Breaking News

Daily Archives: April 12, 2025

ఒంటిమిట్ట అభివృద్ధిపై ముఖ్యమంత్రి సమీక్ష

-ఒంటిమిట్టను ఆధ్యాత్మిక గమ్యస్థానంగా మార్చేందుకు బృహత్తర ప్రణాళిక రూపొందించాలని ఆదేశం ఒంటిమిట్ట, నేటి పత్రిక ప్రజావార్త : కడప జిల్లా ఒంటిమిట్ట క్షేత్రంలో శ్రీ సీతారామ కళ్యాణం విజయవంతంగా నిర్వహించిన అనంతరం ఒంటిమిట్ట ఆలయ అభివృద్ధి, యాత్రికుల సౌకర్యాలపై గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, టీటీడీ చైర్మన్  బి‌.ఆర్. నాయుడు, ఈవో  జె.శ్యామలరావు, కడప కలెక్టర్  శ్రీధర్ ఇతర అధికారులతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా  ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఆలయాన్ని సందర్శించే యాత్రికుల సంఖ్య ఎక్కువగా ఉందని, పెరుగుతున్న యాత్రికుల సంఖ్యకు తగినవిధంగా …

Read More »

పోటీ చేసే అభ్యర్థి ముందు లెక్కింపు సమయంలో 5 కోట్లకు పైగా VVPAT స్లిప్‌లు ధృవీకరించబడ్డాయి…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొన్ని దేశాలు వివిధ ప్రైవేట్ నెట్‌వర్క్‌లు, ఇంటర్నెట్ మొదలైన వాటితో సహా అనేక వ్యవస్థలు, యంత్రాలు మరియు ప్రక్రియల మిశ్రమమైన ఎలక్ట్రానిక్ ఓటింగ్ సిస్టమ్స్‌ను ఉపయోగిస్తాయి. భారతదేశం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్‌లను ఉపయోగిస్తుంది, ఇవి సాధారణ, సరైన మరియు ఖచ్చితమైన కాలిక్యులేటర్‌ల వలె పనిచేస్తాయి మరియు ఇంటర్నెట్, వైఫై లేదా ఇన్‌ఫ్రారెడ్‌కు కనెక్ట్ చేయబడవు. ఈ యంత్రాలు భారత సుప్రీంకోర్టు యొక్క న్యాయ పరిశీలనను తట్టుకున్నాయి మరియు పోలింగ్ ప్రారంభానికి ముందు మాక్ పోల్స్‌తో సహా వివిధ …

Read More »

వీధి బాలల సంక్షేమం అందరి బాధ్యత…

-ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ K. వాసవి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వీధి బాలలను రక్షించటం, సంరక్షించటం ,బాలల హక్కుల పరిరక్షణలో సమాజం కీలక పాత్ర వహించాలని మహిళా పోలీస్ స్టేషన్ CI వాసవి అన్నారు. 12.04.2025 నేడు అంతర్జాతీయ వీధి బాలల దినోత్సవం సందర్భంగా ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్, జువెనైలే వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్, సంయుక్త ఫౌండేషన్, మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు ప్రాఫిట్ షూ కంపెనీ వారి సహకారంతో …

Read More »

రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న ఎండ తీవ్రత

-రేపు 30 మండలాల్లో తీవ్ర వడగాలులు, 67 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం -శనివారం పల్నాడు జిల్లా రావిపాడులో 43.7°C రికార్డు -119 ప్రాంతాల్లో 41°C కు పైగా నమోదు -శనివారం 14 మండలాల్లో తీవ్ర, 68 మండలాల్లో వడగాలులు -ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి : విపత్తుల సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎండ తీవ్రత రాష్ట్రంలో ఎండ తీవ్రత రోజురోజుకు మరింత పెరుగుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ అన్నారు. …

Read More »

తెలుగు జాతి వైభవాన్ని దశదిశలా చాటుతున్న మహనీయులకు ఉగాది పురస్కారాలు అందించటం గర్వకారణం

-హైదరాబాదులో వంశీ అంతర్జాతీయ ఉగాది పురస్కారాలు -ముఖ్య అతిధిగా పురస్కారాలు అందించిన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు జాతి వైభవాన్ని దశదిశలా చాటుతున్న మహనీయులకు ఉగాది పురస్కారాలు అందించటం గర్వకారణం అని ప్రపంచ తెలుగు రచయితల సంఘం గౌరవ అధ్యక్షులు, అవనిగడ్డ ఎమ్మెల్యే డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ అన్నారు. శనివారం హైదరాబాద్ చిక్కడపల్లి శ్రీ త్యాగరాయ గానసభావేదికపై అర్ధ శతాబ్ది సాంస్కృతిక సేవా సంస్థ “వంశీ ఇంటర్నేషనల్ – ఇండియా” ఆధ్వర్యంలో “53వ వంశీ అంతర్జాతీయ ఉగాది …

