Breaking News

Daily Archives: April 24, 2025

పాలనలో ఏఐ వినియోగించినా మానవీయకోణం ముఖ్యం

-టెక్నాలజీ వినియోగంతో రియల్‌టైమ్‌లో సేవల డెలివరీ -స్మార్ట్ పాలనకు ప్రాధాన్యత… త్వరలో భారీ డేటా లేక్ ఏర్పాటు -ఏఐ వర్క్‌షాప్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు -సచివాలయంలో రెండు రోజులపాటు జరగనున్న సదస్సు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పాలనలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌కు ప్రాధాన్యత ఇస్తూనే, ప్రజలకు సేవల విషయంలో మానవీయకోణం చూపాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఏఐ ఆధారిత స్మార్ట్ వ్యవస్థ ఏర్పాటుతో రియల్ టైమ్‌లో సేవలు అందించవచ్చని… ఇందుకోసం పాత విధానాల స్థానంలో నూతన సాంకేతికతను ప్రవేశ పెట్టాల్సి ఉందన్నారు. …

Read More »

పీపీపీ విధానంతోనే వేగంగా వృద్ధి

-స్వర్ణాంధ్ర లక్ష్యాలను చేరేందుకు సులువైన మార్గం -మూలధన వ్యయం పెరిగేలా మౌలిక వసతులపై ఖర్చు చేయండి -అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పీపీపీ విధానంలో రాష్ట్రంలో అభివృద్ధి ప్రాజెక్టులను పెద్దఎత్తున చేపట్టేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాలు సాధించాలన్నా…, రాష్ట్రానికి పెట్టుబడులు భారీగా రావాలన్నా…, పీపీపీ విధానమే ఉత్తమ మార్గమని చెప్పారు. గతంలో తన పాలనా కాలంలో సంస్కరణలు అమలు చేశామని, అందులో భాగంగా పీపీపీ విధానాన్ని వినియోగించి మంచి ఫలితాలు రాబట్టామని ముఖ్యమంత్రి …

Read More »

సంకల్పం ఉంటే సవాళ్లు అధిగమించవచ్చు

-దృఢ సంకల్పం బలంగా పని చేస్తుందనడానికి ఎన్టీఆర్ ఉదాహరణ -పాజిటివ్ మైండ్‌సెట్‌తో చిరంజీవి అగ్ర నటుడయ్యారు -చిన్నవయసులోనే అద్భుత పుస్తకం రాసిన శరణికి అభినందనలు -సీఎం చంద్రబాబు నాయుడు -మంత్రి నారాయణ కుమార్తె శరణి రచించిన మైండ్‌సెట్ షిఫ్ట్ పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నమ్మకానికి సంకల్పం తోడైతే ఎటువంటి సవాళ్లనైనా అధిగమించవచ్చునని, మనిషి దృఢ సంకల్పం ఎంతలా పని చేస్తుందనడానికి ఎన్టీఆర్ జీవితమే ఒక ఉదాహరణ అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. మున్సిపల్ శాఖా మంత్రి …

Read More »

ఉగ్రదాడికి నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ

నూజివీడు, అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా నూజివీడులో రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి ఆధ్వర్యంలో గురువారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. మృతులకు సంతాపం తెలియజేశారు.ఇటీవల జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాదులు దాడిలో మరణించిన అమరులకు నూజివీడు మండలం యనమదల గ్రామంలో భారీ కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి ఘన నివాళులు అర్పిస్తూ, ఉగ్రవాదుల దాడిని రాష్ట్ర గృహనిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి ఖండించారు. ఈ …

Read More »

“ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఫర్ గవర్నమెంట్ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్” పై వర్కుషాపు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మరియు సంబంధిత సాంకేతికతలను సమర్థవంతంగా వినియోగించుకుంటూ పబ్లిక్ సర్వీస్ డెలివరినీ వేగవంతం చేసేందుకు అవసరమైన అవగాహనను స్పెషల్ చీఫ్ సెక్రటిరీలు/ ప్రిన్సిఫల్ సెక్రటిరీలు/ సెక్రటిరీలు మరియు శాఖాధిపతులకు కల్పించే లక్ష్యంతో ITE&C డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన “ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మరియు ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఫర్ గవర్నమెంట్ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్” పై రెండు రోజుల వర్కుషాపు రాష్ట్ర సచివాలయంలో గురువారం ప్రారంభం అయింది. పాలనలో కృత్రిమ …

Read More »

