-సమన్యాయం సుపరిపాలతో స్వర్ణాంధ్ర సాకారానికి బాటలు వేస్తున్న కూటమి ప్రభుత్వం -ఎమ్మెల్యే బొండా ఉమ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సెంట్రల్ నియోజకవర్గంలోని 21 డివిజన్ లలో ఆదివారం శ్రీ రామనవమి సందర్బంగా సీతారాముల కల్యాణ మహోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా స్వామివారికి ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు వేద పండితుల ఆశీర్వచనాలుతో శ్రీ సీతరాముల వారిని దర్శించుకొని, పూలు, పళ్ళు, పట్టు వస్త్రాలు సమర్పించి అనంతరం శ్రీ సీతరాముల కళ్యాణ మహోత్సవాలలో పాల్గొని …
Read More »Daily Archives: April 6, 2025
శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవానికి హాజరైన కోగంటి సత్యనారాయణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణలంక రాణి గారి తోట లో విచ్చేసి యున్న శ్రీ కోదండ రామాలయంలో జరిగిన శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవానికి హాజరైన పారిశ్రామికవేత్త కోగంటి సత్యనారాయణ రాణి గారి తోట శ్రీ కోదండ రామాలయానికి కోగంటి సత్యం కుటుంబానికి ఎంతో అనుబంధం. శ్రీ కోదండ రామ ఆలయ నిర్మాణం జరిగినప్పుడు ఈ దేవాలయానికి భారీ విరాళం అందించిన వారిలో కోగంటి సత్యం కుటుంబం అగ్రస్థానం. అందుకే దేవాలయం అభివృద్ధి కార్యక్రమాలలో ఎప్పుడు కోగంటి సత్యనారాయణ సహాయ సహకారాలు …
Read More »శ్రీ రామనవమి వేడుకల్లో పాల్గొన్న పోతిన వెంకట మహేష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీరామ నవమి సందర్భంగా పశ్చిమ నియోజకవర్గంలో ఏర్పాటుచేసిన పలు కార్యక్రమాల్లో వైఎస్ఆర్సిపి నాయకులు పోతిన వెంకట మహేష్ పాల్గొన్నారు. శ్రీ నగరాల సీతారామ స్వామి వార్ల కళ్యాణ మహోత్సవ కార్యక్రమం కొత్తపేట కోమల విలాస్ సెంటర్ వద్ద కమిటీ వారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించిన కార్యక్రమంలో పోతిన వెంకట మహేష్ పాల్గొన్నారు. సీతారాముల కళ్యాణ మహోత్సవం తలంబ్రాలు జరిపే కార్యక్రమం పొట్నూరు వెంకట కనక సింహాచలం ప్రసన్న తేజ దంపతులు నిర్వహించి, ఆహ్వానించిన దంపతులకు ముఖ్యంగా …
Read More »AP Anganwadis’ Earn National Praise for Clean Cooking Drive
– Andhra Pradesh (AP) secured the No.1 position among 12 major Indian states in energy efficiency through the adoption of modern induction cooktops. -AP’s partnership with EESL marks a major milestone in eliminating the risks of fire accidents and burns. -The AP model of induction cooking is now seen as a National role model. -It’s high time for other states …
Read More »Prime Minister NarendraModi lays foundation stone, inaugurates development works worth over Rs. 8,300 crore in Rameswaram, Tamil Nadu
-I feel blessed that I could pray at the Ramanathaswamy Temple today: PM -The new Pamban Bridge to Rameswaram brings technology and tradition together: PM -Today, mega projects are progressing rapidly across the country: PM -India’s growth will be significantly driven by our Blue Economy and the world can see Tamil Nadu’s strength in this domain: PM -Our government is …
Read More »కన్నుల పండువగా సీతారాముల కల్యాణ మహోత్సవం
