-రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రుల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేలా పటిష్ఠపరుస్తున్నాం -రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కర్నూలు, నేటి పత్రిక ప్రజావార్త : అధునాతనమైన వసతులతో కర్నూలు స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అందుబాటులోకి తెచ్చామని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. శనివారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లో ఏర్పాటు చేసిన లీనియర్ ఆక్సిలరేటర్, సి.టి.సిములేటర్ యంత్రాలు, ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్, …
Read More »Daily Archives: April 19, 2025
ఎలక్ట్రానిక్ వ్యర్ధాలతో పిల్లలు, గర్భిణీలకు ప్రమాదం
-వాటిని శాస్త్రీయంగా రీసైక్లింగ్ చేయడం ముఖ్యం -స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో జోనల్ ప్రత్యేక అధికారి బి.రాజశేఖర్ -నగరంలో ఇ-వ్యర్ధాలపై ర్యాలీ, ప్రతిజ్ఞ విజయనగరం, నేటి పత్రిక ప్రజావార్త : ఇళ్లు, కార్యాలయాలు, వాణిజ్య, వ్యాపార సంస్థల్లో పాడైన ఎలక్ట్రానిక్ పరికరాలు, వస్తువులను శాస్త్రీయ పద్ధతుల్లో తొలగించడం ఎంతో ముఖ్యమని ఉత్తరాంధ్ర జిల్లాల ప్రత్యేక అధికారి, రాష్ట్ర వ్యవసాయ, ఉద్యానశాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ అన్నారు. ఈ వ్యర్ధాలను సరైన రీతిలో తొలగించకపోతే వాటి నుంచి వెలువడే రసాయనాలు పిల్లలు, గర్భిణీలకు ఎంతో …
Read More »హజ్ -2025 ఏర్పాట్లపై తెలుగు రాష్ట్రాల సమన్వయ సమావేశం
-ఏపీ మైనారిటీ మంత్రి ఎన్ఎండి ఫరూక్, తెలంగాణ సలహాదారుడు షబ్బీర్ అలీ సమీక్ష -తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ ప్రతినిధులు హాజరు -హజ్ యాత్ర విజయవంతం కోసం ప్రత్యేక ఏర్పాట్లు -ప్రభుత్వ ఏర్పాట్లను సద్వినియోగం చేసుకోవాలి -రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పిలుపు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : హజ్-2025 యాత్రకు సంబంధించిన ఏర్పాట్లపై రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల సమన్వయ కమిటీ సమావేశం శనివారం హైదరాబాదులో జరిగింది. తెలంగాణ సచివాలయంలో ఏపీ న్యాయ, మైనారిటీ …
Read More »పాలు, మాంసం, గ్రుడ్లను ఉడికించి ఆహారంగా తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోగలరు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇటీవల మన రాష్ట్రములో అకస్మాతుగా అధిక సంఖ్యలో కోళ్ళ మరణాలకు సంబంధించిన నమూనాలను సేకరించి భోపాల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ అనిమల్ డిసీజెస్ (జాతీయ అత్యున్నత భద్రతా జంతు వ్యాధుల సంస్థ -NIHSAD)కు ఫలితాల కొరకు పంపించడం జరిగింది. ఆఫలితాలలో బర్డ్ ఫ్లూ వైరస్ ఉన్నట్లు నిర్ధారణ కావడంతో, తదితర ప్రాంతాలలో రెడ్ జోన్లుగా ప్రకటించి వ్యాధి నియంత్రణా చర్యలు చేపట్టడం జరిగింది. తదుపరి ఆ పరిసర ప్రాంతాలతోపాటు పల్నాడు జిల్లాలో కూడా కోళ్ళ …
Read More »మాజీ సైనికులకు, మాజీ సైనికుల వితంతువులకు అవగాహన సదస్సు
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్.టి.ఆర్. మరియు కృష్ణా జిల్లాలలో మద్రాసు రెజిమెంట్ కు చెందిన మాజీ సైనికులకు మరియు మాజీ సైనికుల వితంతువులకు తెలియజేయునది ఏమనగా, Madras Regimental Centre వారి రికార్డు కు సంబందించిన మాజీ సైనికులకు మరియు మాజీ సైనికుల వితంతువుల సమస్యలును తెలుసుకొనుటకు జిల్లా సైనిక సంక్షేమ అధికారి వారి కార్యాలయం, కృష్ణా జిల్లా @ విజయవాడ నందు తేదీ: 22 ఏప్రిల్ 2025 న అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తున్నారు. కావున, ఎన్.టి.ఆర్. మరియు కృష్ణా …
