Breaking News

Daily Archives: April 27, 2025

Government Unveils Comprehensive Plan to Double Energy Efficiency by 2030

-Multi-Sectoral Interventions to Boost Energy Efficiency -Strong Call for Collaborative Action by States -Focus on Residential Sector: A Growing Priority Vijayawada, Neti Patrika Prajavartha : In a major step towards building a sustainable and energy-secure future, the Union Government has set an ambitious target to reduce the country’s energy consumption by 89 million tonnes of oil equivalent (Mtoe) by 2030. …

Read More »

నిన్నటి విధ్వంసం నుంచి రేపటి వికాసం వైపు అమరావతి

-రాజధాని నిర్మాణం రాష్ట్రానికి నవోదయం -రాష్ట్రంలోని ప్రతి పౌరుడు గర్వపడేలా ప్రజా రాజధాని : సిఎం చంద్రబాబు -క్యాపిటల్ రీ స్టార్ట్ కార్యక్రమంపై సమీక్ష-ప్రధాని సభ గ్రాండ్ సక్సెస్ చేయాలన్న సిఎం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా రాజధాని అమరావతి పనుల పున:ప్రారంభ కార్యక్రమంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఉండవల్లి నివాసంలో మంత్రులు, ఉన్నతాధికారులతో మే2వ తేదీన జరిగే సభ ఏర్పాట్లపై చర్చించారు. ప్రధాని చేతుల మీదుగా అమరావతి పనులు మళ్లీ ప్రారంభం …

Read More »

ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం.. రాష్ట్ర మంత్రి టీజీ భరత్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల్లో మాట ఇచ్చిన విధంగా ప్రతి ఒక్క హామీని తప్పకుండా నెరవేరుస్తామని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. ఎన్నికల హామీ మేరకు మత్స్యకారుల సేవలో పథకాన్ని ప్రారంభించి వేట విరామ సమయంలో మత్స్యకారులకు ఆర్ధిక సాయాన్ని రూ.10,000 నుంచి రూ.20,000కు పెంచి విడుద‌ల చేయ‌డం జ‌రిగింద‌ని ఒక ప్ర‌క‌ట‌న ద్వారా మంత్రి తెలిపారు. ఈ ప‌థ‌కం ద్వారా 1,29,178 మత్స్యకార కుటుంబాలకు ల‌బ్ది చేకూరుతుంద‌ని మంత్రి పేర్కొన్నారు. సముద్రంలో …

Read More »

కాశ్మీర్ బాధితులకు మద్దతుగా కర్నూల్ లో శాంతి ర్యాలీ…

కర్నూల్, నేటి పత్రిక ప్రజావార్త : పహల్గామ్ ఉగ్రవాదుల దాడికి నిరసనగా మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ఆంధ్రప్రదేశ్‌ ఎక్స్‌సర్వీస్‌మెన్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు మోటూరి శంకర్‌రావు పిలుపు మేరకు కర్నూల్ లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశంలో వివిధ కులాలకు మతాలకు చెందిన వారు ఉన్నారని, అటువంటి భారతదేశంలో మంటలు రాజేసేందుకు దాయాధులైన పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాదులు విహార యాత్ర కు జమ్ము కాశ్మిర్ వెళ్లిన భారతీయులను మతం పేరు చెప్పించి మరి చెప్పడం దారుణం …

Read More »

రాష్ట్ర ఖజానా శాఖ సర్వీసెస్ అసోసియేషన్ ఎన్నికలు నేడు…

-ప్రధమ కౌన్సిల్ సమావేశానికి హాజరుకానున్న రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఖజానా శాఖ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం స్థాపించిన ఆంధ్రప్రదేశ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్ సర్వీసెస్ అసోసియేషన్ సంఘం రాష్ట్ర కార్యవర్గ ఎన్నికలు ఈనెల 28వ తేదీన నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాజ రాజ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్థిక శాఖలో కీలక బాధ్యతలు వహిస్తూ, ప్రభుత్వ ఖజానాకు జవాబుదారీ తనంగా వ్యవహరిస్తున్న ఖజానా మరియు లెక్కల శాఖలో సుదీర్ఘ కాలంగా …

