విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ కమీషనరేట్ పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు, ఐ.పి.ఎస్., ఆదేశాల మేరకు ఆదివారం పోలీసు కమిషనరేట్ పరిదిలోని అన్నీ పోలీసు స్టేషన్ల పోలీసు అధికారులు వారి వారి సిబ్బందితో కలిసి ఆయా పోలీసు స్టేషన్ పరిదిలోని రౌడీషీటర్ లకు, లా & ఆర్డర్ మరియు క్రైమ్ సస్పెక్ట్ లకు మరియు చెడునడత కలిగిన వ్యక్తులకు వివిధ సమయాలలో కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ…ప్రతి ఒక్కరూ ఎలాంటి నేరాలకు పాల్పడకుండా నేర …
Read More »Daily Archives: April 20, 2025
సోమవారం ఏప్రియల్ 21 న కలెక్టరేట్ లో పిజిఆర్ఎస్
-కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి సోమవారం ప్రజా సమస్యలు పరిష్కార కోసం నిర్వహిస్తున్న పిజిఆర్ఎస్ కార్యక్రమం ఏప్రియల్ 21 వ తేదీ సోమవారం యధావిధిగా కలక్టరేట్ , డివిజన్, మండల కేంద్రంలో, మునిసిపల్ కార్పొరేషన్ పురపాలక సంఘం పరిధిలో నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కలెక్టరేట్లో అదే విధంగా డివిజన్, మునిసిపల్ , మండల కేంద్రంలో ఉదయం 10.00 నుంచి మ.1.00 వరకు ప్రజల నుంచి పీజీఆర్ఎస్ అర్జీలను …
Read More »సోమవారం డి ఆర్ సి సమావేశం
-పాల్గొననున్న జిల్లా ఇంచార్జీ మంత్రి నిమ్మల రామా నాయుడు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా ఇంచార్జీ మంత్రి, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి శ్రీ నిమ్మల రామానాయుడు ఏప్రియల్ 21 వ తేదీన తూర్పు గోదావరి జిల్లా పర్యటన కార్యక్రమం వివరములు… ఏప్రియల్ 21 వ తేదీ ఉదయం 10.00 గంటలకు పాలకొల్లు నుంచి రోడ్డు మార్గంలో రాజమండ్రి ఉదయం 11.40 గంటలకు చేరుకుని ఆర్ అండ్ బి అతిథి గృహం బస చేస్తారు. అనంతరం స్థానిన శాసన సభ్యులు, ప్రజా …
Read More »ఆంజనేయ స్వామి గుడిలో పూజలు చేసిన జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ గద్దె అనురాధ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగుదేశం పార్టీ సారధి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ఉదయం 12వ డివిజన్ పరిధిలోని అశోక్ నగర్ పండరీపురం ఆంజనేయ స్వామి గుడిలో జిల్లా పరిషత్ మాజీ ఛైర్పర్సన్ గద్దె అనురాధ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. చంద్రబాబుకు ఆయురారోగ్యాలు ప్రసాధించి, రాష్ట్ర ప్రజలకు మరింత సేవ చేసే శక్తి ఆయనకు ఇవ్వాలని గద్దె అనురాధ ఆకాంక్షిస్తూ చంద్రబాబు పేరు మీద పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గద్దె అనురాధ …
Read More »విజనరీ లీడర్ చంద్రబాబు… : గద్దె క్రాంతికుమార్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భావితరాల భవిష్యత్తుకోసం ముందుగానే ఆలోచనలు చేసి ఆ దిశగా అభివృద్ధి చేయేడంలో చంద్రబాబు విజనరీ లీడర్ అని టిడిపి యువ నాయకులు గద్దె క్రాంతికుమార్ తెలిపారు. ఆదివారం ఉదయం 13వ డివిజన్ జె.డినగర్ పార్టీ కార్యాలయంలో జరిగిన చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకల్లో గద్దె క్రాంతికుమార్ పాల్గొని కేకులు కట్ చేసి పార్టీ శ్రేణులకు తినిపించారు. ఈ సందర్భంగా గద్దె క్రాంతి మాట్లాడుతూ ఆలోచనలు చేయడంలో గాని వాటిని ఆచరణలోకి తీసుకువచ్చి అభివృద్ధి చేయడంలో చంద్రబాబు నాయుడు …
