీల్లో పాల్గొనండి – పర్యాటకులను ఆకర్షించేలా టైటిల్, ట్యాగ్లైన్ లను సూచించండి – పోటీలో విజేతలకు ప్రశంసాపత్రం, బహుమతులు అందిస్తాం – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ పిలుపు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర నవ్య రాజధాని అమరావతికి గేట్వే నగరమైన విజయవాడకు దేశ, విదేశాల పర్యాటకులను ఆకర్షించి, సరైన గుర్తింపు తెచ్చేందుకు బ్రాండ్ ఇమేజ్ టైటిల్ పోటీలను నిర్వహిస్తున్నామని.. ఔత్సాహికులు విజయవాడ నగరంపై ఉన్న ఆసక్తిని, ఆలోచనలను ప్రతిబింబించేలా టైటిల్, ట్యాగ్లైన్లను సూచించాలని, పోటీలో …
Read More »అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన 3 వ వక్ఫ్ బోర్డ్ సమావేశం
-ప్రవేశపెట్టిన అజెండాల పై ఏకగ్రీవ తీర్మానం. -ముస్లిం లకు ఉచిత విద్య అందించేందుకు వక్ఫ్ బోర్డ్ నూతన పథకం. -933 ఎకరాల వక్ఫ్ భూమిని 3 ఏళ్లకు లీజుకు ఇవ్వనున్నాం. -కమర్షియల్ భూములను అభివృద్ధి చేసేందుకు ఈఓఐ కింద ఆహ్వానిస్తున్నాం. -జాతీయ, అంతర్జాతీయ డెవలపర్ లు, పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలి. -వక్ఫ్ ఆస్తుల అద్దె సవరణకు రెంట్ రివ్యూ కమిటీ ను నియమించాం. -షేక్. అబ్దుల్ అజీజ్, ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడలోని కాలేశ్వర …
Read More »సీడాప్ ఆంధ్రప్రదేశ్ వారి ద్వారా జాబ్ మేళా మరియు శిక్షణా కార్యక్రమాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సోసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ (SEEDAP) వారి ద్వారా ఏప్రిల్ 17వ తేదీన మైలవరం, మే 2వ తేదీన నందిగామ, విజయవాడ ఈస్ట్, మే 16వ తేదీన జగ్గయ్యపేట, విజయవాడ సెంట్రల్ మరియు మే 23వ తేదీన తిరువూరు, విజయవాడ వెస్ట్ యన్.టి.ఆర్ జిల్లాలలోని ప్రదేశాలలో జాబ్ మేళాలు నిర్వహించుటకు షెడ్యూల్ (జాబ్ కాలెండర్) విడుదల చేయడమైనది. కావున జిల్లాలోని మైనారిటీ వర్గములకు చెందిన యువత కూడా ఈ జాబ్ …
Read More »జంతు సంరక్షణ సామాజిక బాధ్యత..
– జంతువులపై క్రూరత్వ నివారణ చట్టం అమలుకు పటిష్ట చర్యలు – మూగజీవాలపై మానవతా స్ఫూర్తిని భావితరాలకు అందించాలి – డీఎస్పీసీఏ సర్వసభ్య సమావేశంలో కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జంతు సంరక్షణ అనేది సామాజిక బాధ్యత అని, జంతువులపై క్రూరత్వ నివారణ చట్టం అమలుకు పటిష్ట చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన బుధవారం జంతువులపై క్రూరత్వ నివారణ జిల్లా సొసైటీ (డీఎస్పీసీఏ) సర్వసభ్య సమావేశం వర్చువల్గా జరిగింది. …
Read More »బ్యాటరీ మోటార్ సైకిల్ ను తన సొంత నిధుల నుండి అందచేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్
-భవిత కేంద్ర విద్యార్థి జాతీయ స్థాయిలో ప్రతిభకు మెచ్చి గతంలో కలెక్టర్ ప్రకటించిన విధంగా బ్యాటరీ మోటార్ సైకిల్ ను తన సొంత నిధుల నుండి అందచేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి అర్బన్, మహాత్మా గాంధీ మున్సిపల్ ఉన్నత పాఠశాల భవిత కేంద్రం నందు వడ్లమూడి రమేష్ సెరిబ్రల్ పాలసీ విద్యార్థి విభిన్న ప్రతిభావంతులు అయి ఉన్నప్పటికీ నాలుగో తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు సమగ్ర శిక్ష తిరుపతి వారి సహకారంతో చదువుచూ …
Read More »తిరుపతి పర్యాటక ప్రాంత మాస్టర్ ప్లాన్ కొరకు ప్రణాలికలను తయారు చేయాలి…
-అన్ని పర్యాటక ప్రదేశాలలో మౌలిక సదుపాయాలు కల్పన కు సంబందిత అధికారులు కృషి చేయాలి . -కళ్యాణి డ్యాం నందు పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయుటకు ప్రణాళికలు తయారు చేయాలి. : జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి పర్యాటక ప్రాంత మాస్టర్ ప్లాన్ మరియు కళ్యాణి డ్యాం నందు పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయుటకు ప్రణాళికలు తయారు చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. బుధవారమ సాయంత్రం స్థానిక కల్లెక్టరేట్ లో ని సమావేశ …
Read More »నిర్దేశించిన లక్ష్యాలను అధికారులు తప్పనిసరిగా పూర్తి చేయాలి
-వ్యవసాయం, ఉద్యాన రంగం, పశుసంవర్థక శాఖ, మత్స్య శాఖ వంటి వ్యవసాయ అనుబంధ రంగాలలో జిల్లాను ఉన్నత స్థానంలో నిలిపేందుకు సంబందిత శాఖ అధికారులు కృషి చేయాలి -జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్ ఎస్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : వ్యవసాయం, ఉద్యాన రంగం, పశుసంవర్థక శాఖ, మత్స్య శాఖ వంటి రంగాలలో జిల్లాను ఉన్నత స్థానంలో నిలిపేందుకు సంబందిత శాఖ అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్ ఎస్ తెలిపారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరము నందు …
Read More »మల్లవరం , నాయుడుపేట జాతీయ రహదారుల విస్తరణ పనులు త్వరగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : మల్లవరం , నాయుడుపేట 4, 6 లైన్లు జాతీయ రహదారుల విస్తరణ పనులు త్వరగా పూర్తి చేయాలి అని జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్ ఛాంబర్ నందు మల్లవరం నాయుడుపేట జాతీయ రహదారుల రోడ్ల విస్తరణ పనులపై జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, వర్చువల్ గా నేషనల్ హైవే చెన్నై పిడి రవీంద్ర రావు తో కలిసి సమీక్షిస్తూ.. మల్లవరం నాయుడుపేట జాతీయ రహదారుల 4, 6 లైన్లు విస్తరణ కారణంగా …
Read More »