-కొవ్వూరులో ఘనంగా డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహావిష్కరణ -పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 14వ తేదీన భారత రాజ్యాంగ రూపశిల్పి డా. బి.ఆర్ అంబేద్కర్ జయంతిని జరుపుకుంటారని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు.. కొవ్వూరు నియోజకవర్గం మద్దూరు లంక గ్రామంలో నూతనంగా నిర్మించిన డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆదివారం ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు …
Read More »Tag Archives: kovvuru
కొవ్వూరులో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ పర్యటన
కొవ్వూరు , నేటి పత్రిక ప్రజావార్త : కొవ్వూరులో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ పర్యటన. గోష్పాద క్షేత్రంలో పుష్కర ఘాట్ల పరిశీలన పుష్కరాల నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలోని కొవ్వూరు పట్టణంలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ సోమవారం రాత్రి విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా గోష్పాద క్షేత్రం వద్ద ఏర్పాటు చేస్తున్న పుష్కర ఘాట్లను మంత్రి క్షేత్రస్థాయిలో పరిశీలించి, కొనసాగుతున్న పనులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పుష్కరాలకు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశమున్నందున ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని …
Read More »కొవ్వూరు లో మంత్రి నారాయణ పర్యటన
కొవ్వూరు , నేటి పత్రిక ప్రజావార్త : గోష్పాద క్షేత్రంలో పుష్కర ఘాట్ల ను పరిశీలించిన మంత్రి నారాయణ, ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వర రావు. కొవ్వూరు మున్సిపల్ ఆఫీసులో అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష .నారాయణ,మంత్రి కామెంట్స్. కొవ్వూరులో తాగునీటి సమస్య పరిష్కారానికి 70 కోట్లతో అమృత్ పథకం ద్వారా టెండర్లు పూర్తి చేశాం. రాబోయే రెండేళ్లలో రాష్ట్రంలో ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగు నీరు అందించేందుకు 14,000 కోట్ల తో పనులు ప్రారంభిస్తున్నాం. గత ప్రభుత్వం 3000 కోట్ల మునిసిపాలిటీ నిధులను పక్కదారి పట్టించింది. …
Read More »కొవ్వూరు నియోజక వర్గంలో పర్యాటక అభివృద్ధిపై సమగ్ర సమీక్ష
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త: రాబోయే పుష్కరాలకు తక్కువ సమయం మాత్రమే మిగిలి ఉండటంతో పర్యాటక అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాల్సిన అవసరం ఉందని రెవెన్యూ డివిజనల్ అధికారి రాణి సుస్మిత, ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వర రావు తెలిపారు. మంగళవారం స్థానిక రెవెన్యూ డివిజనల్ అధికారి వారి కార్యాలయంలో ఆర్డీవో రాణి సుస్మిత అధ్యక్షతన పర్యాటక శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో రాణి సుస్మిత మాట్లాడుతూ, పుష్కరాల నిర్వహణకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో పర్యాటక …
Read More »ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి…
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : కొవ్వూరు APSRTC బస్స్టాండ్ సెంటర్ నుంచి నగర వీధుల గుండా రైల్ కమ్ రోడ్ బ్రిడ్జి వరకు ద్విచక్ర వాహనదారులతో ర్యాలీ నిర్వహించారు. రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా ఈ ర్యాలీ నిర్వహించినట్లు రవాణా శాఖ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొవ్వూరు శాసన సభ్యులు ముప్పిడి వెంకటేశ్వర రావు హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం శాసన సభ్యులు స్వయంగా ద్విచక్ర వాహనంపై ర్యాలీలో పాల్గొని రోడ్డు భద్రతకు …
Read More »మొంథా తుఫాను ప్రభావితులకు ప్రభుత్వం అండగా ఉంది
– ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగం సమయానుకూలంగా స్పందించింది – ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు – ఆర్డీవో రాణి సుస్మిత కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : మొంథా తుఫాను ప్రభావం వల్ల నష్టపోయిన రైతాంగానికి, ప్రజలకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా తోడ్పాటు అందించడం జరుగుతుందని శాసన సభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు, ఆర్డీవో రాణి సుస్మిత లు పేర్కొన్నారు. శుక్రవారం కొవ్వూరు మండలంలోని మద్దూరు గ్రామం జెడ్పీ హైస్కూల్ ప్రాంగణంలో మొంథా తుఫాను బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ …
Read More »దొండగుంట రేవు వద్ద అక్రమ ఇసుక రవాణా పట్టివేత కలెక్టర్ ఆదేశాలతో సంయుక్త తనిఖీ
– ఎడి మైన్స్ ఫణి భూషణ్ రెడ్డి కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా స్థాయి ఇసుక కమిటీ తూర్పుగోదావరి జిల్లా చైర్మన్ & జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశాల మేరకు సాధారణ తనిఖీ కార్యక్రమం శుక్రవారం చేపట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో జిల్లా గనులు మరియు భూగర్భశాఖ అధికారి డి. ఫణి భూషణ్ రెడ్డి, రాయల్టీ ఇన్స్పెక్టర్ శ్రీమతి డి. జ్యోతిర్మయి, ఇన్స్పెక్టర్ ఆంజనేయులు తదితర జిల్లా స్థాయి ఇసుక టాస్క్ ఫోర్స్ అధికారులు కలిసి కొవ్వూరు మండలం దొండగుంట …
Read More »గోదావరి పుష్కరాల సన్నాహాలు వేగవంతం – ఘాట్ల పరిశీలనలో కలెక్టర్ కీర్తి చేకూరి
-భక్తుల సౌకర్యం, భద్రత, పారిశుద్ధ్యంపై విభాగాల సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశాలు కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న గోదావరి పుష్కరాలు దృష్ట్యా, ఘాట్ల అభివృద్ధి పనులు, సౌకర్యాలు మరియు భక్తుల సురక్షత ఏర్పాట్లపై హేతుబద్ధత విధానంలో ప్రతిపాదనలు సిద్ధం చెయ్యాలనీ జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలియ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ “రాజమండ్రి మరియు కొవ్వూరు డివిజన్ పరిధిలోని పుష్కరఘాట్ల వద్ద భక్తుల సౌకర్యం, శుభ్రత, రవాణా, భద్రత అంశాలపై అన్ని శాఖలు …
Read More »కొవ్వూరులో అక్టోబర్ 27న గోదావరి హారతి కార్యక్రమానికి పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నాం
-దాస సాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో గోదావరి హారతి పోస్టర్ను ఆవిష్కరించిన ఆర్డీవో రాణి సుస్మిత, తదితరులు కొవ్వూరు , నేటి పత్రిక ప్రజావార్త : కొవ్వూరులో అక్టోబర్ 27వ తేదీన జరగనున్న గోదావరి హారతి కార్యక్రమం కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని కొవ్వూరు రెవెన్యూ డివిజనల్ అధికారి రాణి సుస్మిత తెలిపారు. గురువారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) దాస సాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో గోదావరి హారతి పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్డీవో రాణి సుస్మిత మాట్లాడుతూ, …
Read More »విద్య, సంక్షేమం – బీసీ వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
-వాడపల్లి ఎమ్ జె పి గురుకుల పాఠశాల విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన మంత్రి, ఎమ్మెల్యే -రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని ఎమ్.జె.పి. గురుకుల పాఠశాలలు ఏర్పాటు –బిసి సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర బీసీ సంక్షేమ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత ఆదివారం కొవ్వూరు నియోజకవర్గంలో శాసన సభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు తో కలిసి పలు …
Read More »
Prajavartha Online Telugu News