-నేరుగా ఇబ్బందులు తెలుసుకుందామనే మీవద్దకొచ్చా -ఫిషింగ్ హార్బర్ పూర్తి, ఐస్ ఫ్యాక్టరీ ఏర్పాటుతో పాటు ఇతర సదుపాయాల కల్పన -బుడగట్లపాలెం మత్స్యాకారులతో ముఖాముఖిలో సీఎం చంద్రబాబు నాయుడు ఎచ్చెర్ల, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎచ్చెర్ల నియోజకవర్గం, బుడగట్లపాలెంలో మత్య్సకారులతో ముఖాముఖి అయ్యారు. మొదట పోలేష్, రామలక్ష్మీ దంపతులతో మాట్లాడారు. పోలేష్ మాట్లాడుతూ…. గ్రామంలో 600 కుటుంబాలు వేటపై ఆధారపడి జీవిస్తున్నాయని, సముద్రంలో అలల ఉధృతి సమయంలో బోట్లు తిరగబడి ప్రమాదాలకు గురవుతున్నామని సీఎంకు వివరించారు. ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు …
Read More »Daily Archives: April 26, 2025
కూటమి ప్రభుత్వం రాకతో మత్స్యకారుల దశ మారింది
-ఎన్నికల్లో హామీ మేరకు వేట నిషేధ సమయంలో రూ. 20,000 సాయం విడుదల -1,29,178 మత్స్యకార కుటుంబాలకు రూ.259 కోట్ల లబ్ధి -గత పాలకుల్లా నేనూ బటన్ నొక్కొచ్చు…కానీ, మిమ్మల్ని కలిస్తేనే మీ సమస్యలు తెలుస్తాయి… -ఎచ్చెర్లలో స్కిల్ డెవలెప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తాం -సీఎం నారా చంద్రబాబు నాయుడు -ఎచ్చెర్ల నియోజకవర్గం బుడగట్లపాలెంలో మత్స్యకారుల సేవలో పథకం ప్రారంభం ఎచ్చెర్ల-బుడగట్లపాలెం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాకతో మత్స్యకారుల దశ మారిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. …
Read More »షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ కు భూకేటాయింపులపై సమగ్ర విచారణ చేయండి
-సత్వరమే నివేదిక ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశం -తిరుపతిలోని దివ్యరామం క్షేత్రంలో చెట్లు నరికేయడంపై విచారణకు ఆదేశం -శేషాచలంలో ఫెన్సింగ్ ధ్వంసంపైనా నివేదిక కోరిన పవన్ కళ్యాణ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీకి చెందిన భూములు శేషాచలం వైల్డ్ లైఫ్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోకి వస్తాయని వార్తా పత్రికల్లో వచ్చిన కథనాలపై తక్షణం నివేదిక ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఈ మేరకు పీసీసీఎఫ్ కు …
Read More »పవన్ కళ్యాణ్ తో తమిళనాడు రాజకీయ నాయకుడు కె.ఎస్. రాధాకృష్ణన్ భేటీ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ని తమిళనాడుకు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు, రచయిత, పర్యావరణ పోరాట నాయకుడు కె.ఎస్.రాధాకృష్ణన్ మర్యాదపూర్వకంగా శుక్రవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వర్తమాన తమిళనాడు రాజకీయాలు, భాష సంస్కృతి, పర్యావరణ పరిరక్షణ సంబంధిత అంశాలు చర్చకు వచ్చాయి. పర్యావరణపరమైన విషయాల్లో, రైతాంగ పోరాటం, కన్నగి ఆలయం విషయమై కేరళ ప్రభుత్వంతో సాగిన న్యాయ పోరాటంలో తన పాత్రను రాధాకృష్ణన్ తెలియచేశారు. పశ్చిమ కనుమలలో పర్యావరణ పరిరక్షణకి …
Read More »ప్రభుత్వ పాలసీలతో పైకొచ్చిన వారు పేదలకు చేయూతనివ్వాలి
-సీఎం చంద్రబాబు నాయుడు ఎచ్చెర్ల, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ పాలసీలతో ఆర్థికంగా పైకొచ్చిన వారు సమాజంలోని పేదలకు చేయూతనిచ్చి అన్ని విధాలా వారిని అభివృద్ధి చేసేలా చొరవ తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గం, బుడగట్లపాలెంలో మత్స్యకారుల సేవలో పథకాన్ని శనివారం ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం ప్రజావేదిక సభలో జీరో పావర్టీ-పీ4 కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ‘రాష్ట్రంలో పేదరికాన్ని సమూలంగా నిర్మూలించాలి. పేదలకు ప్రభుత్వ పథకాలు అందివ్వడమే కాకుండా మార్గదర్శుల ద్వారా సాయం అందించి అన్ని …
