అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర రాజధాని అమరావతిలో సీఎం చంద్రబాబు నూతన ఇంటి నిర్మాణానికి నేడు భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమంలో చంద్రబాబుతో పాటు నారా భువనేశ్వరి, మంత్రి నారా లోకేశ్, బ్రాహ్మణి, దేవాన్ష్ పాల్గొన్నారు. ఈ శంకుస్థాపన కార్యక్రమం పై లోకేశ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. “ఇవాళ నాకు, నా కుటుంబానికి ఎంతో భావోద్వేగభరితమైన రోజుగా నిలిచిపోతుంది. కోట్లాది మంది ప్రజల కలల ప్రతిరూపం రాజధాని అమరావతిలో మా కొత్త ఇంటి నిర్మాణానికి మా నాన్న చంద్రబాబు …
Read More »Daily Archives: April 9, 2025
తెలుగు వెలుగు జర్మనీ – ఉగాది ఉత్సవాలు 2025, ఫ్రాంక్ఫర్ట్
ఫ్రాంక్ఫర్ట్, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు వెలుగు జర్మనీ సంఘం ఆధ్వర్యంలో ఉగాది, తెలుగు నూతన సంవత్సరం వేడుకలు ఏప్రిల్ 6న ఫ్రాంక్ఫర్ట్ నగరంలో అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి. ఫ్రాంక్ఫర్ట్ మరియు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తెలుగు కుటుంబాలు పాల్గొని, సంగీతం, నృత్యం, సంప్రదాయ ప్రదర్శనలతో ఉత్సవాన్ని ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా సంఘం సంస్థాపకుడు మరియు మాజీ చైర్మన్ Late సాయిరెడ్డి ని హృదయపూర్వకంగా స్మరించారు. ఆయన కలలు, ఆశయాలు ఇప్పటికీ తెలుగు వెలుగు సభ్యుల నడకదారిలో వెలుగులా …
Read More »రాష్ట్ర సొంత ఆదాయ వనరులు పెరిగితేనే అసలైన వృద్ధి
-పన్ను ఎగవేతలకు ఏఐతో చెక్ పెట్టండి -ఆదాయార్జన శాఖల సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో సంక్షేమం-అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేలా సొంతంగా ఆదాయం పెంచుకునేలా, పన్నుల వసూళ్లు పెరిగేలా ఆదాయార్జన శాఖలన్నీ పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. మరిన్ని ఆదాయ మార్గాలను వెతకడంతో పాటు, ఎక్కడ ఆదాయం తక్కువుగా నమోదవుతుందో దానికి గల కారణాలను వెతికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. పన్నుల చెల్లింపుల దగ్గర నుంచి రశీదులు, నోటీసులు జారీ ప్రక్రియ అంతా ఆన్లైన్లో జరగాలని …
Read More »అతిథ్య రంగంలో పెట్టుబడులకు ఏపీ సరైన వేదిక
-ముంబయిలో జరుగుతున్న దక్షిణాసియా 20వ హోటల్ ఇన్వెస్ట్ మెంట్ కాన్ఫరెన్స్ వర్క్ షాప్ లో జాతీయ,అంతార్జాతీయ హెటల్స్, ట్రావెల్స్ ప్రతినిధులతో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి -తొలి రోజు దాదాపు 20కి పైగా ప్రముఖ సంస్థలతో భేటీలు..ఏపీకి రమ్మని ఆహ్వానాలు -ఇన్వెస్టర్లకు పూర్తి భరోసా కల్పిస్తామని హామీ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆతిథ్య రంగంలో పెట్టుబడులే లక్ష్యంగా ముంబయి పర్యటనకు వెళ్లిన మంత్రి కందుల దుర్గేష్ బృందం బుధవారం దాదాపు 20కి పైగా ప్రఖ్యాత హోటల్స్, ట్రావెల్స్ సంస్థల …
Read More »నవజాత శిశువులపై ప్రత్యేక దృష్టి సారించండి:ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నవజాత శిశువుల అనారోగ్య పరిస్థితులపై వైద్యులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సూచించింది,బుధవారం నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిని కమిషన్ చైర్ పర్సన్ కేసలి అప్పారావు,సభ్యులు గొండు సీతారాం,కుమారి ఆదిలక్ష్మి త్రిపర్ణ, జంగం రాజేంద్ర ప్రసాద్ లు సందర్శించారు,ఆసుపత్రిలో గత 3 ఏళ్ళు నుండి నేటి వరకు నమోదైన నవజాత శిశువులు వివరాలు,వారు పొందిన వైద్య విధానాల గురించి అడిగి తెలుసుకున్నారు,నవ జాత శిశువుల తల్లిదండ్రులతో మాట్లాడారు,అనంతరం కమిషన్ చైర్ …
