గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ప్రస్తుత వేసవి దృష్ట్యా త్రాగునీటి సరఫరాలో ఇంజినీరింగ్ అధికారులు అధిక శ్రద్ధతో దృష్టి సారించాలని, వార్డ్ లవారీగా డిఈఈలు క్షేత్ర స్థాయిలో త్రాగునీటి సరఫరాని పర్యవేక్షణ చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదేశించారు. గురువారం కమిషనర్ మద్దిరాల కాలనీ, బసవతారకనగర్, ఆర్టీసి కాలనీ ప్రాంతాల్లో పర్యటించి, త్రాగునీటి సరఫరా, అభివృద్ధి, పారిశుధ్య పనులను తనిఖీ చేసి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, …
Read More »Daily Archives: April 24, 2025
ప్రభుత్వము సాంఘిక సంక్షేమం, ఎస్సీ బాలికలు, తడ బిసి బాలుర వసతి గృహాలను సందర్శించిన జిల్లా కలెక్టర్
-వసతి గృహoలోని మరమ్మతుల పనులను నాణ్యతతో చేపట్టాలి : జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్. డి.వి సత్రం, తడ, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్ధులకు చదువుతో పాటు మౌలిక సదుపాయాల కల్పన కూడా చాలా అవసరము అని అందుకు తగ్గట్టుగా ఎస్సీ, బీసీ వసతి గృహంలోని అవసరమైన మరమ్మత్తులకు సంబంధించిన పనులను నాణ్యతతో చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు గురువారం దొరవారి సత్రం మండలం, ఏకొల్లు గ్రామంలో లోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సాంఘిక సంక్షేమం ఎస్సీ బాలికలు, తడ బీసీ సంక్షేమ …
Read More »దొరవారి సత్రం మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చు ప్రజల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపి, మెరుగైన చికిత్స అందించాలని జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ వైద్యాధికారులకు సూచించారు. గురువారం దొరవారి సత్రం మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లోని ఓపి, ప్రసూతి, రక్త పరీక్షల ల్యాబోరేటరీ, మందుల నిల్వలు పలు విభాగాలను సూళ్లూరుపేట ఆర్ డి ఓ కిరణ్మయి తో కలిసి సందర్శించిన జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రాథమిక …
Read More »కిశోర వికాసం వర్క్ షాప్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ పరిధిలో కిశోర వికాసం వర్క్ షాప్ నిర్వహించడం జరిగిందని ఐసిడిఎస్ పిడి వసంత భాయ్ తెలిపారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్రస్థాయి జాయింట్ డైరెక్టర్ ఎం శిరీష గారు మాట్లాడుతూ.. కిషోర్ బాలికల సమగ్ర అభివృద్ధికి పటిష్టమైన చర్య తీసుకోవాలని తెలిపారు. అసిస్టెంట్ డైరెక్టర్ అయిన ఎస్ నాగ శైలజ మాట్లాడుతూ కిషోర్ బాలికలకు క్యాలెండర్ రూపొందించి ఈ కార్యక్రమం గ్రామస్థాయి వరకు అందరికీ తెలియజేసేలా పాయింట్ …
Read More »రైతుల రెవెన్యూ సమస్యల గురించి ఆరా తీసిన జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్
తడ, తడకండ్రిగ, నేటి పత్రిక ప్రజావార్త : క్షేత్ర పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టర్ తడ మండలంలోని తడకండ్రిగ మజరా బోడిలింగాలపాడు గ్రామాన్ని సూళ్లూరుపేట ఆర్డీఓ కిరణ్మయి తో కలిసి సందర్శించడం జరిగింది. సదరు గ్రామానికి చెందిన రెవెన్యూ సదస్సు గ్రీవెన్స్ లో అంద చేసిన త డ మండలంలోని తడ కండ్రిగ గ్రామపంచాయతీకి చెందిన చిలమత్తూరు నటరాజన్, సుందరం అన్నదమ్ములు చెందిన 13 సెంట్లు పొలానికి సంబంధించి పట్టాదారు పాస్ పుస్తకం కోసం రెవెన్యూ సదస్సులలో అర్జీ ఇవ్వగా రెవెన్యూ సదస్సులో వచ్చిన …
Read More »పన్నులు మరియు పన్నేతరములు అత్యధిక వసూళ్ళు సాధించినందునకు అవార్డు…
