Breaking News

Daily Archives: April 14, 2025

ప్రజలు, కార్యకర్తల ఆమోదంతోనే సీట్లు, పదవులు

-నాయకులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి -పథకాల అమల్లో వివక్ష ఉండకూడదు… అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు -తప్పుచేసిన వారిని తప్పకుండా శిక్షిస్తాం… కార్యకర్తలెవరూ తొందరపడవద్దు -తాడికొండ నియోజకవర్గ కార్యకర్తల సమీక్షా సమావేశంలో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు తాడికొండ/పొన్నెకల్లు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలు, కార్యకర్తల ఆమోదం ఉంటేనే ఏ నాయకుడికైనా సీట్లు, పదవులు ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా, తాడికొండ నియోజకవర్గం, పొన్నెకల్లు గ్రామంలో నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించి, …

Read More »

Energy Labels under Watch: BEE Cracks Down on Fake Star Ratings

– Enforcement Ecosystem: Roles & Responsibilities – S&L Programme – Intensify Market Surveillance… – More Stars – More Energy Savings – Expedite Promotion of Star rated appliances … to benefit Consumers. – BEE Urged SDAs of all States. Vijayawada, Neti Patrika Prajavartha : The Bureau of Energy Efficiency (BEE), under the Ministry of Power, Government of India, is ramping up …

Read More »

పీ4 గురించి తెలియని వాళ్లే ఏదో మాట్లాడుతున్నారు

-మీ జీవితంలో ఒక్క కుటుంబాన్నైనా బాగు చేశారా? -ఆర్థిక అసమానతలు లేకుండా చేయడం నా జీవితాశయం -తిరుమలలో గోవులు చనిపోయాయని అబద్ధాలు వల్లిస్తున్నారు -దేవుళ్లపై దాడులు చేసిన వారికి ఇంత భక్తి ఎక్కడి నుంచి వచ్చింది.? -కుట్రలను ప్రజలకు తెలిసేలా చేయకుంటే సమాజానికే నష్టం -‘మార్గదర్శి-బంగారు కుటుంబం’ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు -పేదలను ఆదుకునేందుకు వచ్చిన మార్గదర్శులకు సీఎం సన్మానం తాడికొండ, నేటి పత్రిక ప్రజావార్త : ‘మార్గదర్శి-బంగారు కుటుంబం’ కార్యక్రమం గురించి తెలియని కొంతమంది మాత్రమే ఏదేదో మాట్లాడుతున్నారని, ఇలా మాట్లాడేవారు …

Read More »

అంబేద్కర్ విదేశీ విద్యానిధి మళ్లీ ప్రారంభిస్తాం

-ఎస్సీ పిల్లలకు అత్యున్నతమైన విద్య అందించడమే లక్ష్యం -మరిన్ని రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటుకు సిద్ధం -గత ప్రభుత్వం అమరావతిని నాశనం చేస్తే… మేము నిర్మిస్తున్నాం.. -దళితుల కోసం యుద్ధం చేసిన యోధుడు అంబేద్కర్ -అంబేద్కర్ స్ఫూర్తితో దళితుల అభ్యున్నతికి టీడీపీ కట్టుబడి ఉంది -అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు -తాడికొండ నియోజకవర్గం పొన్నెకల్లులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన -ప్రభుత్వ సాయంతో నాడు విదేశాల్లో చదివి, నేడు ఉద్యోగం చేస్తున్న వారితో వర్చువల్‌గా మాట్లాడిన సీఎం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : …

Read More »

అంబేద్కర్ విగ్రహ స్లాబ్ నిర్మాణం కోసం మంత్రి రామానాయుడు శ్రమదానం

-అంబేద్కర్, జగజ్జీవన్ రామ్ విగ్రహాలన్నిటికీ దశల వారీగా నిర్మాణాలు -అంబేద్కర్ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చా -చింతపర్రు అరుంధతి పేటలో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో-మంత్రి రామానాయుడు పాలకొల్లు, నేటి పత్రిక ప్రజావార్త : అంబేద్కర్ స్ఫూర్తితో చింతపర్రు అరుంధతి పేటలో అంబేద్కర్ విగ్రహ స్లాబ్ నిర్మాణ పనుల్లో మంత్రి రామానాయుడు శ్రమదానం చేశారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సోమవారం విగ్రహ స్లాబ్ నిర్మాణ పనుల్లో ఆయన స్వయంగా పాల్గొన్నారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. స్లాబ్ …

Read More »

దేశ గతిని మార్చిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దేశ గతిని మార్చిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత కొనియాడారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి తాడేపల్లిలో తన క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆమె ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి, హక్కుల సాధనకు చేసిన కృషి …

Read More »

ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్

-దేశానికి రాజ్యాంగం అందించిన మహానీయుడు… -రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్న బీజేపీ పాలకులు -వక్ఫ్ సవరణ బిల్లుతో రాజ్యాంగంపై ప్రత్యక్ష దాడి -దేశంలో ప్రజాతంత్రవాదులు ఐక్యమై పోరాడాలి.. -అంబేద్కర్ కు ఘనంగా నివాళులర్పించిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అట్టడుగు వర్గంలో జన్మించి, పేదరికాన్ని అనుభవించి పేరెన్నిక గల ప్రపంచ మేధావిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును పొందారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తెలిపారు. సోమవారం సీపీఐ నగర సమితి ఆధ్వర్యంలో …

Read More »

స్ఫూర్తిదాయకం అంబేద్కర్ జీవితం

-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహోన్నతమైన రాజ్యాంగాన్ని రచించి దేశ ప్రజలకు దశ దిశ నిర్దేశించిన బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ చిరస్మణీయులని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనంలో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డితో కలిసి ఆ మహనీయుని చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ …

Read More »

అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం

-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నవభారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా.బి.ఆర్. అంబేద్కర్ యావత్ ప్రపంచానికే ఆదర్శనీయులని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని గిరిపురం నందు ఆ మహనీయుని విగ్రహానికి స్థానిక కార్పొరేటర్ కుక్కల అనితతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ దేశానికి అందించిన సేవలను స్మరించుకున్నారు. నవభారత …

Read More »

ఆంధ్రా సరిహద్దుల్లో అక్రమ మద్యం దందాపై నిరంతర దాడులు

-ఒడిశా, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక సరిహద్దుల్లో పెద్ద ఎత్తున నాటు సారా తయారీ కేంద్రాల నిర్మూలన అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సరిహద్దు ప్రాంతాల్లో పెరుగుతున్న అక్రమ మద్యం ఉత్పత్తి, రవాణా అణిచివేతకు ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ భారీ స్థాయిలో ఆపరేషన్ నిర్వహిస్తోంది. నవోదయం 2.0 కార్యాచరణలో భాగంగా రాష్ట్రంలోని ఒడిశా, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక సరిహద్దులలోని కీలక ప్రాంతాల్లో విస్తృతంగా దాడులు నిర్వహించబడ్డాయి. ఈ దాడుల ద్వారా అనేక మద్యం ఉత్పత్తి కేంద్రాలు ధ్వంసమయ్యాయి, వందలాది లీటర్ల బెల్లం ఊట, నాటు …

Read More »