Breaking News

Daily Archives: April 19, 2025

రైతాంగ ఉత్పత్తులకు చట్టబద్ద ఎం.ఎస్‌.పి.కై ఎఐకెఎస్‌ ఆందోళన

-జి. ఈశ్వరయ్య, కె.వి.వి.ప్రసాద్‌ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : రైతాంగ ఉత్పత్తులకు చట్టబద్ద ఎం.ఎస్‌.పి. సాధించేందుకు దేశ వ్యాప్త ఆందోళన సాగించాలని అఖిల భారత కిసాన్‌సభ జాతీయ మహాసభ పిలుపునిచ్చిందని రైతుసంఘ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి. ఈశ్వరయ్య, కె.వి.వి.ప్రసాద్‌లు తెలిపారు. ఈ నెల 15,16,17 తేదీలలో తమిళనాడు రాష్ట్రం నాగపట్నంలో ప్రముఖ రైతునేత డా॥ ఎం.ఎస్‌.స్వామినాధన్‌ జాతీయ రైతు కమీషన్‌ సభ్యులు అతుల్‌ కుమార్‌ అంజాన్‌ హాలులో ఎఐకెఎస్‌ జాతీయ మహాసలు విజయవంతంగా జరిగాయి. దేశ వ్యాపితంగా రైతాంగం ఎదుర్కొంటున్న …

Read More »

భావితరాల భవిష్యత్తు సీఎం చంద్రబాబు నాయుడే

-సీఎంకి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపిన ఎంపీ కేశినేని శివ‌నాథ్ (చిన్ని) విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : దార్శనికుడు, సంపద సృష్టికర్త, స్వర్ణాంధ్ర రథసారథి, విజ‌న్ గ‌ల మ‌హోన్న‌త నాయ‌కుడు, సంక్షోభాన్ని సంక్షేమంగా మార్చే మేధావి ముఖ్య‌మంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక్క‌రే భావితరాలకు బంగారు భవిష్యత్తు అందిస్తార‌ని విజ‌య‌వాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్ (చిన్ని) అన్నారు. ఏప్రిల్ 20వ తేదీ ఆదివారం ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు 75వ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా ఆయ‌న కి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలుపుతూ ఎంపి కేశినేని శివ‌నాథ్ …

Read More »

బాలల పరిశీలనా గృహాన్ని పరిశీలించిన రాష్ట్ర బాలల హక్కుల కమిషన్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి లో నిర్వహించబడుతున్స బాలుర మరియు బాలిక్షల ప్రత్యేక వసతి గృహలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు మరియు సభ్యులు కమిషన్ సభ్యులు గొండు సీతారాం, కుమారి ఆదిలక్ష్మి త్రిపర్ణ,జంగం రాజేంద్ర ప్రసాద్, బత్తుల పద్మావతిలు ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఇక్కడి పిల్లలతో భేటీ అయ్యారు, క్రమశిక్షణతోనే ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కోరారు. వసతి గృహ సిబ్బంది నిరంతరం పర్యవేక్షణ …

Read More »

స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమoలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి : డి ఆర్ ఓ నరసింహులు

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతినెల మూడవ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తుందనీ ప్రతి ఒక్కరు భాగస్వామ్యంతో కావాలని డిఆర్ఓ నరసింహులు తెలిపారు. శనివారం ఉదయము స్థానిక కలెక్టరేట్ లోని సమావేశ మందిరము నందు డిఆర్ఓ నరసింహులు కలెక్టర్ లోని జిల్లా అధికారులు, వివిధ శాఖల సిబ్బందితో కలిసి స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. డి ఆర్ ఓ మాట్లాడుతూ..స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం పై ప్రతి ఒక్కరు కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ నెల మూడవ శనివారం …

Read More »

