-ఓట్లు, సీట్లు మాకు ముఖ్యం కాదు -గిరిజనుల సంక్షేమమే మా ప్రభుత్వ ఆశయం -2018లో ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు రోడ్ల పరిస్థితి చూసి ఆవేదన చెందా -మూడు నెలల క్రితం రోడ్ల అభివృద్ధికి మళ్లీ వస్తానన్న మాటతో “అడవితల్లి బాట”తో మీ ముందుకి వచ్చాను -వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో ఏజెన్సీ అభివృద్ధి కోసం రూ. 92 కోట్లు ఖర్చు చేసింది -కూటమి ప్రభుత్వం ఏడాదిలోపే రూ. 1,005 కోట్లు మంజూరు చేసింది -అడవితల్లి రుణం తీర్చుకోవడానికి ఏం చేయాలన్న ఆలోచనతోనే “అడవితల్లి బాట” కార్యక్రమం …
Read More »Daily Archives: April 7, 2025
అమెరికా సుంకాలతో ఆక్వా రంగ సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
-సమస్యకు పరిష్కారం చూపేందుకు భాగస్వాములతో కమిటీ ఏర్పాటు -ప్రస్తుత సమస్య పరిష్కారం చూపడం, భవిష్యత్ ప్రణాళిక అందించడం కోసం కమిటీ -100 కౌంట్ రొయ్యలకు రూ. 220 కన్నా తగ్గించొద్దని కొనుగోలుదారులకు నిర్ధేశం -రొయ్యల చెరువులకు ఫ్రెష్ వాటర్ ఇచ్చేందుకు అంగీకారం తెలిపిన ముఖ్యమంత్రి -సచివాలయంలో ఆక్వా రంగ భాగస్వాములతో రెండున్నర గంటల పాటు చర్చలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త అమెరికా సుంకాల కారణంగా నష్టపోతున్న ఆక్వారంగాన్ని ఆదుకునే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం సచివాలయంలో సమీక్ష చేశారు. రాష్ట్ర జీడీపీలో …
Read More »HMIS మరియు RCH కార్యక్రమాలు పై జిల్లా స్థాయి అధికారులకు ప్రత్యేక శిక్షణ
–మాతా శిశు సంరక్షణ సమగ్ర సేవల వివరాల నమోదు కై రూపొందించబడిన HMIS మరియు RCH కార్యక్రమాలు పై జిల్లా స్థాయి అధికారులకు ప్రత్యేక శిక్షణ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త మాతా శిశు సంరక్షణ సేవల వివరాలను సమగ్రంగా సేకరించుటలో దోహద పడుతున్న HMIS & RCH కార్యక్రమాలలో చోటుచేసుకున్న పలు మార్పులు చేర్పులకు సంబంధించిన రిపోర్టింగ్ ఫార్మట్స్ పై రెండు రోజుల ప్రత్యేక శిక్షణ కార్యక్రమం హోటల్ హైలాండ్, చిన్న కాకాని లో జిల్లా స్థాయి అధికారులకు ( DIO , …
Read More »సుపరిపాలన కోసం రాష్ట్ర ప్రభుత్వానికి సలహా మండలి
-సభ్యులుగా గేట్స్ ఫౌండేషన్, ఐఐటీ సహా వివిధ రంగాల నిపుణులు -జూన్ 12 కల్లా వాట్సాప్ గవర్నెన్స్ పరిధిలోకి అన్ని సేవలు -ఆర్టీజీఎస్పై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో మరింతగా సుపరిపాలన అందించేందుకు ప్రత్యేక సలహా మండలిని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ సలహా మండలిలో గేట్స్ ఫౌండేషన్ నుంచి, అలాగే మద్రాసు ఐఐటీ, ఇతర ప్రతిష్టాత్మక సంస్థలకు చెందిన 10 మంది నిపుణలను సభ్యులుగా నియమించాలన్నారు. ప్రజలకు మరింత …
Read More »ప్రభుత్వాసుపత్రుల పట్ల పలు అంశాల్లో ప్రజల్లో బలపడిన సానుకూలత.
