విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగుదేశం పార్టీ జిల్లా పార్టీ కార్యాలయంలో డా॥ బి.ఆర్ అంబేడ్కర్ 134వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు తొలుత అంబేడ్కర్ చిత్రపటానికి తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి నెట్టెం శ్రీరఘురామ్, దళిత నాయకులు దేవరపల్లి ఆంజనేయులు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు నెట్టెం శ్రీరఘురాం వూట్లాడుతూ డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ నేడు జన్మదినం, మొత్తం భారత జాతి అంతా ఆయన్ను స్మరించుకుంటున్నారు, మన మధ్య ఆయన …
Read More »Daily Archives: April 14, 2025
ధాన్యం కొనుగోళ్లలో…. మిల్లర్లు ప్రభుత్వానికి పూర్తి సహకారం అందించాలి…..
-ఇబ్బందులకు గురి చేసినట్లు ఫిర్యాదు వస్తే బ్లాక్ లిస్ట్ లో పెడతాం…. -దళారీ వ్యవస్థను సహించేది లేదు… -ధాన్యం అన్లోడింగ్ లో మిల్లుల వద్ద కాలయాపన తగదు…. -మంత్రి నాదెండ్ల మనోహర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ధాన్యం కొనుగోళ్ళలో మిల్లర్లు పూర్తి సహకారం అందించాలని, ప్రభుత్వ మార్గదర్శకాలను ఉల్లంఘించే మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గొల్లపూడి, రాయనపాడు, పైదురుపాడు …
Read More »నేడి నుండి అగ్నిమాపక సేవా వారోత్సవాలు
-అగ్ని సురక్షిత భారతదేశానికి ఐక్యమవ్వాలి -ఈ ఏడాదిలో అగ్ని ప్రమాదాల నుండి రూ. 935.26 కోట్ల ఆస్తి నష్టాన్ని నివారించాము. -రాష్ట్రంలో మరో 111 అగ్నిమాపక వాహనాలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. -ఏడాది కాలంలో 892 రెస్యూ కాల్స్, 14223 అగ్నిమాపక కాల్స్ కు హాజరై 1055 మంది ప్రాణాలను రక్షించడం జరిగింది. -బుడమేరు వరద ప్రభావిత ప్రాంతంలో 74వేల ఇళ్లు, 325 కిలోమీటర్ల రోడ్లును శుభ్రం చేయడం జరిగింది. – డి. మురళీమోహన్, డైరక్టర్ ఆఫ్ ఫైర్ సర్వీస్ విజయవాడ, నేటి పత్రిక …
Read More »సామాజిక న్యాయ మహా శిల్పం వద్ద ఘన నివాళులు అర్పించిన కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం బాబా సాహెబ్ డా. బీఆర్ అంబేడ్కర్ 134వ జయంతి ఉత్సవాల సందర్భంగా విజయవాడలోని స్వరాజ్ మైదాన్ (అంబేడ్కర్ స్మృతివనం)లోని 125 అడుగుల ఎత్తయిన డా. బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ పూల మాలలు ఉంచి ఘన నివాళులు అర్పించారు. బాబా సాహెబ్ దేశానికి అందించిన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ సామాజిక అసమానతలను రూపుమాపేందుకు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, జీవన ప్రమాణాలు పెంచేందుకు బాబా …
Read More »డా. బీఆర్ అంబేడ్కర్ ఆశయాల బాటలో అడుగేద్దాం..