క్రిసిటీ లోని పురోగతిలో ఉన్న మౌలిక సదుపాయాల పనుల పరిశీలించిన జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : బి వి ఎస్ ఆర్ కంపెనీ వాళ్ళు చేపడుతున్న క్రిసిటీ అభివృద్ధి పనుల్లో భాగంగా మౌలిక సదుపాయాల నిర్మాణాలైనా లేఅవుట్లు, రోడ్లు, మంచినీటి ట్యాంకులు, బ్రిడ్జిల పనుల పురోగతిని సమీక్షించారు. ఈ పనులను నిర్దేశిత గడువులోగ పనులు పూర్తి కావాలనీ గుత్తేదారులను, అధికారులను తెలిపారు. గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, గుత్తేదారు గోపాలరెడ్డి, జనరల్ మేనేజర్ చెన్నకేశవులు, తాసిల్దార్ శ్రీనివాసులు తదితరులు కలెక్టర్ గారి వెంట ఉన్నారు.

Read More »

స్వర్ణ ఆంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలను పట్టిషంగా అమలు చేయాలి…

-షాపులు, ఇళ్లల్లో ఉన్న ఎలక్ట్రానిక్ వేస్ట్ ను సరిగా రీసైక్లింగ్ చేయాలి : జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్. -ప్రతి ఒక్కరు తమ పరిసరాలను, ప్రభుత్వ కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి : గూడూరు శాసనసభ్యులు పాశం సునీల్ కుమార్. -ఈ వేస్ట్ (ఈ – చెక్ ) మీద ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలి : గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా. తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా మూడో శనివారంను స్వర్ణ ఆంధ్ర- స్వచ్ఛ …

Read More »

శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్

తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ కేసలి అప్పారావు, సభ్యులు గొండు సీతారాం, జంగం రాజేంద్రప్రసాద్, బత్తుల రాజేంద్ర ప్రసాద్, కుమారి ఆదిలక్ష్మి త్రిపర్ణ లు శనివారం శ్రీవారిని దర్శించుకున్నారు.

Read More »

ఈ -వ్యర్థాల అనర్థాలు.. పర్యావరణ రక్షణకు ఆవరోదాలు..

-ఎలక్ట్రానిక్‌ వ్యర్థాల వల్ల భవిష్యత్‌ పై తీవ్ర దుష్పృభావం.. -ఈ- వేస్ట్‌ సేకరణను ఉద్యమంగా చేపడదాం..కాలుష్యాన్ని నివారిద్దాం.. -జిల్లా కలెక్టర్‌ డా. జి. లక్ష్మీశ -ఎంఎల్‌ఎ గద్దె రామ్మోహన్‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ- వేస్ట్‌ ఎలక్ట్రానిక్‌ వ్యర్థాల వల్ల తీవ్రమైన అనర్థాలు పొంచి ఉన్నాయని భవిష్యత్‌ పై తీవ్ర దుష్పృభావం చూపనున్న ఈ వ్యర్థాల సేకరణను ఉద్యమంగా చేపట్టి వ్యర్థాలను రీసైకిలింగ్‌ చేయడం ద్వారా విలువైన లోహాల వృదాలను అరికట్టడంతో పాటు పర్యావరణాన్ని పరిరక్షించుకోవడంలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్‌ …

Read More »

E- వేస్ట్ శాస్త్రీయ సేకరణ డిసపోసల్ చేయు విధానం గురించి అవగాహన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు ప్రకారం స్వరాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమం లో భాగంగా ప్రతి నెలా నిర్వహిస్తున్న ఏప్రిల్ మాసమునకు ఇవ్వబడిన ధీమ్ e-check ఎలక్ట్రానిక్ వేస్ట్ మానేజ్మెంట్ సర్కిల్ -1కు సంబంధించి మేజర్ ప్రోగ్రాం 37 వ డివిజన్ గాంధీజీ మున్సిపల్ స్కూల్ ప్రాంగణం నందు నిర్వహించటం జరిగినది ఈ కార్యక్రమం లో వెస్ట్ కన్స్టిట్యూన్సీ MLA CC శ్రీధర్, సర్కిల్ -1 AMOH డాక్టర్ అన్నపూర్ణ, 37 వ డివిజన్ కార్పొరేటర్ మరియు 52,53 వ …

Read More »