-పరిశుభ్రత మెరుగుపడాలి అంటున్న ప్రజలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గత మూడు నెలల్లో ప్రభుత్వాసుపత్రుల పట్ల పలు అంశాల్లో ప్రజల్లో సానుకూలత మరింతగా బలపడినట్లు తాజా ఐ.వి.ఆర్.యస్ సర్వే వెల్లడించింది. ఈ విషయంలో ఈ ఏడాది జనవరి 27,ఫిబ్రవరి 7, మార్చ్ 5 మరియు తాజాగా ఏప్రిల్ 7న ముఖ్యమంత్రి శ్రీ నారాచంద్రబాబు నాయుడు ప్రభుత్వాసుపత్రుల పట్ల ప్రజాభిప్రాయంపై ఐ.వి.ఆర్.యస్ సర్వేఫలితాలను సోమవారం నాడు సమీక్షించారు. డి.యమ్.ఇ పర్యవేక్షణలో ఉన్న 32, డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ పరిధిలో ఉన్న 242 …
Read More »వేసవి సాగు పంటలకు ప్రవేశ పెట్టిన ఈ – పంట నమోదు
-డిల్లీ రావు ఐఏఎస్ వ్యవసాయ సంచాలకులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : -ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు కొన్ని ప్రాంతాలలో రబీ సాగు తర్వాత వేసవి పంటల సాగు. -వేసవిసాగు ద్వారా నేలలోని తేమ ,పోషకాలను పూర్తి స్థాయిలో వినియోగం -వేసవి అపరాల సాగులో మినుము,పెసర , పిల్లిపెసర లో వాటి వేర్ల ద్వారా ,రాలిపోయిన ఆకులు నేలలో కుళ్ళటం ద్వారా మరింత సేంద్రీయ పదార్థం నేలకు అందే అవకాశం -వేసవి పంట సాగుకు అనువైన స్వల్పకాలిక అపరాలు గా మినుము ,పెసర …
Read More »ఆర్ధిక వృద్ధిలో రాష్ట్రం రెండోస్థానంపై ముఖ్యమంత్రి సంతోషం
-అధికారులకు బహుమతిగా అరకు కాఫీ గిఫ్ట్ ప్యాక్లు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆర్ధిక వృద్ధి రేటులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో రెండో స్థానంలో నిలవడంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆర్ధిక శాఖా మంత్రి పయ్యావుల కేశవ్ను, అధికారులను అభినందించారు. అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి గాడిలో పడినందుకు ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. ఈ విషయమై ఆర్ధిక-ప్రణాళిక శాఖల ఉన్నతాధికారులను సోమవారం సచివాలయంలో ప్రత్యేకంగా ప్రశంసించారు. జిల్లా పర్యటనలో ఉన్న ఆర్ధిక శాఖా మంత్రి ముఖ్యమంత్రితో …
Read More »11న అంగరంగ వైభవంగా.. కోదండరాముడి కళ్యాణోత్సవ ఏర్పాట్లు..
-టిటిడి, జిల్లా అధికారుల సమావేశంలో రాష్ట్ర దేవాదాయ శాఖామంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, జిల్లా ఇంచార్జి మంత్రి సవిత -అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశాం : జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి కడప, నేటి పత్రిక ప్రజావార్త : అత్యంత ప్రాచీన విశిష్టత ఉన్న ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో ఏప్రిల్ 11న శ్రీ సీతారాముల కళ్యానోత్సవాన్ని ఎలాంటి లోటుపాట్లు లేకుండా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు.. రాష్ట్ర దేవాదాయ శాఖామంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, జిల్లా ఇంచార్జీ మంత్రి ఎస్. సవిత లు సంయుక్తంగా …
Read More »ఆక్వా రంగంను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది…
-ఆక్వారంగంలో రైతులు, సీడ్, ఫీడ్ వ్యాపారులు, ఎక్స్ పోర్టర్స్ ఈ నాలుగు రంగాలు అతి కీలకం. -అమెరికా విధించిన సుంకాల వడ్డింపు నుంచి బయటపడాలంటే దేశీయ వినియోగం పెరగాలి. -ఆక్వా రైతులను ఆదుకోవడానికి జోన్ లతో సంబంధం లేకుండ విద్యుత్ యూనిట్ రూ. 1.50పైసలకే రాయితీపై అందిస్తాం. -పౌల్ట్రీరంగం ను ఆదర్శంగా తీసుకుని ఆక్వారంగం ఈ క్రైసిస్ నుండి బయటపడవచ్చు. -ఆక్వారంగం కుదేలవ్వకుండ తిరిగి నిలబడే విధంగా ముఖ్యమంత్రితో మాట్లాడి చర్యలు తీసుకుంటాము. -అక్వారంగ పై ఆధారపడ్డ ఏ ఒక్కరూ ఆధైర్యపడవద్దు.. ప్రభుత్వం అన్ని …
Read More »ఆరోగ్య సమస్యలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మంచి ఆహార ఆలవాట్లతో పరిశుభ్రత పాటిస్తూ ఆరోగ్య సమస్యలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ అన్నారు. ప్రపంచం ఆరోగ్య దినోత్సవం సందర్భంగా సోమవారం కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో తల్లి బిడ్డ ఆరోగ్య సంరక్షణ, ప్రాధాన్యత పై రూపొందించిన అవగాహన పోస్టర్లను జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచం ఆరోగ్య …
Read More »
Prajavartha Online Telugu News