Read More »హైటెక్ సిటీ సృష్టికర్త, అమరావతి ఆశాదీపం చంద్రబాబు… : గద్దె క్రాంతికుమార్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజనరీ కలిగిన నాయకుడు అని దానికి నిదర్శనం హైదరాబాద్ మహా నగరమేనని, హైటెక్ సిటి సృష్టికర్త, అమరావతి ఆశాదీపంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిలిచారని టిడిపి యువ నాయకులు గద్దె క్రాంతికుమార్ తెలిపారు. ఆదివారం ఉదయం తూర్పు నియోజకవర్గ పరిధిలోని పటమట ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళలర్పించారు. అనంతరం జ్వాలా చౌదరి ప్రెండ్ …
Read More »అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు… : గద్దె క్రాంతి కుమార్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సంక్షేమానికి కేరాఫ్ అడ్రస్, అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని టీడీపీ యువ నాయకులు గద్దె క్రాంతి కుమార్ తెలిపారు. ఆదివారం ఉదయం 3వ డివిజన్ శ్రీరామచంద్ర నగర్ లో గద్దె రమేష్ ఆధ్వర్యంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు నేపథ్యంలో వినాయక దేవాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి, కేకు కటింగ్ చేసి, పేదలకు కోడి గ్రుడ్లును గద్దె క్రాంతి కుమార్ చేతుల మీదగా పంపిణీ చేశారు. చంద్రబాబునాయుడుకి పుట్టిన రోజు శుభాకాంక్షలు …
Read More »ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (PGRS) వికేంద్రీకరణ
-ఈ సోమవారం (21-04-2025) నుండి ప్రజాఫిర్యాదుల స్వీకరణ “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ” కార్యక్రమం మండల, డివిజనల్ మరియు మున్సిపల్ స్థాయిలో అమలు -జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి యస్. ఐఏఎస్ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (PGRS) ను ఈ సోమవారం నుండి మండల, డివిజనల్ మరియు మున్సిపల్ స్థాయిలో కూడా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి ఐఏఎస్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. “ప్రజా ఫిర్యాదుల …
Read More »అగ్నిమాపక వారోత్సవాలు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : అగ్నిమాపక వారోత్సవాలు ముగింపు సందర్భంగా గుంటూరులోని ఫోనిక్స్ మాల్ నందు ఆదివారం ఫోనిక్స్ మాల్ నందు ఫైర్ సేఫ్టీ గురించి మాల్ సిబ్బందికి అవగాహన కల్పించటం జరిగింది. ఈ కార్యక్రమంనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ, జోన్ 3 ప్రాంతీయ అగ్నిమాపకధికారి, ఎం ఏ క్యూ జిలాని హాజరైనారు. ప్రాంతీయ అగ్నిమాపక అధికారి గారు మాల్స్ లో అగ్నిప్రమాదం జరిగితే స్మోక్ ఏ విధంగా వ్యాపిస్తుంది, దానిని నిర్మూలించే మార్గాలు, మాల్ …
Read More »ఘనంగా ఈస్టర్ వేడుకలు… : పాస్టర్ చందోలు మోషే
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : చిట్టినగర్ మన్నా చర్చి నందు తెల్లవారుజామున పునరుద్దాన ఆరాధన ఘనముగా జరిగినది. చిట్టినగర్ 46వ, డివిజన్ లంబాడి పేట రాములు వీధిలో మన్నా చర్చి పాస్టర్ చందోలు మోషే మాట్లాడుతూ క్రీస్తు మరణమును జయించి మరణపు భయమును తొలగించి మరణపు ముల్లును విరిచి మృత్యుం జయుడైనటువంటి ఈ పర్వదినమును విశ్వాసులు భక్తిశ్రద్ధల తో ప్రభువును ఆరాధించుట జరిగినది. ఈ ఆరాధనలో పాస్టర్ చందోలు మోషే భక్తులకు సందేశం ఇస్తూ క్రీస్తు సిలువ శ్రమల ద్వారా మరణించి మరణమును …
Read More »
Prajavartha Online Telugu News