విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆదివారం రాత్రి గన్నవరం మండలం బుద్దవరం గ్రామంలో పహల్గామ్ ఉగ్రవాదుల దాడికి నిరసనగా మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. భారత్ మాతాకీ జై, హిందూ ముస్లిం భాయి భాయి, ఉగ్రవాదం నశించాలి అంటూ నినాధాలు చేశారు. గ్రామ పెద్ద బడుగు మరియదాసు మాట్లాడుతూ భారతదేశంలో వివిధ కులాలకు మతాలకు చెందిన వారు ఉన్నారని, అటువంటి భారతదేశంలో మంటలు రాజేసేందుకు దాయాధులైన పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాదులు విహార యాత్ర కు జమ్ము కాశ్మిర్ …
Read More »Daily Archives: April 27, 2025
ఐక్వతతో ముందుకు సాగుదాం… ఉగ్రవాదాన్ని నివారిద్దాం
-టీడీపీ యువ నాయకులు గద్దె క్రాంతికుమార్ -ఏ.పి.ఐ.ఐ.సి కాలనీలో శాంతి ర్యాలీ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశం ప్రపంచ దేశాలతో పోటీపడుతూ దినదినా అభివృద్ధి చెందుతుందని, దాన్ని చూసి ఓర్వలేక దాయాదులు దాడులు చేస్తూ హిందూ-ముస్లీం మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నారని కాని భారతీయులంతా కుల, మతాలకు అతీతంగా ఉగ్రవాదాన్ని నివారించేందుకు ఐక్యతతో ముందుకు సాగుతామని గద్దె క్రాంతికుమార్ తెలిపారు. ఆదివారం ఉదయం కాశ్మీర్ పహల్గామ్ లో జరిగిన ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ, మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుతూ 4వ …
Read More »DRDO క్షిపణి కేంద్రాన్ని సందర్శన
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధానమంత్రి వర్చువల్ ప్రారంభ కార్యక్రమానికి అనుసంధానంగా, రెవెన్యూ డివిజినల్ ఆఫీసర్ కె. స్వాతి నేటి రోజు నాగాయలంక మండలంలోని గుల్లలమోదలో ఉన్న DRDO క్షిపణి కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్శనలో రెవెన్యూ డివిజినల్ ఆఫీసర్ తో పాటు నాగాయలంక తహసిల్దార్, నాగయలంక పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ) , కల్నల్ సమీర్ శర్మ మరియు అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ (ADO), NIC కూడా పాల్గొన్నారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం కోసం వర్చువల్ ప్రారంభానికి సంబంధించిన …
Read More »ఈ నెల 28వ తేదీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక – మీకోసం నిర్వహిస్తాం
-జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 28వ తేదీ సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 10:30 గంటల నుండి ప్రజా సమస్యల పరిష్కార వేదిక -మీకోసం (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని డివిజన్, మండల కేంద్రాల్లో, మునిసిపల్ కార్యాలయాల్లో కూడా ప్రజా సమస్యల పరిష్కార వేదిక- మీకోసం …
Read More »“వేసవి విజ్ఞాన తరగతులు”
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : పౌర గ్రంథాలయ శాఖ సంచాలకుల వారి ఆదేశాల మేరకు ఉమ్మడి గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడును “వేసవి విజ్ఞాన తరగతులు” బ్రోచరు ను ఏ. భార్గవ్ తేజ, I.A.S., జాయింట్ కలెక్టరు మరియు పర్సన్ ఇంచార్జి, ఉమ్మడి గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ వారు ఆవిష్కరించినారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 98 శాఖా గ్రంథాలయాల్లో ది:28/04/2025 నుండి 06/06/2025 వరకు 40 రోజు లు పాటు వేసవి విజ్ఞాన తరగతులు …
Read More »డి.డి.యు.జి.కె.వై పథకం కింద నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే విధంగా ఉచితంగా శిక్షణ ఇస్తాము : జె.డి.ఎమ్ సుమలత