Read More »స్వర్ణాంధ్ర సాధనలో విశాఖపట్టణమే గేమ్ ఛేంజర్
-పీ-4 విధానం ద్వారా ఆర్థిక అసమానతలకు శాశ్వత విముక్తి -హెల్దీ, వెల్దీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ సాధనే నా అభిమతం, ఆకాంక్ష -వికసిత్ భారత్ విధానాలను తు.చ. పాటిస్తే 2047 నాటికి ప్రపంచంలోనే తెలుగు వారు నెం.1గా ఉంటారు -విశాఖలోని ఆంధ్రా మెడికల్ కళాశాల సెంటినరీ భవన ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు -ఎయిమ్స్ కు దీటుగా సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్స్ గా విశాఖ కేజీహెచ్ ను తీర్చిదిద్దుతామని హామీ -విజ్ఞానానికి సాంకేతిక తోడైతే వైద్య రంగంలో మరిన్ని విప్లవాలు సృష్టించవచ్చని ఉద్ఘాటన విశాఖపట్టణం, నేటి …
Read More »అణగారిన వర్గాల ఆశా కిరణం డాక్టర్ బి ఆర్ అంబేద్కర్
-భావితరాలకు ఆదర్శప్రాయుడు డా.బిఆర్.అంబేద్కర్ -అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి భూమి పూజ చేసిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మడకశిర, నేటి పత్రిక ప్రజావార్త : అణగారిన వర్గాల ఆశా కిరణం డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ అని అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం మడకశిర పట్టణంలో రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, మడకశిర ఎమ్మెల్యే రాజు మరియు …
Read More »సంక్షేమం… అభివృద్ధి కూటమి ప్రభుత్వ ధ్యేయం
-కూటమి ప్రభుత్వం సమష్టిగా పని చేస్తుంది.. ప్రజలకు ఉపయోగపడుతుంది -అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లడమే ప్రభుత్వ లక్ష్యం -మడకశిర ఆర్టీసీ డిపోను మోడల్ డిపోగా తీర్చిదిద్దడం -రాష్ట్రంలో రాబోయే ఒకటిన్నర సంవత్సర కాలంలో 2 వేల ఎలక్ట్రికల్ బస్సులు రోడ్లపై తిరగడానికి చర్యలు చేపడుతున్నాము. -రాష్ట్ర రోడ్డు మరియు రవాణా, క్రీడా శాఖ మంత్రివర్యులు రాంప్రసాద్ రెడ్డి మడకశిర, నేటి పత్రిక ప్రజావార్త : అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లడమే ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర రోడ్డు మరియు రవాణా, క్రీడా …
Read More »మత్స్యకార సేవలో… అనే థీమ్ తోమత్స్యకార సముద్ర చేపల వేట నిషేధ భృతి పంపిణీ
-మత్స్యకార సముద్ర చేపల వేట నిషేధ భృతి పంపిణీ కార్యక్రమంలో సూళ్లూరుపేట ఎంఎల్ఏ నెలవల విజయ శ్రీ తో కలిసి పాల్గొన్న జిల్లా కలెక్టర్ -జిల్లాలోని చిల్లకూరు, కోట, వాకాడు, సూళ్లూరుపేట, తడ మండలంలోని 3947 మంది మత్స్యకారుల లబ్ధిదారులకు గాను ఏడు కోట్ల 89 లక్షల 40 వేల రూపాయలను లబ్ధిదారుల ఖాతాలలో జమ : డా. ఎస్ వెంకటేశ్వర్ -మత్స్యకారుల సంక్షేమం దిశగా.. రాష్ట్ర ప్రభుత్వం : సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : మత్స్యకారుల …
Read More »జిల్లాలో ఎక్కడ నీటి ఎద్దడి లేకుండా చూడాలి
-పబ్లిక్ ప్రదేశాలలో చలివేంద్రాలు ఏర్పాట్లు ఉండాలి జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో నీటి ఎద్దడి లేకుండా చూడాలని, సమస్య ఉన్న చోట నీటి ట్యాంకర్లను అందుబాటులో ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం స్థానిక కలెక్టరేట్ లోని సమావేశ మందిరం నందు త్రాగునీరు, సాలిడ్ వేస్ట్ లిక్విడ్ మేనేజ్మెంట్ పై మున్సిపల్ కమిషనర్ల తో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఉష్ణోగ్రతలు తీవ్రతగా ఉన్నాయని, ఎక్కడ కూడా …
Read More »
Prajavartha Online Telugu News