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లాలోని 774 గ్రామ పంచాయతీలలో 2024-2025 ఆర్ధిక సంవత్సరముకు గాను ఇంటి పన్నులు మరియు పన్నేతరములు వసూళ్ళకు సంబంధించి మొత్తము డిమాండు రూ.53.01 కోట్లుకు ఉండగా, అందులో రూ.44.21 కోట్లు అనగా 83 శాతము వసూళ్ళు కాబడి రాష్ట్రములోనే మూడవ స్ధానములో అత్యధిక వసూళ్ళు సాధించినందునకు గాను జిల్లా గ్రామ పంచాయతీ అధికారి, తిరుపతి జిల్లా వారికి జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవము ( ఏప్రిల్ 24,2025)న పురస్కరించుకోని మంగళగిరిలో జరిగిన కార్యక్రమములో ఉప ముఖ్యమంత్రి …
Read More »జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడి కి నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ
-జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడి కి నిరసనగా – ప్రపంచ శాంతి వర్ధిల్లాలి ఉగ్రవాదం నశించాలి అంటు ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వర ఆధ్వర్యంలో శాంతియుత కొవ్వొత్తుల ర్యాలీ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పాకిస్తాన్ అరాచక – వికృత శాష్టలకు వ్యతిరేకంగా గురువారం విజయవాడ సింగ్ నగర్ లోని సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద నుండి ప్రపంచ అంబేద్కర్ విగ్రహం వరకు శాంతియుత కొవ్వొత్తుల ర్యాలీ ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు …
Read More »పహల్గామ్ దాడులపై దేశం రక్త కన్నీరు పెడుతుంది
-దాడుల్లో మరణించిన అరకి సంఘీభావంగా కొవ్వొత్తుల ప్రదర్శన -జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశ భద్రత ప్రతి పౌరుడు పై ఉందని, పహల్గామ్ లో దయాధులు చేసిన దాడులపై భారత దేశంలోని ప్రతి ఒక్కరు రక్త కన్నీరు పెడుతున్నారని జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ పేర్కొన్నారు. గురువారం సాయంత్రం కాశ్మీర్ పహల్గామ్ లో ఉగ్రవాదులు జరిపిన దాడులలో మరణించిన వారికి సంతాపం తెలియజేస్తూ పడమట ఎన్టీఆర్ సర్కిల్ వద్ద తూర్పు తెలుగుదేశం …
Read More »అమరావతికి సింహద్వారంగా విజయవాడను తీర్చిదిద్దుతాం: ఎంపి కేశినేని శివనాథ్
-వైసీపీ హాయంలో విజయవాడ అభివృద్థికి ఒక్క రూపాయి కేటాయించలేదు -2014లో చేపట్టిన పనులన్ని ఇప్పుడు మళ్ళీ మొదటికొచ్చాయి -విజయవాడ అభివృద్ధికి నిధులు కొరత లేదు -9వ డివిజన్లో రూ.170 లక్షలతో వివిధ అభివృద్థి పనులకు శంకుస్థాపన చేసిన ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామమోహన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర రాజధాని అమరావతికి సింహద్వారంగా విజయవాడ నగరాన్ని తీర్చిదిద్దుతామని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ తెలిపారు. గురువారం ఉదయం తూర్పు నియోజకవర్గ పరిధిలోని …
Read More »టి.ఎన్.టి.యు.సి ఆధ్వర్యంలో మేడే వేడుకలు
-మేడే పోస్టర్ ఆవిష్కరించిన ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : టి.ఎన్.టి.యు.సి రాష్ట్ర అధ్యక్షుడు గొట్టుముక్కుల రఘురామరాజు ఆధ్వర్యంలో నిర్వహించబోయే మేడే వేడుకల పోస్టర్ ను ఎంపి కేశినేని శివనాథ్ ఆవిష్కరించారు. గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో గురువారం ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. మే1 తేదీ సాయంత్రం 4గంటలకు మొగల్రాజపురంలోని పిన్నమనేని పాలీక్లినిక్ రోడ్డులో గల సిద్దార్ధ హోటల్ మేనేజ్ మెంట్ కాలేజీ గ్రౌండ్స్ లో మేడే వేడుకలు నిర్వహిస్తున్నట్లు …
Read More »
Prajavartha Online Telugu News