– బాబా సాహెబ్ స్ఫూర్తితో చిన్నారులు బాగా చదువుకోవాలి – అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఉన్నతంగా ఎదగాలి – సాంఘిక సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిస్తున్న ప్రభుత్వం – డా. బీఆర్ అంబేడ్కర్ 134వ జయంతి మహోత్సవంలో కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నవ భారత రాజ్యాంగ నిర్మాత-భారత రత్న బాబా సాహెబ్ డా. బీఆర్ అంబేడ్కర్ ఆశయాల బాటలో అడుగేద్దామని.. ఆయన స్ఫూర్తితో చిన్నారులు బాగా చదువుకొని జీవితంలో ఉన్నతంగా ఎదిగేందుకు కృషిచేయాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ …
Read More »సామాజిక సంస్కర్త, విద్యా న్యాయవేత్త డా. బి.ఆర్. అంబేద్కర్ ఆదర్శప్రాయుడు
-జాతి గర్వించతగ్గ మహనీయుడు డా. బి.ఆర్. అంబేద్కర్.. -డా. బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలను నేటి తరం కొనసాగించాలి.. -జిల్లా ఇన్చార్జ్ మంత్రి సత్య కుమార్ యాదవ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సామాజిక సంస్కర్త విద్యావేత్త న్యాయవేత్త భీంరావ్ రాంజీ (డా.బాబా సాహేబ్ అంబేద్కర్) సమానత్వం, స్వేచ్చ, న్యాయం ప్రాతిపదికన రూపొందించిన రాజ్యాంగం నేడు ప్రజాస్వామం పరిఢవిల్లడానికి దోహదపడిరదని ఆయన రచించిన రాజ్యాంగం ద్వారా ప్రజల జీవితాలలో వెలుగులు నింపడంతో పాటు జీవన ప్రమాణాలు మెరుగు పడుతున్నాయని రాష్ట్ర ఆర్యోగ వైద్య విద్య …
Read More »అంబేద్కర్ అందించిన అతి పెద్ద ఆస్తి భారత రాజ్యాంగం
-అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి గొట్టిపాటి -ఏడాది లోపు అద్దంకిలో లైబ్రరీని ఏర్పాటుకు హామీ ఇచ్చిన మంత్రి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అద్దంకి: భారతీయులకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అందించిన అతిపెద్ద ఆస్తి రాజ్యాంగమే అని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. సోమవారం నాడు అద్దంకిలో మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పర్యటించారు. నియోజకవర్గంలోని నంబూరువారిపాలెంలో అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. స్థానికంగా ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి గొట్టిపాటి …
Read More »కోటి సభ్యత్వాలు కలిగిన ఏకైక ప్రాంతీయ పార్టీ తెలుగుదేశమే
-సంక్షేమం, అభివృద్ధికి చిరునామా తెలుగుదేశం పార్టీ -ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తాం -సీనియర్ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్చూరు, నేటి పత్రిక ప్రజావార్త : దేశ చరిత్రలో అత్యంత బలమైన ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ అని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. కోటి సభ్యత్వాలు కలిగిన ఏకైక ప్రాంతీయ పార్టీగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందని తెలిపారు. బాపట్ల జిల్లా ఇంకొల్లు మం. భీమవరంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని స్థానిక శాసన సభ్యులు ఏలూరు సాంబశివరావు తో కలిసి …
Read More »రైతుకు కష్టం.. నష్టం కలిగితే సహించేది లేదు
– నిబంధనలు ఉల్లంఘించే మిల్లులను డీ ట్యాగ్ చేస్తాం – చట్టపరంగా కఠినంగా వ్యవహరిస్తాం – అవసరమైతే ఇతర జిల్లాల మిల్లర్లతో సేకరిస్తాం – రైతుకు భరోసా కల్పించేలా కూటమి ప్రభుత్వం చర్యలు – రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రైతుకు కష్టం.. నష్టం కలిగితే సహించేది లేదని.. నిబంధనలు ఉల్లంఘించే మిల్లులను డీ ట్యాగ్ చేస్తామని.. చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే ఇతర జిల్లాల మిల్లర్ల ద్వారా సేకరిస్తామని రాష్ట్ర …
Read More »డా. బి.ఆర్ అంబేద్కర్ సేవలు చిరస్మరణీయం, వారి జీవితం ఆదర్శనీయం, బడుగు బలహీనర్గాల ఆశాజ్యోతి, సంఘ సంస్కర్త, భావితరాల దిక్సూచి, భారత రాజ్యాంగ నిర్మాత
-మన రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ గారి స్ఫూర్తితో బడుగు బలహీన వర్గాల సంక్షేమం మరియు అభివృద్ధికి కట్టుబడి ఉంది: జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ & ఎంఎల్ఏ ఆరని శ్రీనివాసులు తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : డా. బి.ఆర్ అంబేద్కర్ సేవలు చిరస్మరణీయం, వారి జీవితం ఆదర్శనీయం, బడుగు బలహీనర్గాల ఆశాజ్యోతి, సంఘ సంస్కర్త, భావితరాల దిక్సూచి, భారత రాజ్యాంగ నిర్మాత అని, మన రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ స్ఫూర్తితో బడుగు బలహీన వర్గాల సంక్షేమం మరియు అభివృద్ధికి కట్టుబడి ఉందని …
Read More »
Prajavartha Online Telugu News