-పట్టువస్త్రాలను సమర్పించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ -స్వామివారిని దర్శించుకొని పూజలు చేసిన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి నెల్లిమర్ల, (విజయనగరం), నేటి పత్రిక ప్రజావార్త : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని శ్రీరామస్వామి వారి దేవస్థానంలో ఆదర్శ దంపతులు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. వందలాదిమంది భక్తులు జేజేలు పలుకుతుండగా శ్రీరామచంద్రుడు సీతమ్మవారి మెడలో మాంగల్య ధారణ చేశారు. ముత్యాల తలంబ్రాలు పోశారు. ఈ అపూర్వ దృశ్యాలను చూసి భక్తులు పరవశించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్నారై వ్యవహారాల శాఖా …
Read More »సీతారాముల కళ్యాణం నిర్వహించిన పోలీస్ కమీషనర్ దంపతులు
-శ్రీరామనవమి సందర్భంగా సాయుధ రిజర్వ్ పోలీస్ రామాలయంలో సీతారాముల కళ్యాణం నిర్వహించిన పోలీస్ కమీషనర్ దంపతులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ రోజు ఎన్.టి.ఆర్.జిల్లా విజయవాడ బందర్ రోడ్ నందు పోలీస్ క్వార్టర్స్ లో ఉన్న సాయుధ రిజర్వ్ పోలీస్ రామాలయంనకు సంప్రదాయం ప్రకారం ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ కమీషనర్ ఎస్. వి. రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. సతీసమేతంగా విచ్చేయగా ఆలయ కమిటీ సభ్యులు స్వాగతం పలికినారు. అనంతరం పోలీస్ కమీషనర్ దంపతులు వేద మంత్రాల నడుమ …
Read More »సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక
-జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్ ఎస్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లా కలెక్టరేట్ నందు, డివిజనల్, మండల కేంద్రాలలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ఉదయం 9 గంటల నుండి ప్రారంభించి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహణ ఉంటుందని ప్రజలు సద్వినియోగం చేసుకోగలరని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలో అందరు జిల్లా అధికారులు కలెక్టరేట్ నందలి పీజీఆర్ఎస్ కార్యక్రమానికి, అలాగే డివిజన్, మండల కేంద్రాల్లో పీజీఆర్ఎస్ కు …
Read More »ప్రధాన మంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ శక్తికాంత్ దాస్ కి సాదర వీడ్కోలు
రేణిగుంట, నేటి పత్రిక ప్రజావార్త : రెండు రోజుల తిరుపతి జిల్లా పర్యటన ముగించుకుని ఆదివారం ఉదయం తిరుగుపయనమైన భారత ప్రధాన మంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ శక్తికాంత్ దాస్ కి రేణిగుంట విమానాశ్రయం నందు సాదర వీడ్కోలు పలికిన తిరుపతి జిల్లా కలెక్టర్ డా.వెంకటేశ్వర్ ఎస్, జాయింట్ కలెక్టర్ శుభమ్ బన్సల్. ఈ సందర్భంగా భారత ప్రధాన మంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ శక్తికాంత దాస్ గారికి జిల్లా కలెక్టర్ గారు ఎంతో ప్రసిద్ధి గాంచిన ఏర్పేడు మండలం మాధవమాల ఉడ్ కార్వింగ్ ఆర్టిజాన్ క్లస్టర్ …
Read More »శ్రీవారిని దర్శించుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా
తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : మొదటిసారిగా తిరుమలకు విచ్చేసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ఆదివారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. జస్టిస్ సంజీవ్ ఖన్నాకు ఆలయ మహాద్వారం వద్ద టీటీడీ ఈవో జె.శ్యామల రావు, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అర్చకులు మేళతాళాల మధ్య వేద మంత్రాలు నడుమ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సంప్రదాయబద్ధంగా ఇష్థికఫాల్ స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం తరువాత భారత ప్రధాన న్యాయమూర్తి ని అర్చకులు శేష …
Read More »
Prajavartha Online Telugu News