విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పని చేయ ప్రదేశాలలో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపుల పై ఒక స్పష్టమైన నిర్దిష్ట సమాచారం తో కూడిన అంశాలను పొందుపరచి ప్రతి మహిళను ఆలోచింప చేసే చేసే విధం గా “పని చేసే చోట లైంగిక వేధింపులా” అనే పుస్తకాన్ని ఆంధ్రా ప్రదేశ్ హై కోర్టు లో అడ్వకేట్ గా పనిచేస్తున్న దార్ల అనుపమ రచించగా ఆంధ్రా ప్రదేశ్ గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా పుస్తకావిష్కరణ రాజు భవన్ లో జరిగింది. గవర్నర్ …
Read More »Daily Archives: April 16, 2025
బిజెపి పాలన సుభిక్షంగా కొనసాగాలి… : తాతా సుబ్రహ్మణ్యం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బిజెపి ప్రభుత్వ పాలన 11సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఏకాదశ వసంతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బిజెపి నేతృతంలో దేశం అన్ని రంగాల్లో ఉన్నతమైన స్థానంలోకి వెళుతుందని, బిజెపి పాలన సుభిక్షంగా కొనసాగాలని కోరుతూ రాజకీయ విశ్లేషకులు తాతా సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో బుధవారం గాంధీనగర్ లోని స్థానిక ప్రెస్ క్లబ్ లో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 11 మంది వేద బ్రాహ్మణులచే వేద పఠనం, ఆశీర్వచనం వంటి కార్యక్రమాలను నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోడీ దీర్ఘాయుష్షు కలిగి …
Read More »వికసిత్ భారత్ లక్ష్య సాధనలో గ్రామీణాంధ్రప్రదేశ్ పాత్ర కీలకం
-పంచాయతీల స్వయం ప్రతిపత్తి సాధన లక్ష్యంగా ముందుకు -పర్యావరణ హితంగా గ్రామాల్లో ఆర్థిక వృద్ధికి కృషి చేస్తున్నాం -గుంతలు లేని రహదారులు, గ్రామీణ ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యాల కల్పన -కూటమి పాలనలో పారదర్శకత, జవాబుదారీతనంతో కూడిన పారిపాలన -పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి ఆర్థిక సంఘం సహకారం అవసరం -16వ ఆర్థిక సంఘంతో సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖామాత్యులు పవన్ కళ్యాణ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ‘గ్రామీణ ఆంధ్రప్రదేశ్ బలోపేతం దేశానికి అవసరం. వికసిత్ భారత్ అనే మహా …
Read More »రాష్ట్ర పునర్నిర్మాణానికి అండగా నిలవండి
-నేడు మీరు సాయం చేసి నిలబెడితే… రేపు దేశం సాధించే విజయాల్లో కీలకంగా ఉంటాం -రాష్ట్రాన్ని ప్రత్యేకంగా చూసి ఆర్థిక సాయం అందించండి… స్వర్ణాంధ్ర 2047 ప్రణాళికకు ఊతం ఇవ్వండి -రాష్ట్ర పరిస్థితిని అర్థం చేసుకుని అండగా నిలవాలని 16వ ఆర్థిక సంఘాన్ని కోరిన ముఖ్యమంత్రి -గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన 93 కేంద్ర పథకాల్లో 72 తిరిగి ప్రారంభించాం : సీఎం చంద్రబాబు -16వ ఆర్థిక సంఘానికి స్వయంగా స్వాగతం పలికిన ముఖ్యమంత్రి చంద్రబాబు -రాష్ట్ర పురోగతిపై ఫోటో ఎగ్జిబిషన్ను ఆర్థిక సంఘం …
Read More »మే 2న ప్రధానమంత్రి నరేంద్ర మోడి అమరావతి పర్యటన-ఏర్పాట్లపై సిఎస్ సమీక్ష
-పి-4 ప్రారంభోత్సవం జరిగిన ప్రాంతం నుండే ప్రధాని చేతుల మీదగా అమరావతి రాజధాని పనులు పున:ప్రారంభం -సోమవారం ఉ.11గం.లకు సచివాలయంలో ఏర్పాట్లపై మంతృల బృందం సమీక్ష -ప్రధాని పర్యటనకు కట్టుదిట్టమైన పటిష్ట ఏర్పాట్లు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధాన మంత్రి నరేంద్ర మోడి మే 2వ తేదీన అమరావతి రాజధాని పనులు పున:ప్రారంభించేందుకు రానున్నారని అందుకు సంబంధించి పటిష్టమైన ఏర్పాట్లు చేయడం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ వెల్లడించారు.ఈమేరకు ప్రధాని పర్యటన ఏర్పాట్లపై బుధవారం రాష్ట్ర సచివాలయంలో అధికారులతో సమీక్షించారు. …
