Breaking News

Daily Archives: April 27, 2025

దేశాన్ని విభజించాలన్న కుట్రలను దేశ ప్రజల ఐక్యతతో తిప్పికొడదాం

-అఖండ భారత్ ని మతాలు వారిగా విభజించాలి అని కలలు కన్న మహమ్మద్ ఆలీ జిన్నా వారసులు మీరైతే అన్ని మతాలు కలిసి ఉంటేనే దేశం అని నమ్మిన మహాత్మా గాంధీ వారసులం మేము  విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జమ్ము కాశ్మీర్ లోని ఉగ్రవాదులు దాడికి నిరసనగా ముస్లిం లీగ్ పార్టీ, అమ్ ఆద్మీ పార్టీ, ముస్లిం ఐక్యవేదిక, కాంగ్రెస్ పార్టీ నేతలు సంయుక్తంగా నైజాం గేట్ నుంచి పంజా సెంటర్ వరకు ఆదివారం శాంతియుత ర్యాలీ చేయడం జరిగింది. ఉగ్రవాదానికి …

Read More »

ప్రత్యేక సమావేశంకు సంబంధించి సమగ్ర ఏర్పాట్లు చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ మేయర్ ఎన్నికకు సోమవారం జరగనున్న ప్రత్యేక సమావేశంకు సంబంధించి సమగ్ర ఏర్పాట్లు చేయాలని ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి, జిల్లా జాయింట్ కలెక్టర్ ఏ.భార్గవతేజ ఐఏఎస్ అధికారులను ఆదేశించారు. మేయర్ ఎన్నిక జరిగే నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో ఏర్పాట్లను జిఎంసి అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, కౌన్సిల్ సెక్రెటరి బి.శ్రీనివాసరావు, డిఎస్పీ అజీజ్, లాలాపేట ఎస్ హెచ్ఓ శివ ప్రసాద్ లతో కలిసి పరిశీలించి తగు సూచనలు జారీ చేశారు. ఈ …

Read More »

ఈ నెల 28వ తేదీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వినతుల స్వీకరణ…

-జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 28వ తేదీ సోమవారం కలెక్టరేట్ లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం)కార్యక్రమం ద్వారా ప్రజల నుండి వినతులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కారానికి పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టమ్ (పీజీఆర్ఎస్) ద్వారా అర్జీల స్వీకరణ చేపట్టనున్నట్టు తెలిపారు. కలెక్టరేట్, డివిజన్, మునిసిపల్, …

Read More »

పార్టీ అభివృద్ధి, బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

-MLA బొండా ఉమ -కోటికి పైగా సభ్యత్వాలతో అసాధారణ రికార్డును సాధించాము విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ” సెంట్రల్ నియోజకవర్గం లోని 59వ డివిజన్ సింగ్ నగర్ షాదీ ఖానా నందు ఆదివారం 59 వ డివిజన్ తెలుగుదేశం పార్టీ సభ్యుల ఆత్మీయ సమావేశం డివిజన్ అధ్యక్షులు రాజాన బంగారు నాయుడు, ఇంచార్జ్  Sk జాన్ వలి మరియు ప్రధాన కార్యదర్శి వేల్పుల రాజేష్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు భోజనాలు ఏర్పాటు చేయడం అయినది. ఈ ఆత్మీయ సమావేశానికి ముఖ్య …

Read More »

వేసవి తాపాన్ని తగ్గించేందుకు ప్రజల దాహార్తిని తీర్చి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ నాయకులు

-MLA బొండా ఉమ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సెంట్రల్ నియోజకవర్గంలోని 58వ డివిజన్ సింగ్ నగర్ వడ్డెర కాలనీ మెయిన్ రోడ్డు  వడ్డెర సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని స్థానిక నాయకులతో కలిసి ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు ప్రారంభించి పాదచారులకు మజ్జిగ పంపిణీ చేయడం జరిగినది. ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ వేసవిలో పాదచారుల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం ఎంతో ఆనందంగా ఉందని, ఈ వేసవికాలంలో ప్రజలకు ఎటువంటి అవాంఛిత సంఘటనలు …