Read More »జిల్లాలో నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు చేపట్టాలి
-ధర్మవరం మున్సిపాలిటీ పరిధిలో స్మశానవాటికని అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు చేపట్టాలి -ధర్మవరం డివిజన్ నందు అర్హులందరికీ ఇంటి గృహ నిర్మాణాలకు అందజేయడానికి చర్యలు చేపట్టాలి -ధర్మవరం నియోజకవర్గ నందు పలు చెరువులు అభివృద్ధి చేయడానికి ఎంత నిధులు అవసరమో నివేదికల సిద్ధం చేయాలి -రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ధర్మవరం, నేటి పత్రిక ప్రజావార్త : మైనర్ ఇరిగేషన్ శాఖ ద్వారా ధర్మవరం నియోజకవర్గం నందు చెరువుల అభివృద్ధి చేయడానికి ఎంత మేరకు నిధులు అవసరమో నివేదికలు సిద్ధం …
Read More »వైఎస్సార్ పాదయాత్ర ఒక సంచలనం.. మరపురాని చరిత్ర
-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశ రాజకీయాల్లోనే వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన పాదయాత్ర ఒక సంచలనంగా మరపురాని చరిత్రను సృష్టించిందని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఆ మహానేత చేపట్టిన పాదయాత్ర 23 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా బుధవారం ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనంలో ఆ మహనీయుని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఐక్య ఆంధ్రప్రదేశ్ రాజకీయాల చరిత్రలోనే ఈరోజు ఒక ముఖ్యమైన …
Read More »కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తో ఐఐటి డైరెక్టర్ ప్రొ.సత్యనారాయణ చర్చ…
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి వినూత్న ఆలోచన మేరకు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటుతో ఐదు SPOC (సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్) హబ్ ల ఏర్పాటుతో, తద్వారా కొత్త టెక్నాలజీ ఆవిష్కరణలకు ముందుకు వచ్చే విద్యార్థులకు అన్ని విధాలా సపోర్ట్ అందించి నూతన ఆవిష్కరణలకు దోహద పడేలా ఈ కార్యక్రమం ఉపయోగకరంగా ఉంటుందని, ఆదానీ, అమర్ రాజ, నవయుగ పరిశ్రమల సహకారంతో ఐఐటి తిరుపతి సరికొత్త టెక్నాలజీ ఆవిష్కరణల ఇన్నోవేషన్ ల కొరకు సరి కొత్త ఐడియా లతో …
Read More »వాట్సాప్ ద్వారా ధాన్యం విక్రయం ఎలా?
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రైతులు ముందుగా తమ ఫోన్ లో 73373 59375 ఈ నెంబర్ సేవ్ చేసుకోండి. అనంతరం 73373 59375 కు వాట్సాప్ లో Hi అని మెసేజ్ పెట్టండి. “ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థకు స్వాగతం. ధాన్యం అమ్మడానికి షెడ్యూల్ చేసుకోండి” అనే మెసేజ్ కనిపిస్తుంది. ఇందులో షెడ్యూల్ పై క్లిక్ చేయండి. ‘దయచేసి మీ ఆధార్ సంఖ్యను నమోదు చేయండి’ అనే మెసేజ్ వస్తుంది. రైతు తన ఆధార్ నెంబర్ ను టైప్ చేయాలి. …
Read More »సగటు వేతనం రూ. 307 వచ్చేలా చూడాలి
– 2025-26లో 80 లక్షల ఉపాధి హామీ పనిదినాలు లక్ష్యం – మండలాల వారీగా లక్ష్యాల సాధనకు అధికారులు కృషిచేయాలి – పథకం లక్ష్యం పూర్తిస్థాయిలో నెరవేరేలా పనిచేయాలి – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ గ్రామీణ ఉపాధి హమీ పథకం ద్వారా జిల్లాలోని అన్ని మండలాల్లో, గ్రామాల్లో వేతనదారులకు పని కల్పించడంలోనూ, సగటు దినసరి వేతనం రూ. 307 వచ్చేలా చూడటంలోనూ నిర్దేశించిన లక్ష్యాలను తప్పనిసరిగా చేరుకోవాలని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఆదేశించారు. బుధవారం …
Read More »
Prajavartha Online Telugu News