-అగ్ని ప్రమాదాలు నివారించేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. -ఏప్రియల్ 14 నుంచి 20 వ తేదీ వరకు అగ్ని మాపక వారోత్సవాలు -ఫైర్ డైరెక్టర్ జనరల్ మాదిరెడ్డి ప్రతాప్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బాంబే డాక్ యార్డులో జరిగిన ప్రమాద ఘటనలో మృతి చెందిన అగ్నిమాపక బ్రిగేడియర్స్ సంస్మరణార్ధం అగ్ని మాపక వారోత్సవాలను ప్రతి ఏటా ఏప్రియల్ 14 వ తేదీ నుంచి నిర్వహించు కుంటున్నామని రాష్ట్ర అగ్నిమాపక డైరెక్టర్ జెనరల్ మాదిరెడ్డి ప్రతాప్ పేర్కొన్నారు. సోమవారం ఉదయం స్థానిక ఇన్నిస్ …
Read More »Daily Archives: April 14, 2025
విద్య ద్వారానే ఉన్నత స్థాయికి చేరుకోగలం
-అవకాశాలు అందిపుచ్చుకొని అంబేద్కర్, జగజీవన్ రామ్, జ్యోతిరావు ఫూలే ఆశయాలు కొనసాగించాలి -నమస్కారం చేయడం ద్వారా వారికి కృతజ్ఞత కలిగి ఉండాలి -సంయుక్త కలెక్టర్ ఎస్ చిన్న రాముడు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ఏప్రియల్ 12 న విడుదల చేసిన ఇంటర్మీడియేట్ పరీక్షా ఫలితాల్లో తూర్పు గోదావరి జిల్లా నందలి సాంఘిక సంక్షేమ శాఖ కళాశాల వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి ఆదర్శంగా నిలిచారని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు పేర్కొన్నారు. సోమవారం …
Read More »తూర్పుగోదావరి జిల్లా సీతంపేట దగ్గర గోదావరిలో ఇద్దరు యువకులు గల్లంతు
-సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించిన మంత్రి కందుల దుర్గేష్ -ఎస్డీఆర్ఎఫ్, గజ ఈతగాళ్లు, ఫైర్, మత్స్య శాఖ సిబ్బంది, పోలీసుల సాయంతో మృతదేహాల కోసం గాలింపు -గల్లంతైన యువకులు ప్రవీణ్ (15), హర్ష(18) లు నిడదవోలు, రాజమండ్రికి చెందిన వారిగా గుర్తింపు -బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని మంత్రి దుర్గేష్ హామీ -ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా స్పష్టమైన కార్యాచరణ రూపొందిస్తామని వెల్లడి కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : నిడదవోలు పట్టణం చెంచు పేటకు చెందిన ఇద్దరు యువకులు ప్రవీణ్ (15), హర్ష(18) …
Read More »తూర్పుగోదావరి జిల్లా సీతంపేట దగ్గర గోదావరిలో ఇద్దరు యువకులు గల్లంతు
-సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించిన మంత్రి కందుల దుర్గేష్ -ఎస్డీఆర్ఎఫ్, గజ ఈతగాళ్లు, ఫైర్, మత్స్య శాఖ సిబ్బంది, పోలీసుల సాయంతో మృతదేహాల కోసం గాలింపు -గల్లంతైన యువకులు ప్రవీణ్ (15), హర్ష(18) లు నిడదవోలు, రాజమండ్రికి చెందిన వారిగా గుర్తింపు -బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని మంత్రి దుర్గేష్ హామీ -ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా స్పష్టమైన కార్యాచరణ రూపొందిస్తామని వెల్లడి కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : నిడదవోలు పట్టణం చెంచు పేటకు చెందిన ఇద్దరు యువకులు ప్రవీణ్ (15), హర్ష(18) …
Read More »విద్యార్థులందరూ రాజ్యాంగంపై అవగాహన కలిగి ఉండాలి
-ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని జన సేవ సొసైటీ ఆధ్వర్యంలో మొగల్రాజపురం సిద్ధార్థ కళాశాలలో యూత్ పార్లమెంట్ నిర్వహించారు. వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.. ఎమ్మెల్యే సుజనా చౌదరి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ అంబేద్కర్ జయంతి రోజున యూత్ పార్లమెంట్ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషకరమన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోందని తెలిపారు. ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగం భారత దేశం కలిగి ఉండటం మనమంతా గర్వించదగ్గ విషయమన్నారు. ప్రజలకు …