తిరుమ‌ల‌లో భద్రతా దళాల మాక్ డ్రిల్

తిరుమ‌ల‌, నేటి పత్రిక ప్రజావార్త : కాశ్మీర్ లోని పహల్గామ్ ప్రాంతంలో ఉగ్ర‌దాడి నేప‌థ్యంలో ముంద‌స్తు జాగ్ర‌త్త‌గా తిరుమలలో ఉగ్రవాదులు చొరబడినప్పుడు ఎలా ఎదుర్కోవాలి, భక్తులను ఎలా రక్షించాలి అనే విషయాలను లేపాక్షి స‌ర్కిల్ వ‌ద్ద ఉన్న సుద‌ర్శ‌న్‌ స‌త్రంలో గురువారం సాయంత్రం భద్రతా దళాల మాక్ డ్రిల్ ద్వారా చేసి చూపారు. అద‌న‌పు ఎస్పీ రామ‌కృష్ణ ఆధ్వర్యంలో ఉగ్రదాడి జరిగినప్పుడు ఎలా వ్యవహరించాలనే అంశంపై టీటీడీ నిఘా మ‌రియు భ‌ద్ర‌తా, సివిల్ పోలీసులకు, రిజర్వు పోలీసులకు, ఆలయ సిబ్బందికి, వైద్య సిబ్బందికి క్షుణ్ణంగా …

Read More »

రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

రేణిగుంట, నేటి పత్రిక ప్రజావార్త : పహల్గాం టెర్రరిస్ట్ ఎటాక్ దుర్ఘటనలో అసువులు బాసిన కావలిలోని మధుసూదన్ రావు గారి పార్థివ దేహానికి నివాళులర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం విశాఖ పట్నం వెళ్ళే నిమిత్తం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి జిల్లా కలెక్టర్ డా.వెంకటేశ్వర్ ఎస్, అడిషనల్ ఎస్పీ రవి మనోహరాచారి శ్రీకాళహస్తి ఆర్డిఓ భాను ప్రకాష్ రెడ్డి సాదర స్వాగతం పలకగా వారు విశాఖ పట్టణానికి ప్రత్యేక విమానంలో బయల్దేరి వెళ్లారు.

Read More »

వక్ఫ్ ఆస్తుల సంరక్షణ కోసం చర్యలు

-ప్రతినెల జిల్లా కలెక్టర్ల అధ్యక్షతన సమీక్ష సమావేశాలు -ఆక్రమణల తొలగింపు కోసం కార్యాచరణ -వక్ఫ్ బోర్డు కార్యకలాపాలను సమీక్షించిన మైనారిటీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కోసం పటిష్టమైన కార్యాచరణ చర్యలు తీసుకున్నట్లు రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు. గురువారం వెలగపూడి సచివాలయంలోని మూడవ బ్లాక్ సమావేశ భవనంలో వక్ఫ్ బోర్డు కార్యకలాపాలను మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి సి. శ్రీధర్ తో కలిసి మంత్రి …

Read More »

గిరిజ‌న ప్రాంతాల్లో మ‌లేరియా హాట్ స్పాట్‌ల‌పై దృష్టి పెట్టండి

-ప్ర‌పంచ మ‌లేరియా దినోత్స‌వం సంద‌ర్భంగా పోస్ట‌ర్ల‌ను ఆవిష్క‌రించిన వైద్య‌,ఆరోగ్య శాఖ స్పెష‌ల్ సియ‌స్ ఎం.టి.కృష్ణ‌బాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గిరిజ‌న ప్రాంతాల్లో గుర్తించిన మ‌లేరియా హాట్ స్పాట్‌ల‌పై ప్ర‌త్యేకంగా దృష్టి సారించాల‌ని వైద్య‌,ఆరోగ్య మ‌రియు కుటుంబ సంక్షేమ శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎం.టి.కృష్ణ‌బాబు సూచించారు. ఈనెల 25న జ‌రుపుకునే ప్ర‌పంచ మ‌లేరియా దినోత్స‌వం సంద‌ర్భంగా రూపొందించిన పోస్ట‌ర్ల‌ను గురువారం నాడు వెల‌గ‌పూడి ఏపీ స‌చివాల‌యంలోని వైద్య‌,ఆరోగ్య శాఖ కాన్ఫ‌రెన్స్ హాల్లో ఆయ‌న ఆవిష్క‌రించారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ అల్లూరి సీతారామ‌రాజు, …

Read More »

అందరికీ ఆన్ లైన్ ఉచిత డీఎస్సీ కోచింగ్

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత -ఆన్ లైన్ ఉచిత డీస్సీ కోచింగ్ ప్రారంభించిన మంత్రి -ఆచార్య యాప్ తో అభ్యర్థులకు కోచింగ్ -24 గంటలూ యాప్ ఓపెన్ చేయొచ్చు… -యాప్ లో మెటీరియళ్లు, నిష్ణాతుల బోధనలు, పాత డీఎస్సీ క్వశ్చన్ పేపర్లు లభ్యం : మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : బీసీ స్టడీ సర్కిల్ ద్వారా బీసీ, ఈడబ్ల్యూఎస్, కాపు, ఎస్సీ, ఎస్టీ డీఎస్సీ అభ్యర్థులందరికీ ఆన్ లైన్ ద్వారా ఉచిత డీఎస్సీ కోచింగ్ అందివ్వనున్నట్లు రాష్ట్ర …

Read More »