-నిర్మలా కుమారి
కొవ్వూరు/ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గోదావరి నదిలో చెక్క పడవలు (నావలు), తెప్పలు (ఫైబర్ బోటు)పై చేపల వేట చేసే మత్య్సకారులకు ఫిషింగ్ లైసెన్స్ పై అవగాహన కార్యక్రమం కొవ్వూరు లోని శివాలయం, వి ఐ పి ఘాట్ నందు ఏప్రియల్ 29 వ తేదీ మంగళ వారం నిర్వహిస్తున్నట్లు జిల్లా మత్స్య అధికారి/ జాయింట్ డైరెక్టర్ టి. నిర్మలా కుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలియచేసారు.
మంగళవారం సాయంత్రం 4.00 గంటల నుంచి సమన్వయ శాఖల అధికారులతో గోదావరి నదీ ప్రాంతంలో బోట్స్ నిర్వహించే వారితో శివాలయం విఐపీ ఘాట్ వద్ద సమావేశం నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు.
Prajavartha Online Telugu News