Read More »ప్రధానమంత్రి పర్యటనకు ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : వచ్చే మే నెల 2 వ తేదీన భారత ప్రధానమంత్రి పర్యటనకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం గన్నవరం విమానాశ్రయంలోని సమావేశ గదిలో జిల్లా కలెక్టర్ జిల్లా పోలీస్ అధికారి ఆర్ గంగాధర్ రావు, సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మలతో కలిసి వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వచ్చే మే నెల 2 …
Read More »స్వచ్ఛ్ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొని అన్ని విధాల సహకరిస్తానని ప్రతిజ్ఞ
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామ ప్రజలు తమ ఇంటిలో ఉన్న ఎలక్ట్రానిక్ వ్యర్థ సామాగ్రిని నిర్దేశించిన సేకరణ కేంద్రాలకు అందజేసి అందరూ ఆరోగ్యంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు పిలుపునిచ్చారు. కృష్ణాజిల్లా గన్నవరం మండలం బుద్దవరం గ్రామంలో జరిగిన స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విప్, గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు, జిల్లా ప్రత్యేక అధికారి రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మంజీర్ జిలాని సమూన్, కృష్ణా జిల్లా కలెక్టర్ …
Read More »“స్వచ్చాంధ్ర- స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞ”
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల సన్నిధిలో శనివారం ఉదయం స్వచ్చ భారత్ కార్యక్రమమునకు అనుగుణంగా, పరిసరాలు స్వచ్చంగా ఉంచేందుకు గానూ రాష్ట్రప్రభుత్వ ఉత్తర్వులు అనుసరించి దేవస్థానం రాజగోపురం ముందు “స్వచ్చాంధ్ర- స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞ” జరిగింది. ఆలయములోని పలు విభాగాల అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు. సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ పి. చంద్రశేఖర్ ఆలయ సిబ్బందితో పరిసరాల శుభ్రత, ఆలయస్వచ్చత గురించి అవగాహన కల్పించి ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆలయసేవలో భాగంగా వివిధ ప్రదేశాలు శుభ్రం …
Read More »రెవెన్యూ అంశాలపై వర్క్ షాప్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల నుండి అధిక సంఖ్యలో భూ సమస్యలపై ఫిర్యాదులు అందుతున్నాయని, వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు చేపట్టవలసిన అంశాలపై సూచనలు అందించాలని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీ రెవెన్యూ అధికారులను కోరారు. శనివారం కలక్టరేట్ లోని ఎస్.ఆర్.శంకరన్ సమావేశ మందిరంలో రెవెన్యూ అంశాలపై నిర్వహించిన వర్క్ షాప్ లో జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ , సంయుక్త కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహా , జిల్లా రెవెన్యూ అధికారి ఎన్. ఎస్.కె.ఖాజావలి , డిప్యూటీ …
Read More »ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దారి చూపే దార్శానికుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
-సీఎం చంద్రబాబు నాయుడుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కందుల దుర్గేష్ -నవ్యాంధ్ర రూప శిల్పి నేతృత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతుందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సీఎం చంద్రబాబు నాయుడి 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం అత్యంత స్ఫూర్తిదాయకమని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. నేడు(ఏప్రిల్ 20) సీఎం చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. పదిహేనేళ్లు ముఖ్యమంత్రిగా, ప్రతిపక్షనేతగా పనిచేయడం రాష్ట్ర చరిత్రలో ఎప్పటికీ రికార్డే అని ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పునరుద్ధరణ …
Read More »
Prajavartha Online Telugu News