Read More »

జాబ్‌చార్ట్‌ ప్రకారమే గ్రామ ఉద్యాన సహాయకులు విధులు నిర్వహించేలా చూడాలి…

-గ్రామ ఉద్యాన సహాయకుల సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జాబ్‌చార్ట్‌ ప్రకారమే గ్రామ ఉద్యాన సహాయకులు విధులు నిర్వహించేలా చూడాలని కోరుతూ గ్రామ ఉద్యాన సహాయకుల సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్‌ అధ్వర్యంలో విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం సదస్సు జరిగింది. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాణోతు నాగరాజు మాట్లాడుతూ పదోన్నతుల కోసం గ్రామ ఉద్యాన సహాయకులు చదువుకోవడానికి అవకాశం కల్పించాలని కోరారు. ఈ మేరకు గతంలో మంత్రి అచ్చెన్నాయుడు, ఉన్నతాధికారులకు వినతిపత్రాలు అందజేశామన్నారు. అయినా ప్రభుత్వం నుంచి …

Read More »

ఘనంగా విజువల్లీ చాలెంజ్డ్‌ ఎంప్లాయీస్‌ ఆత్మీయ సభ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో విజువల్లీ చాలెంజ్డ్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన జి.రవీంద్రబాబుకు ఆత్మీ సన్మానం జరిగింది. ఆదివారం గాంధీనగర్లోని ఫిలిం చాంబర్‌లో విజువల్లీ చాలెంజ్డ్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆత్మీయ, అభినందనసభ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ విజువల్లీ చాలెంజ్డ్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన రవీంద్రబాబు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి విశేష కృషి చేశారని, ఉద్యోగులకు ఎప్పుడూ అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. ఐదుసార్లు ఏకగ్రీవంగా ఎన్నికవడం ఆయన పనితనానికి నిదర్శనమన్నారు. ఆంధ్రప్రదేశ్‌ …

Read More »

మత్స్యకారులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాము

– మత్స్యకారుల వలసలు తగ్గించే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సముద్రంలో చేపల వేట నిషేధ సమయంలో ఇచ్చే భృతిని రెట్టింపు చేస్తాము అని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంది. మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో ఇచ్చే భృతిని రూ. 10,000 నుంచి రూ.20,000 పెంచాము. మత్స్యకారుల సేవలో పథకం ద్వారా ఈ మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేస్తున్నాము. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,29,178 మత్స్యకార …

Read More »

పటమట గంగానమ్మ జాతర మహోత్సవంలో పాల్గొన్న ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అద్యక్షులు దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని 14వ డివిజన్,పటమట ఎన్టీఆర్ సర్కిల్ వద్ద నిర్వహించిన గంగానమ్మ జాతర పండుగ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు,తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ అవినాష్ పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించి అన్నప్రసాద వితరణ చేసారు.ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ మన సంస్కృతీ సంప్రాదయాలకు ప్రతీకగా నిలిచే ఇలాంటి అమ్మవారి జాతరలను భక్తి శ్రద్దలతో జరుపుకోవాలని, ప్రజలు ఎల్లవేళలా సుఖసంతోషాలతో ఉండలని ప్రార్థిస్తున్న అని అన్నారు.ఆ అమ్మవారి చల్లని ఆశీస్సులు ప్రజలందరి పై …

Read More »

వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ బ్యాక్ బోన్ అనుబంధ సంఘాలు

-ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అద్యక్షులు దేవినేని అవినాష్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న రోజుల్లో జిల్లా అనుబంధ విభాగాల అద్యక్షులు ఎన్టీఆర్ జిల్లాలో వైస్సార్సీపీ పార్టీ బలోపేతానికి కీలకపాత్ర పోషించాలి అని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ పేర్కొన్నారు. ఆదివారం ఎన్టీఆర్ జిల్లా వైస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దేవినేని అవినాష్ జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులతో సమావేశం అయ్యారు.. ఈ సమావేశంలో జిల్లా అనుబంధ విభాగాల కమిటీలు, నియోజకవర్గ అనుబంధ విభాగాల కమిటీ లు, మండల అనుబంధ …

Read More »