-షేర్ మహమ్మద్ పేట లో విలేజ్ ఛాంపియన్స్ ఆధ్వర్యంలో గ్రామ సభ -సిడాప్ ద్వారా ఉచితంగా అందించే ఉద్యోగ శిక్షణ అవకాశాలపై అవగాహన -యువతీ యువకులకి అవగాహన కల్పించిన జె.డి.ఎమ్., పుడ్ ప్రొసెసింగ్ డి.ఆర్.ఎమ్ జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామాల పరిపూర్ణ వికాసం చెందాలంటే పూర్తిస్థాయి ఉద్యోగ, ఉపాధి కల్పన గ్రామాలలో ఉండాలి. ఇందుకోసం దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సీడాప్ ద్వారా 18 నుంచి 35 సంవత్సరాలోపు గల గ్రామీణ …
Read More »డిఫెన్స్, ఏరోస్పేస్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్ పాలసీపై మీట్ విత్ స్టేక్హోల్డర్స్ కార్యక్రమం
-ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు -స్టేక్ హోల్డర్స్ కి లేఖ రాసి ఆహ్వానం పలికిన ఎంపి కేశినేని శివనాథ్ -పాలసీ రూపకల్పనలో కీలక భాగస్వాములు కావాలన్న ఎంపి కేశినేని శివనాథ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో డిఫెన్స్, ఏరోస్పేస్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్ పాలసీ, క్లస్టర్ల రూపకల్పన కోసం ఏర్పాటు చేసిన మీట్ విత్ స్టేక్ హోల్డర్స్ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ స్టేక్ హోల్డర్స్ కు స్వయంగా లేఖ రాశారు. ఈ …
Read More »పాకిస్థాన్ దుశ్చర్య లకు ధీటైన జవాబు చెప్పాలన్న కూటమి నేతలు
-ప్రధాని మోడీ సమర్ధ నాయకత్వంలో భారత వికాసం -ఆరేళ్లపాటు సమకాలీన పరిస్థితులపై వ్యాసాలు రాసిన మంత్రి సత్యకుమార్ కు ప్రశంసలు -వ్యాసాల సంకలనం సత్యకాలమ్-2 ను ఆవిష్కరించిన కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 22న జమ్మూ కాశ్మీర్ లోని పెహల్గామ్ ప్రాంతంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల దాడికి ధీటైన జవాబివ్వాలని ఎన్డీయే కూటమి నేతలు ఆకాంక్షించారు. 2016లో ఇదే రీతిన యూరీ ప్రాంతంలోనూ, 2019లో పుల్వామా ప్రాంతంలో జరిగిన దాడులకు ప్రతీకారంగా ప్రభావవంతమైన సర్జికల్ …
Read More »6 ప్రభుత్వ వైద్య కళాశాలలకు కొత్త ప్రిన్సిపాళ్లు
-బోధనా ఆసుపత్రులకు 5 గురు కొత్త సూపరింటెండెంట్లు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి: ఆరు ప్రభుత్వ వైద్య కళాశాలలకు కొత్త ప్రిన్సిపాళ్లను నియమించడంతో పాటు బోధనా స్పత్రులకు ఐదుగురు కొత్త పరింటెండెంట్లను నియమిస్తూ వైద్య, ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ చర్యల్లో భాగంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కొత్త పోస్టింగ్లు మరియు బదిలీలను ఆమోదించారు. తాజా ఆదేశాలలో భాగంగా ముగ్గురు ప్రిన్సిపాళ్లు మరియు ఒక సూపరింటెండెంట్ను బదిలీ చేయడంతో పాటు ఖాళీలలో ముగ్గురు కొత్త ప్రిన్సిపాళ్లు …
Read More »ప్రజల సమస్యలకు పరిష్కారం వేదిక ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల ప్రతి సమస్య కు పరిష్కారం చూపే విధంగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ఈ సోమవారం కూడా విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్ కార్యాలయంలో కూడా ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు జరుగుతుందని తెలిపారు. విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. ప్రజలు విజయవాడ నగరపాలక సంస్థ సంబంధిత సమస్యలను సోమవారం ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 1 గంట …
Read More »
Prajavartha Online Telugu News