Read More »

విజయ్ కృష్ణ సూపర్ బజార్ నూతన కమిటీకి అభినందనలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సింగ్ నగర్  తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు నూతనంగా బందర్ రోడ్డు లోని విజయ్ కృష్ణ సూపర్ బజార్ నూతన కమిటీకి ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు శాలువా కప్పి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ విజయ్ కృష్ణ సూపర్ బజార్ లో ప్రజల అవసరాలు తీర్చేటువంటి నాణ్యత మైనటువంటి నిత్యవసర సరుకులు, డ్రైఫ్రూట్స్, విద్యార్థులకు పుస్తకాలు, దీపావళి పండుగ పర్వదినాలలో టపాసులు, విద్యా సంవత్సర ప్రారంభంలో నోట్ బుక్స్ …

Read More »

మత్స్యకారుల అభివృద్ధే సీఎం చంద్రబాబు లక్ష్యం

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత -చేపల వేట నిషేధ సమయంలో ఆర్థిక సాయం రెట్టింపుపై మంత్రి హర్షం -ఎన్నికల హామీని నిలబెట్టుకున్నందుకు సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు -రూ.259 కోట్లతో 1,29,178 మత్స్యకార కుటుంబాలకు లబ్ధి -టీడీపీ ప్రభుత్వాల హయాంలోనే మత్స్యకారులకు లబ్ధి -చేపల ఎగుమతుల్లో మనమే టాప్ : మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చేపల వేట నిషేధ సయమంలో ఆర్థిక సాయాన్ని రెట్టింపు చేస్తూ, మరో ఎన్నికల హామీని సీఎం చంద్రబాబునాయుడు నెరవేర్చారని, మత్స్యకారులను అన్ని …

Read More »

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన విజయవంతం చేయాలి…

-కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి వై సత్య కుమార్ యాదవ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమరావతి పర్యటన విజయవంతం చేయడానికి సన్నాహాలు ప్రారంభించాలని కేంద్ర, రాష్ట్ర మంత్రులు పిలుపు ఇచ్చారు. బిజెపి రాష్ట్ర రాష్ట్ర కార్యాలయం లో రాజధాని కి సమీపంలో ని పది జిల్లాల బిజెపి ముఖ్య నేతలు తో సమీక్ష సమావేశం నిర్వహించారు. మే2వ తేదీ న రాష్ట్ర రాజధాని పునర్ నిర్మాణ పనులు ప్రారంభోత్సవానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ …

Read More »

ఒప్పంద ప్రకారం మొక్కజొన్న సీడ్స్ ను పండించిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విత్తనాల కంపెనీల ప్రతినిధుల మాటలు నమ్మి ట్రయల్ సీడ్స్ సాగు చేసి నష్టపోయిన రైతులకు ఒప్పందం ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య, ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్నీడీ యలమందరావు, పుల్లూరు మాజీ సర్పంచి బాణోతు రాము తదితరులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చదువు లేని రైతాంగ అమాయకత్వాన్ని ఆసరా తీసుకొని సీడ్ కంపెనీలు రైతులను మోసగిస్తున్నాయని రైతులకు నాణ్యత లేని విత్తనాలు ఇచ్చి మోసగించిన …

Read More »

రాజధాని నిర్మాణానికి ప్రధాని అప్పు స్థానంలో గ్రాంటు ప్రకటించాలి

-విభజన చట్టం అమలుపై స్పందించాలి -సిపిఎం డిమాండ్‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధులను గ్రాంటుగా ప్రకటించాలని ప్రధాన మంత్రి నరేంద్రమోడీని సిపిఎం రాష్ట్రకమిటీ డిమాండ్‌ చేసింది. అమరావతి రాజధాని పనుల పున:ప్రారంభానికి మే 2వ తేదిన విచ్చేస్తున్న సందర్భంగా మోడీకి సిపిఎం రాష్ట్రకమిటీ బహిరంగ లేఖ రాసింది. ఈ లేఖను ఆ పార్టీ రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు, సిహెచ్‌ బాబూరావు విజయవాడలోని ఎంబి విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆదివారం విడుదల …

Read More »