నేటి పత్రిక ప్రజావార్త :
Read More »Daily Archives: April 20, 2025
Default AC Setting at 24°C to Benefit Consumers Financially and Health-Wise: BEE
-BEE urges SDAs to target energy efficiency measures to reduce wastage -Maintaining AC at 24°C could save 20 billion units worth ₹10,000 crore annually. Vijayawada, Neti Patrika Prajavartha : With temperatures rising across the country during the summer months, the Bureau of Energy Efficiency (BEE), a statutory body under the Union Ministry of Power, has urged citizens and commercial establishments …
Read More »జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఎక్స్ లో సీఎం చంద్రబాబు పోస్ట్
-జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు, ప్రముఖులకు ధన్యవాదాలు తెలిపిన సీఎం చంద్రబాబు నాయుడు -ప్రజలు చూపిన అభిమానం, ఆప్యాయతతో మనసు ఉప్పొంగిందన్న ముఖ్యమంత్రి -తెలుగుజాతి అభ్యున్నతికి పునరంకితం అవుతానని సీఎం చంద్రబాబు ప్రకటన -ప్రపంచంలోనే శక్తిమంతంగా తెలుగుజాతి ఉండాలన్నది తన అభిమతమన్న సీఎం చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నా పుట్టినరోజున మీరు అందించిన శుభాకాంక్షలు, మీరు చూపించిన అభిమానం, ఆప్యాయతతో నా మనసు ఉప్పొంగింది. ఇప్పటివరకు నా ప్రయాణంలో నాకు తోడుగా నిలిచినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. …
Read More »టీడీపీ కేంద్ర కార్యాలయంలో మన చంద్రన్న బుక్ & సాంగ్ రిలీజ్
-గుమ్మడి గోపాలకృష్ణను అభినందించిన నేతలు -బుక్ ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరిన టీడీ జనార్దన్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పుడతారు మానవులు ఎందరో చరిత్రను సృష్టించేది కొందరే అంటూ చంద్రన్నపై నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ రాసిన అద్భుతమైన పాటను అలాగే చంద్రబాబు రాజకీయ అరంగేట్రం నుంచి నేటి వరకు ప్రజలకోసం, బడుగు బలహీన వర్గాల సాధికారతకోసం, నాడు ఉమ్మడి రాష్ట్ర సంక్షేమం కోసం, నేడు నవ్యాంధ్ర నిర్మాణం కోసం చంద్రబాబు చేస్తున్న కృషిపై పొలిట్ బ్యూరో సభ్యులు టీడీ …
Read More »మనుసుల్లో దేవుడు ప్రజల సేవకై పుట్టిన మహనీయుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు
-టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా కేక్ కటింగ్ కార్యక్రమం -75 వసంతాల సందర్భంగా 75 కేజీల కేక్ ను కట్ చేసి చంద్రన్నకు శుభాకాంక్షలు తెలిపిన నేతలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మనుసుల్లో దేవుడు ప్రజల సేవకై పుట్టిన మహనీయుడు పేదల బాంధవుడు.. అభివృద్ధి ప్రధాత, స్వర్ణాంధ్ర స్వాప్నికుడు, నవ్యాంధ్ర రథసారథి మన విజనరీ లీడర్ చంద్రన్న75వ పుట్టిన రోజు వేడుకులను నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నేతలు ఘనంగా నిర్వహించారు. ఆయన 75 వసంతాలను పురష్కరించుకొని చైర్మెన్ లు వీరంకి …
Read More »రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : NTR జిల్లా లో రబీ పంట కాలమునకు జిల్లాలో కేటాయించినా మొత్తం. RSK లు -107 ఉన్నవి. ధాన్యము కొనుగోలు టార్గెట్ – 50,000 MTs. జిల్లా కలెక్టర్ యొక్క ఆదేశాల మేరకు జిల్లా లోని ధాన్యము కోనుగోలు కేంద్రాల తేదీ : 02.04.2025 న నుండి ప్రారంభము అయినవి. గోనె సంచులతో పాటు RSK ల నందు అవసరం అయిన లేబర్ మరియు రవాణా వాహనములు కూడా అందుబాటులో ఉంచబడినవి. గోనె సంచుల మరియు రవాణా …
Read More »సోమవారం వడగాలులు ప్రభావం చూపే అవకాశం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం శ్రీకాకుళం-4, విజయనగరం-16, పార్వతీపురం మన్యం-11 మండలాల్లో తీవ్ర వడగాలులు (31), అలాగే 20 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. మంగళవారం 10 మండలాల్లో తీవ్ర,15 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు. శ్రీకాకుళం-1, విజయనగరం-8, మన్యం-4, అల్లూరి-1, విశాఖ-1, అనకాపల్లి-5 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు. ఆదివారం నంద్యాల జిల్లా ఔకు లో 42.6°C, తిరుపతి జిల్లా వెంకటగిరి,చిత్తూరు జిల్లా …
Read More »ఈ నెల 21వ తేదీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వినతుల స్వీకరణ…
-జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 21వ తేదీ సోమవారం కలెక్టరేట్ లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం)కార్యక్రమం ద్వారా ప్రజల నుండి వినతులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కారానికి పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టమ్ (పీజీఆర్ఎస్) ద్వారా అర్జీల స్వీకరణ చేపట్టనున్నట్టు తెలిపారు. కలెక్టరేట్, డివిజన్, మునిసిపల్, …
Read More »టీడీపీ ఎన్టీఆర్ జిల్లా కార్యాలయంలో ఘనంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు జన్మదిన వేడుకలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదినం సందర్భంగా ఆదివారం విజయవాడ ఆటోనగర్లోని టీడీపీ ఎన్టీఆర్ జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి నెట్టెం రఘురామ్ పాల్గొని కేక్ కట్ చేసి చంద్రబాబు కి శుభాకాంక్షలు తెలిపి, స్వీట్లు శ్రేణులకు పంచిపెట్టారు ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి నెట్టెం రఘురామ్ మాట్లాడుతూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా …
Read More »ఈ నెల 21వ తేదీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక – మీకోసం నిర్వహిస్తాం
-జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 21వ తేదీ సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 10:30 గంటల నుండి ప్రజా సమస్యల పరిష్కార వేదిక -మీకోసం (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని డివిజన్, మండల కేంద్రాల్లో, మునిసిపల్ కార్యాలయాల్లో కూడా ప్రజా సమస్యల పరిష్కార వేదిక- మీకోసం …
Read More »
Prajavartha Online Telugu News