Read More »అంబేద్కర్ ఆశయ సాధన కోసం కృషి చేయాలి
-ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఎనలేని కృషి చేసిన మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయసాధనకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయ( సుజనా చౌదరి) అన్నారు. భవానిపురం, 41 వ డివిజన్ అంబేద్కర్ సొసైటీ సెక్రెటరీ పెరికల నాగభూషణం ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేడ్కర్ 134వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సుజనా చౌదరి ముఖ్యఅతిథిగా పాల్గొని కూటమి నేతలతో కలిసి అంబేడ్కర్ …
Read More »దీర్ఘ కాలిక వ్యాధితో బాధ పడుతున్న మైనార్టీ బాలికను పరామర్శించిన పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి
-ఎమ్మెల్యే పరామర్శ, భరోసా తో పులకించిన బాలిక కుటుంబ సభ్యులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ నియోజకవర్గంలోని 34 వ డివిజన్ కుద్దుస్ నగర్ లో అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే సుజనా చౌదరి పాల్గొన్నారు.. అదే ప్రాంతంలో నివసించే ఒక మైనార్టీ బాలిక దీర్ఘ కాలికంగా నరాల వ్యాధి తో బాధ పడుతున్న సుజనా మిత్ర ఎమ్మెల్యే దృష్టికి తీసుకు వచ్చారు. వెంటనే వారి ఇంటికి సుజనా చౌదరి వెళ్లి బాలికను పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులను వ్యాధి వివరాలను …
Read More »మొక్కలు నాటిన ఎమ్మెల్యే సుజనా చౌదరి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : చలో బస్తీ అభియాన్ కార్యక్రమంలో భాగంగా విద్యాధరపురంలో ఎమ్మెల్యే సుజనా మొక్కలు నాటారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో 39 వ డివిజన్ లో మాలెం పాటి భాస్కరరావు పాఠశాల వద్ద ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, కూటమినేతలతో కలిసి ఎమ్మెల్యే సుజనా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గావ్ బస్తీ చలో అభయాన్ లో భాగంగా అంబేద్కర్ జయంతి రోజున మొక్కలు నాటడం సంతోషకరమన్నారు. ప్రధాని మోడీ పాలనలో ప్రజలందరూ …
Read More »భారతీయ జనతా పార్టీ డివిజన్ కార్యాలయం ప్రారంభం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కుద్దుస్ నగర్ లో ఏర్పాటు చేసిన భారతీయ జనతా పార్టీ 34వ డివిజన్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే సుజనా చౌదరి సోమవారం ప్రారంభించారు. ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ బీజేపీ నేతలతో కలిసి రిబ్బన్ కట్ చేశారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ iజనతా పార్టీ ఆధ్వర్యంలో చేస్తున్న పనులు లక్ష్యాలను ప్రతి ఇంటికి చేర్చడానికి అంకితభావంతో కార్యకర్తలకు కృషి చేయాలి అన్నారు. ప్రతి ఒక్కరికి ఎన్డీఏ కార్యాలయం అందుబాటులో ఉంటుందన్నారు. కార్యక్రమంలో …
Read More »డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సేవలో అనిర్వచనీయం
-విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సేవలు అనిర్విచనియంమని విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ వద్ద అంబేద్కర్ జయంతి సందర్భంగా పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, భారత రాజ్యాంగ నిర్మాత డా. బి. ఆర్. అంబేద్కర్ తన జీవితాన్ని సామాజిక సమానత్వానికి అంకితం చేసిన మహానుభావుడు అని అన్నారు. అంబేద్కర్ ఆశయాలను …
Read More »
Prajavartha Online Telugu News