Read More »

సహకార వ్యవస్థ రెండంచెల విధానం తేవాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సహకార వ్యవస్థ మనుగడ సాగించాలంటే రెండంచెల విధానాన్ని అమల్లోకి తేవాలని రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానించింది. రెండంచెల విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రాల్లో సభలు, సమావేశాలు నిర్వహించాలని, ఐదు లక్షల సంతకాలు సేకరించాలని, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధుల నుంచి లేఖలు తీసుకోవాలని, విజయ వాడలో మహాధర్నా నిర్వహించాలని సమావేశం నిర్ణయించింది. విజయవాడలోని ఐలాపురం హోటల్లో ఏపీ కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లా యిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డీసీసీబీలను రాష్ట్ర సహకార …

Read More »

విశ్యశాంతి కొరకు హనుమాన్‌ చాలీసా పారాయణం మహా యజ్జం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విశ్యశాంతి కొరకు భారత దేశం సుభిక్షంగా ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో దత్త పీఠం అధిపతులు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీ దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో సాముహిక హనుమాన్‌ చాలీసా పారాయణం మహా యజ్జం చేస్తున్నారు. దీనిని పురస్కరించుకుని శనివారం పటమట, శీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశ్రమంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో శీ గణపతి సచ్చిదానంద స్వామీ మాట్లాడుతూ ఆదివారం సాయంత్రం 6 గంటలకు విజయవాడలో భవానీపురంలోని పున్నమి ఘాట్‌ వద్ద బబ్బూరి గ్రౌండ్‌ నందు వేల …

Read More »

‘‘శారద విద్యా సంస్థల’’ విద్యార్థుల జయకేతనం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మొగల్రాజపురంలో ఉన్న ‘‘శారద విద్యా సంస్థల’’లో సీనియర్, జూనియర్ ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తమ విద్యార్థులు జయకేతనం ఎగురవేశారని శారద విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వై.రమేష్ బాబు, మేనేజింగ్ డైరెక్టర్ వై.శారదాదేవి ఒక ప్రకటనలో తెలిపారు. జూనియర్ ఎంపీసీలో 470 మార్కులకు ఐ.ప్రజ్ఞ 466, వి.శృతి, పి.వి.ఎస్.ఎస్. వర్షిణి, ఎం. దేవహర్షిణి, జె.శ్వేత, సిహెచ్.శ్రీనిధి 465, జూనియర్ బైపీసీలో 440 మార్కులకు ఐ.నమ్రత 436, ఎం. కృష్ణకాంత్ 434, కె.గాయత్రీ, షేక్ ఆఫియా సఫీన్ 433, సీనియర్ …

Read More »

జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ తరుపున ధన్యవాదములు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : 2024-25 విద్యా సంవత్సరమునకు, కృష్ణా జిల్లా నుంచి 24571 మొదటి సంవత్సరమునకు హజరు కాగా, 20885 మంది పాస్ అయినారు. అలాగే 20885 రెండవ సంవత్సరమునకు హజరు కాగా 19523 పాస్ అయినారు. రాష్ట్రం లో ఈసారి కూడా మొదటి స్థానములో నిలిచినందులకు, పరీక్షల నిర్వహణలో మా వెన్నంటి వుండి, పూర్తి సహకారమును అందించిన జిల్లా మేజిస్ట్రేట్, జిల్లా కలెక్టర్,  DK బాలాజీ కి మరియు Superintentdent of Police, గంగాధర్ కి హృదయ పూర్వక నమస్కారాలు …

Read More »

మంచినీటి సరఫరాకు అన్ని ముందస్తు చర్యలు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : వేసవిలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచినీటి సరఫరాకు అన్ని ముందస్తు చర్యలు తీసుకున్నామని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చే ప్రక్రియలో భాగంగా శనివారం ఉదయం మంత్రివర్యులు సంబంధిత అధికారులతో కలిసి గూడూరు మండలం తరకటూరులోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును, సమగ్ర రక్షిత మంచినీటి సరఫరా పథకాన్ని పరిశీలించారు. తొలుత సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వద్ద మోటార్లతో మంచినీటిని పంపింగ్ చేస్తున్న ప్రక్రియను మంత్రివర్యులు …

Read More »