రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రొగ్రామ్ (NCAP) లో భాగంగా నగరంలో గాలి నాణ్యతను పెంచడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని కమిషనరు కేతన్ గార్గ్ పేర్కొన్నారు. నవంబర్ 2024 నుండి రూ.48 లక్షల ఎన్కాప్ నిధులతో కొనుగోలు చేసిన ‘‘వాటర్ స్ప్రింకిల్డ్ ఫాగ్ కొనన్ మిస్టింగ్ మెషిన్’’ ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ వాహనం ద్వారా మంచి నీటిని గాలిలోకి చల్లటం ద్వారా గాలిలోని కాలుష్యాన్ని తగ్గించబడుతుందని దుమ్ము మరియు ధూళిని నీటి బిందువులతో అణిచివేస్తుందన్నారు. వేసవి దృష్ట్యా గాలి …
Read More »Daily Archives: April 27, 2025
కొవ్వూరు లో బోట్స్ నిర్వాహకులకు ఏప్రియల్ 29 న అవగాహన సదస్సు
-నిర్మలా కుమారి కొవ్వూరు/ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గోదావరి నదిలో చెక్క పడవలు (నావలు), తెప్పలు (ఫైబర్ బోటు)పై చేపల వేట చేసే మత్య్సకారులకు ఫిషింగ్ లైసెన్స్ పై అవగాహన కార్యక్రమం కొవ్వూరు లోని శివాలయం, వి ఐ పి ఘాట్ నందు ఏప్రియల్ 29 వ తేదీ మంగళ వారం నిర్వహిస్తున్నట్లు జిల్లా మత్స్య అధికారి/ జాయింట్ డైరెక్టర్ టి. నిర్మలా కుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలియచేసారు. మంగళవారం సాయంత్రం 4.00 గంటల నుంచి సమన్వయ శాఖల అధికారులతో …
Read More »సోమవారం ఏప్రియల్ 28 న కలెక్టరేట్ లో పిజిఆర్ఎస్
-ప్రజలు వారి సమస్యలను 1100 టోల్ ఫ్రీ నెంబర్ కు నేరుగా ఫిర్యాదు చెయ్యవొచ్చు -కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి సోమవారం ప్రజా సమస్యలు పరిష్కార కోసం నిర్వహిస్తున్న పిజిఆర్ఎస్ కార్యక్రమం ఏప్రియల్ 28 వ తేదీ సోమవారం యధావిధిగా కలక్టరేట్ , డివిజన్, మండల కేంద్రంలో, మునిసిపల్ కార్పొరేషన్ పురపాలక సంఘం పరిధిలో నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కలెక్టరేట్లో అదే విధంగా డివిజన్, మునిసిపల్ , …
Read More »వేసవి విజ్ఞాన శిబిరము
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : వేసవి విజ్ఞాన శిబిరము (సమ్మర్ కాంప్) బాల బాలికలందరూ వేసవి శలవులను ఆనందంగా, ఆహ్లాదకరముగా వినియోగించుకోవడానికి ఆంధ్ర ప్రదేశ్ పౌర గ్రంథాలయ శాఖ, పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలోని ప్రథమ శ్రేణి శాఖా గ్రంథాలయం, కొవ్వూరు నందు ది.28-04-2025 నుండి 06-06-2025 వరకు 10 నుండి 15 సంవత్సరముల బాలబాలికలకు అనగా 6 వ తరగతి నుండి 10 వ తరగతి వరకూ చదివే విద్యార్థుల కోసం ఉచిత వేసవి విజ్ఞాన శిబిరము(సమ్మర్ కాంప్) …
Read More »ఆయుధం లాంటి కవి లోసారి సుధాకర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : లోసారి సుధాకర్ ఆయుధం లాంటి కవి అని కేంద్రసాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత పాపినేని శివశంకర్ అన్నారు. నగరంలోని ఐలాపురం హోటల్ లోసారి సుధాకర్ నాల్గవసంపుటి ఆయుధం లాంటి మనిషి కవిత్వాన్ని ఆయన ఆవిష్కరించారు. సభాధ్యక్షులుగా బండ్లమాధవరావు వ్యవహరించారు. సభలో ఆవిష్కర్త మాట్లాడుతూ ఈ కవిత్వంలో వస్తువు శిల్పము ఎత్తుగడలు గొప్ప సౌందర్యాన్ని ఇస్తాయని కవిత్వం కవిత్వం గా రాశారని అన్నారు. వర్తమాన కవిత్వాన్ని చూస్తున్నప్పుడు తడియారని కవిత్వంగా కనబడుతుందని అన్నారు. సభలో సమన్వయకర్తగా వ్యవహరించిన పలమనేరు …
Read More »
Prajavartha Online Telugu News