Read More »అమరావతికి భూములిచ్చిన రైతు సోదరులు ఆందోళన చెందవద్దు
-రాజధానిపై కొంతమంది లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారు -స్మార్ట్ ఇండస్ట్రీస్ ఏర్పాటుకోసం విదేశీ ప్రతినిధులు రావాలంటే ఎయిర్ పోర్ట్ అవసరం. -పరిశ్రమలు వస్తేనే రైతుల భూముల ధరలు నిలుస్తాయి….పెరుగుతాయి. -ఎయిర్ పోర్ట్ కోసం భూసేకరణకు బదులు సమీకరణే చేయాలని ఎమ్మెల్యేలు కోరారు. -రైతులకిచ్చిన మాట ప్రకారం అన్ని హామీలు నెరవేరుస్తాం. -సచివాలయంలో మీడియాతో మంత్రి నారాయణ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాజధాని కోసం భూములిచ్చిన రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని మంత్రి నారాయణ భరోసా ఇచ్చారు..రైతుల త్యాగంతోనే అమరావతి నిర్మాణం చేస్తున్నామన్నారు..అమరావతిపై కొంతమంది …
Read More »బహుముఖ ప్రజ్ఞాశాలి కందుకూరి
-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కందుకూరి వీరేశలింగం పంతులు సంఘ సంస్కర్త, బహుముఖ ప్రజ్ఞాశాలి అని, సమాజంలోని దురాచారాలు, మూఢ విశ్వాసాలపై పోరాడిన విప్లవ యోధుడని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత కొనియాడారు. స్త్రీ అభ్యున్నతికి, మహిళా విద్యకు విశేష కృషి చేశారన్నారు. అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన మహానీయుడు వీరేశలింగం పంతులన్నారు. ఈ మేరకు బుధవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. రాజమండ్రిలో …
Read More »మెప్మా – హోమ్ ట్రైయాంగిల్ సర్వీసెస్ కు విశేష స్పందన
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షం లో, గౌరవ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ పర్యవేక్షణలో మెప్మా మిషన్ డైరెక్టర్ ఎన్. తేజ్ భారత్, I.A.S మార్చి 8న మార్కాపురం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలలో భాగంగా మెప్మా మరియు హోమ్ ట్రైయాంగిల్ సర్వీసెస్ యాప్ ని లాంఛనంగా ప్రారంభించారు. దీనిలో భాగంగా బుధవారం మెప్మా మిషన్ డైరెక్టర్ హోమ్ ట్రైయాంగిల్ సంస్థ ప్రతినిధులతో తాడేపల్లి ప్రధాన కార్యాలయం నందు సర్వీస్ సెక్టార్ …
Read More »ఏపీ నుంచి హజ్ కు 1630 మంది యాత్రికులు
-ఈనెల 29 నుండి ప్రయాణాలు ప్రారంభం -ప్రభుత్వం తరఫున ప్రత్యేక వసతి ఏర్పాట్లు -రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : హజ్ -2025 యాత్ర కు ఆంధ్రప్రదేశ్ నుండి యాత్రికుల ప్రయాణాలు ఈనెల 29వ తేదీ నుంచి ప్రారంభం అవుతున్నట్లు రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. బుధవారం అమరావతిలో విడుదల చేసిన ఒక ప్రకటనలో హజ్ యాత్ర ప్రయాణాలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ …
Read More »జర్నలిస్టుల క్రికెట్ పోటీల కప్ ను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి మీడియా ప్రతినిధులు నిర్వహించే క్రికెట్ టోర్నీ కప్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. ఈనెల 18, 19, 20 తేదీల్లో అమరావతి జర్నలిస్టు క్రికెట్ లీగ్ పేరుతో క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నారు. ఇబ్రహీంపట్నం మండలం మూలపాడులోని ఏసీఏ క్రికెట్ స్టేడియంలో ఈ పోటీలు జరుగనున్నాయి. మీడియాలో వివిధ విభాగాలకు చెందిన మొత్తం 10 జట్లు టోర్నీలో పాల్గొంటున్నాయి. మూడు రోజులు పాటు జరిగే పోటీలకు అన్ని ఏర్పాట్లు ఇప్పటికే నిర్వాహకులు పూర్తి చేశారు.
Read More »
Prajavartha Online Telugu News