Breaking News

Daily Archives: April 17, 2025

భూ సమస్యలు, ఇతర సమస్యలపై తరలివచ్చిన అర్జీదారులు

-అర్జీలు స్వీకరించి పరిష్కారానికి కృషి చేసిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా జిల్లా నాగాయలంక మండలానికి చెందిన కొక్కిలిగడ్డ ఏడుకొండలు నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. తన కూతురికి చెందిన ఐదు ఎకరాల భూమిలోని వరి పంటను మెండు లక్ష్మీనారాయణ, కొక్కిలిగడ్డ మహాలక్ష్ముడు కోసుకెళ్లారని.. దీనిపై పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేస్తే.. వారు తమను చంపేందుకు యత్నిస్తున్నారని.. …

Read More »

ప్రత్యేక మేజిస్ట్రేట్ల గౌరవ వేతనం పెంపు

-2019 ఏప్రిల్ 1వ తేదీ నుండి వర్తింపు -గౌరవ వేతనం రూ.45000కు పెంపుతో పాటు, మరో రూ.5000 రవాణా ఖర్చులకు -రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని ప్రత్యేక జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ [క్లాస్-2] ల గౌరవ వేతనాన్ని పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. ఈ మేరకు గురువారం అమరావతిలో విడుదల చేసిన ఒక ప్రకటనలో ప్రత్యేక …

Read More »

రేపు విద్యుత్ సబ్స్టేషన్ ప్రారంభోత్సవానికి మంత్రులు జిల్లాకు రాక

పుట్టపర్తి, నేటి పత్రిక ప్రజావార్త : మడకశిర నియోజకవర్గంలో నాలుగు విద్యుత్ సబ్ స్టేషన్ల ప్రారంభోత్సవానికి ఈనెల 18వ తేదీన మంత్రుల రాక అనగా శుక్రవారం విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, రెవిన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ లు18వ తేదీన మడకశిర నియోజకవర్గం లో పర్యటించునున్నారు. మడకశిర నియోజకవర్గంలో దాదాపు మూడు నుండి నాలుగు కోట్లతో నిర్మించిన 33/11,4 కె.వి సబ్ స్టేషన్లు ప్రారంభోత్సవానికి మంత్రులు …

Read More »

రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోండి : సిఎస్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రస్తుత వేసవిలో రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ జిల్లా కలక్టర్లను ఆదేశించారు.గురువారం రాష్ట్ర సచివాలయం నుండి తాగునీటి సరఫరాకు సంబంధించిన వేసవి కార్యాచరణ ప్రణాళిక,స్వర్ణాంధ్ర,స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలపై జిల్లా కలక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా తాగునీటికి ఇబ్బంది లేకుండా అవసరమైన వేసవి కార్యాచరణ ప్రణాళికను పటిష్టంగా అమలు చేయాలని స్పష్టం చేశారు.రాష్ట్రంలో వేసవి నీటి ఎద్దడి ఉండే …

Read More »

‘‘రన్‌ ఫర్‌ జీసస్‌’’ను జయప్రదం చేయండి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : క్రైస్తవ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈనెల 19న (శనివారం) ‘‘రన్‌ ఫర్‌ జీసస్‌’’ను నిర్వహిస్తున్నామని దీనిని అన్ని క్రైస్తవ సంఘాలు జయప్రదం చేయాలని పిలుపునిస్తున్నామని మాజీ డిప్యూటి మేయర్‌ సిరిపురపు ఫిలిఫ్స్‌ గ్రిటన్‌, కాండ్రు సుధాకర్‌బాబు తెలిపారు. గురువారం గాంధీనగర్‌లోని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ శనివారం ఉదయం 6.00 గం.కు బెంజ్‌ సర్కిల్‌ సెయింట్‌ పాల్స్‌ కెథడ్రల్‌ నుండి 5వ నెంబర్‌ రోడ్‌ నుండి సిఎస్‌ఐ సెయింట్‌ బాసిలికా వరకు యేసు క్రీస్తు పునరుదనాన్ని‘‘రన్‌ …

Read More »

విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల పై మంత్రి నారాయణ సమీక్ష

-వర్షాకాలంలో రోడ్లపై నీరు నిలువ లేకుండా ముంద‌స్తు చ‌ర్య‌ల‌కు ఆదేశాలు -నగరంలో నుంచి ఎయిర్పోర్ట్ కు వెళ్లేందుకు రోడ్ల కనెక్టివిటీ పెంచాలని ఆదేశాలు -మెప్మా లోని స్వయం సహాయక సంఘాల మహిళలకు ఉపాధి కల్పనపై అధికారులకు దిశానిర్దేశం -పార్కులు,రోడ్లు,ఇతర వసతుల కల్పనపై అధికారుల‌కు దిశానిర్ధేశం చేసిన మంత్రి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వ‌ర్షాకాలం ప్రారంభం నాటికి విజ‌య‌వాడ న‌గ‌రంలో అన్ని వ‌ర‌ద నీటి కాలువ‌ల పూడిక‌తీత‌తో పాటు మ‌ర‌మ్మ‌త్తులు పూర్తిచేయాల‌ని మంత్రి నారాయ‌ణ అధికారుల‌ను ఆదేశించారు.రోడ్ల‌పై ఎక్క‌డా నీరు నిల‌వ ఉండ‌కుండా …

Read More »

వేస‌విలో తాగునీటికి ఇబ్బంది లేకుండా ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు

– వ‌ర్షాకాలంలో ఇసుక కొర‌త లేకుండా ఏర్పాట్లు – ఈ-వ్య‌ర్థాల నిర్వ‌హ‌ణ ఇతివృత్తంతో ఈ నెల స్వ‌ర్ణాంధ్ర‌-స్వ‌చ్ఛాంధ్ర‌ – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఎక్క‌డా తాగునీటికి ఇబ్బంది లేకుండా ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ తెలిపారు. గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి ప్ర‌భుత్వ ప్రాధాన్య కార్య‌క్ర‌మాలపై ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కె.విజ‌యానంద్ అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్ల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఈ వీసీకి క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ వివిధ శాఖ‌ల అధికారుల‌తో …

Read More »

స్టార్ట‌ప్‌లు, ఆవిష్క‌ర‌ణ‌ల‌కు స‌రికొత్త ఊపు

– ర‌త‌న్ టాటా ఇన్నొవేష‌న్ హ‌బ్‌తో మార‌నున్న పారిశ్రామిక రంగ రూపురేఖ‌లు – విజ‌య‌వాడ‌లో స్పోక్ ప్రాంతీయ కేంద్రం అభివృద్ధికి ముమ్మ‌ర క‌స‌ర‌త్తు – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్టార్ట‌ప్‌లు, ఆవిష్క‌ర‌ణ‌ల‌కు ర‌త‌న్ టాటా ఇన్నొవేష‌న్ హ‌బ్ (ఆర్‌టీఐహెచ్‌)తో స‌రికొత్త ఊపు రానుంద‌ని.. ఈ హ‌బ్‌తో పారిశ్రామిక రంగం రూపురేఖ‌లు స‌మూలంగా మార‌నున్నాయని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు. గురువారం క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ క‌లెక్ట‌రేట్‌లో టాటా ఇన్నొవేష‌న్ హ‌బ్ – స్పోక్‌పై స‌మావేశం నిర్వ‌హించ‌గా …

Read More »

దీపం -2 పథకంతో ప్రతి పేదవాడి ఇంట్లో దీపపు కాంతులు

-ఆయిల్ కంపెనీ ప్రతినిధుల సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆహార, పౌర సరఫరాల మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ రోజు విజయవాడలోని సివిల్ సప్లై భవన్ లో ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సూపర్ సిక్స్ హామీలో భాగంగా ప్రతి ఆడబిడ్డకు ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించాలన్న వాగ్దానాన్ని కూటమి ప్రభుత్వం నిజం చేస్తోందని తెలిపారు. మార్చి 31న బుక్ చేసుకున్న …

Read More »

అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించండి- బ్యాంకర్స్ కు మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వం అందించే రేషన్ కోసం చాలామంది ప్రజలు ప్రతినెలా ఎదురుచూస్తున్నారు. రేషన్ అందించేందుకు, రైతుకు అండగా నిలబడేందుకు బ్యాంకర్స్ సహకరించాలని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. విజయవాడ కానూరులో సివిల్ సప్లై భవన్ లో ఈరోజు మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన బ్యాంకర్స్ తో సమావేశం జరిగింది. గత ప్రభుత్వం రైతులకు చెల్లించవలసిన బకాయిలు చెల్లించకుండా 1674 కోట్ల రూపాయల బకాయిలను వదిలి వెళ్ళింది అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు చెల్లించవలసిన బకాయిలను చెల్లించడం …

Read More »